Home Search
హర్యానా - search results
If you're not happy with the results, please do another search
మోడీకి ఉల్లి ఘాటు
ధరల పతనంతో అన్నదాత ఆగ్రహం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్
ఢిల్లీకి బాక్సుల్లో రైతుల ప్రత్యేక పార్శిళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీకి ఉల్లిఘాటు తగిలింది. ధర ల పతనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులు ఆవే దనతో...
గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
అమీన్పూర్(రామచంద్రపురం): సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డు సమీపంలో ఓ లారీ వేగంగా రింగ్ రోడ్డుపై నుంచి వలస కార్మికుల గుడిసెల్లోకి దూసుకువెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...
కర్నాటక, రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఒవైసీ
హైదరాబాద్: రాజస్థాన్, కర్నాటకలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో జరగవలసి...
జనహితమే మా అభి’మతం’
మన తెలంగాణ/వరంగల్ : ఔను మాది కుటుంబ పాలనే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులే. దానికి పెద్దగా కెసిఆర్ చేస్తున్న పరిపాలన కుటుంబపాలనైతే అది కచ్చితంగా వసుధైక కుటుంబ పాలనే...
నిద్రమత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
సిటిబ్యూరోః నిద్రమత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. 15మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1160 బాటిళ్ల కోడైన్ ఫాస్పేట్ సిరప్(116 కిలోలు),...
ఆర్బిఐ ‘అడ్డుపుల్ల’
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక అవసరాలు తీరకుండా అడ్డుపుల్లలు వేయడంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)లు పోటీలుపడుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయనే విమర్శలున్నాయి. న్యాయంగా,...
శత్రువుల ఆస్తులతో కేంద్రానికి రూ. 3400 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలోని శత్రువుల ఆస్తుల (ఎనిమీస్ ప్రాపర్టీస్)ను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 3400 కోట్లు ఆర్జించింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఇందులో అధిక భాగం...
త్వరలో జిఎస్టి పరిహారం
న్యూఢిల్లీ: జిఎస్టి కౌన్సిల్, అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ శనివారం పెన్సిల్ షార్పనర్లతో సహా పలు వస్తువులపై పన్నురేటు తగ్గించింది. వార్షిక దాఖలు ఆలస్య రుసుమును సవరణ చేస్తున్నట్లు కౌన్సిల్ తెలిపింది. జిఎస్టి...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
వాహనంలో కట్టేసి బతికుండగానే తగలబెట్టారు…
ఛండీగఢ్: బతికుండగాను ఇద్దరు వ్యక్తులను వాహనంలో కట్టేసి తగలబెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం భివాని జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బరావాస్ గ్రామంలో బొలేరో వాహనంతో సహా రెండు మృతదేహాలు...
మరో ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు మరో ఇద్దరు కొత్త జడ్జీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సుప్రీం కోర్టులో పూర్తిగా మంజూరైన...
ఢిల్లీ-జైపూర్ ఇక మూడున్నర గంటలే..
దౌసా : మౌలిక వసతులు, కీలక వ్యవస్థల పటిష్టత దిశలో పెట్టుబడులతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం రాజస్థాన్లోని...
మేకప్, నగలు వేసుకుని ఆస్పత్రికి రావద్దు..
చండీగఢ్: ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి హర్యానా ప్రభుత్వం నూతన డ్రెస్కోడ్ విధానాన్ని తీసుకు వచ్చింది. ఇకపై ఆస్పత్రి సిబ్బంది ఫంకీ హెయిర్ స్టైల్, భారీ నగలు, మేకప్ వేసుకుని విధులకు రావడాన్ని అనుమతించబోమని...
సుప్రీంకోర్టు జడ్జీగా తెలంగాణ బిడ్డ
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు శనివారం కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. వీరిలో ఒక్కరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్ (పివి సంజయ్కుమార్) తెలంగాణ వారు. చాలా కాలంగా...
పంట వ్యర్థాల బూడిద నుంచి ప్రత్యామ్నాయ కలప
మధ్యప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే విషపూరిత ఫ్లైయాష్ నుంచి పర్యావరణ అనుకూల సంకర కలపను ప్లైవుడ్ను ప్రత్యామ్నాయంగా తయారు చేయగలుగుతున్నారు. దీనికి వ్యర్థం నుంచి సంపద ( waste...
ఫ్రెండ్ను కలుసుకుందనే కోపంతో శ్రద్ధావాకర్ హత్య
న్యూఢిల్లీ : శ్రద్ధా వాకర్ ఒక ఫ్రెండ్ను కలుసుకునేందుకు వెళ్లిందనే కోపంతో ఆమెను నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా హత్య చేశాడని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ...
తెలుగువాళ్ళు ఎక్కడున్నా కలిసి ఉండాలి: వెంకయ్య నాయుడు
హైదరాబాద్: తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగిందన్నారు. ఇతర భాషల మోజులో పడి మాతృభాషను వదులుకోవద్దన్నారు....
తెలుగు భాష అమ్మ భాష: దత్తాత్రేయ
హైదరాబాద్: తెలుగు భాష అమ్మ భాష అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడారు. తెలుగును ప్రాచుర్యం చేయాలని, ఎక్కడికి వెళ్లినా...
పిల్లలను మాతృభాషను మాట్లాడించేలా చూడాలి: రాఘవేంద్ర రావు
హైదరాబాద్: అన్న ఎన్టిఆర్ను మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో ఓ మాట అడిగానని దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమంలో రాఘవేంద్ర రావు మాట్లాడారు. ఎన్టిఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు...
మోడీ.. ఇదేం తొండి
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే...