Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
ఉక్రెయిన్లో భారత ఎంబసీ తాత్కాలికంగా పోలండ్కు తరలింపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నందున అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా సమీపంలోని పోలండ్కు మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘ ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలతో పాటుగా అన్ని నగరాల్లో...
రష్యా దాడుల్లో భారతీయ వైద్య విద్యార్థి నవీన్ దుర్మరణం
ఉక్రెయిన్లో నాలుగో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న నవీన్ కర్నాటక హావేరీ జిల్లాకు చెందినవాడిగా గుర్తింపు
నవీన్ కుటుంబానికి ఫోన్లో ప్రధాని మోడీ పరామర్శ
కీవ్ : ఉక్రెయిన్ లోని ఖర్కీవ్లో మంగళవారం ఉద యం...
ఛీటింగ్ కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు
హైదరాబాద్ : ఆస్తులు లీజుకు ఇస్తామని చెప్పి ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి...
అగ్ని వర్షంలో చర్చలు
ఉక్రెయిన్ నగరాల్లో రెండు దేశాల సేనల
హోరాహోరీ ఇంకొకవైపు బెలారస్లో
మొదలైన చర్చలు భూగృహాల్లో
తలదాచుకున్న రాజధాని కీవ్ రష్యా
సెంట్రల్ బ్యాంకుపై ఆంక్షలు
ఉక్రెయిన్ సేనలు ఖార్కివ్ నగరాన్ని తిరిగి
సొంతం...
ఇష్టం లేని పెళ్లి….. నవ వధువు ఆత్మహత్య
మేడ్చల్: మేన బావతో ఇష్టం లేని పెళ్లి చేసినందుకు ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
లక్కీ డ్రా పేరుతో ఛీటింగ్
ఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు
నెలకు 1,000 వసూలు, 3,000మంది బాధితులు
రూ.25లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
హైదరాబాద్: లక్కీ డ్రా పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను...
చైనాలో తయారు చేసి భారత్లో అమ్ముతామంటే కుదరదు
ఎలాన్ మస్క్కు స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: టెస్లా కార్లు, ఎలాన్ మస్క్ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలుకొట్టారు. భారత్లో తయారీ యూనిట్ పెడితే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తామని...
నామినేషన్ వేసేందుకు మంత్రి పరుగులు
బాలియా : ఉత్తరప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం దగ్గర పడడంతో పరుగులు తీశారు. బాలియాలోని కలెక్టరేట్ ఆఫీసుకు తొలుత నామినేషన్ వేసేందుకు ర్యాలీతో వెళ్లారు. అయితే...
ఆటో డ్రైవర్ల ముఠా అరెస్టు
హైదరాబాద్ : బయటి రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను దోచుకుంటున్న ఆటో డ్రైవర్ల ముఠాను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....
భూముల ధరలకు మళ్ళీ రెక్కలు
నేటి నుంచి పెరగనున్న భూమి విలువలు
ఆరు నెలల వ్యవధిలో మరోసారి పెంపు
చివరి రోజు కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
ఉమ్మడి జిల్లాలో అఖరి రోజు 470 రిజిస్ట్రేషన్లు
వారం రోజుల నుంచి జోరుగా రిజిస్ట్రేషన్లు
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి...
సిద్ధిపేటలో కారు డ్రైవర్ తొడపై గన్ తో కాల్చి…. రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు…
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43...
ఇద్దరు రైల్వే రక్షక దళం అధికారులకు ఇండియన్ పోలీస్ పతకాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఇద్దరు రైల్వే రక్షకదళం అధికా రులకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ పతకాలు లభించాయి. సికింద్రాబాద్ పోస్టు ఇన్స్పెక్టర్ ఉడుగు.నరసింహతో...
హత్యాయత్నం కేసులో అరెస్ట్
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న బేగంపేట పోలీసులు
శనివారం రాత్రి యువకుడిని కత్తితో పొడిచిన నిందితులు
వివరాలు వెల్లడించిన అదనపు సిపి డిఎస్ చౌహాన్
హైదరాబాద్: యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యచేసేందుకు యత్నించిన ఏడుగురు యువకులను బేగంపేట...
ఉరి వేసుకుని నర్సు ఆత్మహత్య
హైదరాబాద్ : ఉరివేసుకుని నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ఎపిలోని కాకినాడకు చెందిన కుమారి రజనీ(27) కొండపూర్లోని ఏఐజి ఆస్పత్రిలో...
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు. ఈ...
పార్టీగేట్ కుంభకోణంలో బ్రిటన్ ప్రధాని జాన్సన్
కొవిడ్ ఆంక్షలు ఉల్లంఘించి ‘మందు పార్టీలు’
రాజీనామాకు సొంతపార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి..?
లండన్: లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్స్ట్రీట్లో జరిగిన మూడు మందు...
వేలం కోసం వెయ్యి కోట్ల నీరవ్ ఆస్తులను విడుదల చేసిన ఇడి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేలాది కోట్ల మేర మోసంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన 1000 కోట్ల రూపాయలకు పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తునుంచి విడుదల చేసింది....
మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధులు
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసి ఎండి సజ్జనార్
హైదరాబాద్: టిఎస్ఆర్టీసి ఎండిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విసి సజ్జనార్ ఆర్టీసి సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆర్టీసిని అభివృద్ధి...
ప్రియురాలిని సజీవదహనం చేసిన ప్రియుడు
కూకట్ పల్లి: ప్రియురాలు సహజీవనం చేయడం లేదని ఆమెను ప్రియుడు సజీవదహనం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వెంకట్లక్ష్మి అనే వికలాంగురాలు తన...
వైట్హౌస్ పిపిఓ డైరెక్టర్గా గౌతమ్ రాఘవన్కు పదోన్నతి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా పాలసీ అడ్వైజర్ గౌతమ్ రాఘవన్కు పదోన్నతి లభించింది. రాఘవన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్...