Wednesday, May 8, 2024
Home Search

బిజెపి - search results

If you're not happy with the results, please do another search

సిఎలు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి : బండి

హైదరాబాద్ : ఛార్టెట్ అకౌంటెంట్లు (సిఎ) తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఐసిఎఐ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన...
Centre’s ordinance in Delhi is reminiscent of the Emergency: KCR

ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ఎమర్జెన్సీని తలపిస్తోంది: కెసిఆర్

హైదరాబాద్: ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్‌ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని, దానిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం డిమాండ్ చేశారు....
Boycotting NITI Aayog meeting is anti-people

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం ప్రజావ్యతిరేకం: రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌ను ముఖ్యమంత్రులు బాయ్‌కాట్ చేయడాని బిజెపి శనివారం తప్పుపట్టింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్‌ను ఎలా అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న దానిపై చర్చించడానికి...
Nitish Kumar

నూతన పార్లమెంటు భవనం ‘బేకార్’: నితీశ్ కుమార్

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ఆవిష్కరణకు ఇంకా ఒక్క రోజే ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. నూతన పార్లమెంటు భవనం అవసరమేమొచ్చిందని ఆయన అన్నారు....
Sengol claims bogus

‘సెంగోల్’పై చెప్పేదంతా బోగస్సే

న్యూఢిల్లీ : సెంగోల్ రాజదండం దేశంలో బ్రిటిషు పాలకుల నుంచి అధికార ధారదత్తానికి ప్రతీక అని తెలిపే సాక్షాధారాలు ఏమీ లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. అధికార మార్పిడికి సెంగోల్...

నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...
Israel-Gaza War

పెరిగిన నిరుద్యోగం!

దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ప్రతి నెలా పైకి ఎగబాకుతున్నదే గాని దిగుముఖం పట్టడం లేదు. అలా పెరిగి పెరిగి ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి చేరుకొన్నదని...

విదేశాల్లో శ్రుతిమించిన నమోస్తుతి

ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందవ్‌ు బాగ్చీ బుధవారం నాడు ట్వీట్ చేశారు.భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం...

నీతి ‘అయోగ్యం’

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకూడదని, ఈ సమావేశాన్ని బహిష్కరించి తన నిరసనను తెలియజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. ప్రధాన...

బిఆర్‌ఎస్‌లోకి శివసైనికులు

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీలోకి మ హారాష్ట్ర నుంచి చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్న ది. మహారాష్ట్ర సౌత్ వెస్ట్ నాగపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శివసేన పార్టీ (షిండే గ్రూపు) సీనియర్ నేత...
Congress asks PM Modi 9 questions on 9 years

తొమ్మిదేళ్ళ పాలనపై పది సందేహాలు

ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం ఒక తలనొప్పి వ్యవహారం. ప్రజాస్వామ్యానికి పవిత్రత పోయిం ది. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో అసలు చర్చే లేకుండా 15 నిమిషాల్లో ఏ ప్రజాస్వామ్యంలో (ప్రజాస్వామ్యానికి తల్లి, తండ్రి...

ఉత్సవాల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : బండి సంజయ్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల...

మోడీ మౌనం వీడు.. క్షమాపణ చెప్పు

న్యూఢిల్లీ : తొమ్మిదేళ్లుగా దేశ ప్రజలకు చేసిందేమీ లేదు. పైగా చేయనిది చేసినట్లుగా గొప్పగా చిత్రీకరించుకుని ప్రధాని మోడీ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ బహిరంగ ద్రోహానికి ప్రధాని మోడీ...

తమిళనాడులో ఐటి బృందంపై స్థానికుల దాడి

చెన్నై : తమిళనాడు రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ సంబంధిత వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ దశలో ఐటి బృందంపై దాడులు జరిగాయి....
Rahul-Gandhi-Passport

రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్ జారీకి కోర్టు పచ్చ జెండా!

న్యూఢిల్లీ: త్వరలో అమెరికా పర్యటించనున్న రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట కల్పించింది. ఆయనకు కొత్త పాస్‌పోర్టు కోసం ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’(ఎన్‌ఓసి) కోరుతూ ఆయన పెట్టుకున్న అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించింది. అంతేకాక...
new Parliament building

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ముర్మును పక్కన పెట్టినందుకు దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని మే 28న ప్రధాని నరేంద్ర...

ఖర్గే, రాహుల్‌తో భేటీకి సమయం కోరిన కేజ్రీవాల్

  న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారుల నియామకాల అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
Israel-Gaza War

మణిపూర్ మంటలకు మూలం!

మణిపూర్ మళ్ళీ తగలబడుతోంది. కొద్ది రోజుల క్రితమే 70 మంది మృతికి, 3040 వేల మంది నిర్వాసితులై కట్టుబట్టలతో చెట్టు పుట్టా పట్టిపోడానికి దారి తీసిన అల్లర్లు సద్దుమణిగాయనిపించి అంతలోనే తిరిగి భగ్గుమనడం...

అగ్నిపథ్ ఎవరి రక్షణ కోసం?

అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 56,960 మంది అగ్నివీర్ వాయు పోస్టులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు....

హిందూ ఏకతను పార్టీలు సాధిస్తాయా?

ఆధ్యాత్మికత, ధార్మికత అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మన దేశంలో మాదిరిగా దాన్ని రాజకీయాలకు జోడించివాడుకోవడం అనేది ఎక్కడా కనపడదు!? మతం అనేది వాస్తవంగా వ్యక్తిగత విశ్వాసం తప్ప రాజకీయ అనుచితాలు దానికి...

Latest News