Home Search
కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
ప్రశాంతంగా ప్రాణప్రతిష్ఠ
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ఘట్టం ఘనంగా, వైభవోజ్వలంగా జరిగిపోయింది. దేశవిదేశాల్లోని విశ్వాసులు, భక్తకోటి కన్నుల పండువగా చూసి ఆనందపరవశులయ్యారు. చిరకాలంగా ఎన్నో మలుపులు తిరిగి, ఎంతో ఉత్కంఠ రేపి ఆవిష్కృతమైన ఈ పతాక...
కార్యకర్తలే కథానాయకులు
మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంద ని, కాంగ్రెస్కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ తెలిపారు. ఈ పరిస్థితిని పార్లమెంట్ ఎ...
హైదరాబాద్ లో ఘనంగా విజయ్ దివస్ ఉత్సవాలు..
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్, అయోధ్య రామ...
త్వరలో కరీంనగర్లో కెసిఆర్ మకాం
అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచన
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
వల వేసి కుందేళ్లను పడతారు.. పులిని ఎలా బంధిస్తారో సిఎం రేవంతే చెప్పాలి
మాజీ ఎంపి వినోద్ వ్యాఖ్యలు
మన...
ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రభుత్వం ముగ్గురు కాంగ్రెస్ నాయకులను సలహాదారులుగా నియమించింది. మరొకరిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
జవహర్నగర్లో వేడెక్కిన రాజకీయం
జవహర్నగర్ : జవహర్నగర్లో రాజకీయం వేడెక్కింది. 20మంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఎ చామకూర మల్లారెడ్డికి ఝలక్ ఇచ్చారు. నగర మేయర్ మేకల కావ్యకు వ్యతిరేకంగా అవిశ్వాస...
పులి కోసం బోను సిద్ధం
పులి బయటకు వస్తుందన్న కెటిఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ కౌంటర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కెటిఆర్కు...
అనుమతి ఉంటేనే ప్రాజెక్టులపైకి…
రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ బోర్డు ఆదేశం
ప్రాజెక్టుల నిర్వహణ పనులకూ అనుమతి తీసుకోవాలని స్పష్టీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమై న ఆదేశాలు జారీ...
బిజెపిలో చేరిన హర్యానా నేత అశోక్ తన్వర్
న్యూఢిల్లీ : హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రాజీనామా చేసిన అశోక్ తన్వర్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. దళిత నేత...
తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన
చెన్నై : ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం ఒక వైపు చెన్నైలో ఘన స్వాగతం లభించగా యువజన కాంగ్రెస్ (వైసి) సభ్యులు ముగ్గురు ఆయన వాహన శ్రేణి వైపు నల్ల బెలూన్లు ప్రదర్శించారు....
22న శంకర్దేవ జన్మస్థలానికి రాహుల్
అదే రోజు అయోధ్యలో రామ్ మందిర్లో ప్రాణ ప్రతిష్ఠ
జైరామ్ రమేష్ ప్రకటన
ఉత్తర లఖింపూర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం (22న) అస్సాం నాగోన్ జిల్లాలో శ్రీవైఫ్ణవ పండితుడు శ్రీమంత...
‘గాంధీలను’ మించిన అవినీతిపరులు ఉన్నారా ?
అస్సాం సిఎం హిమంత్ శర్మ
సిఎం శర్మపై అవినీతి ఆరోపణలను వదలని కాంగ్రెస్
ఆ పార్టీ శర్మ ఎదురు విమర్శలు
గువాహటి : అస్సాంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మపై...
రాహుల్పై కేసు
రూటు మార్చి ఆటంకాలని అభియోగాలు
మజూలీ నది దీవిలో పడవ ప్రయాణం
రాహుల్ యాత్రను ఆపే ధైర్యముందా?
అసోం సిఎంకు జైరాం రమేష్ సవాల్
గువహతి : అసోంలో రాహుల్ భారత్ జోడో న్యాయ్...
200 యూనిట్ల లోపే ఉన్నా… కరెంటు బిల్లులు వస్తున్నాయ్ !
సోనియాగాంధీకి ‘బిల్లులు’ పోస్ట్ చేసిన ప్రజలు
200 యూనిట్ల లోపు బిల్లుల రద్దుకు వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ కరెంటు బిల్లులు సోనియాగాంధీనే...
కెటిఆర్ మాట్లాడిన తీరు బాలేదు
పది రోజులు కూడా ఓపిక పెట్టకపోతే ఎలా ?
మాజీ ఎంపి వి.హనుమంతరావు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ మాట్లాడిన తీరు బాగాలేదని మాజీ ఎంపి వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి దావోస్ పోవడం తెలంగాణ...
అడవులకే ఆదివాసీలు పరిమితం
మజూలి : గిరిజనులను అడవులకు పరిమితం చేయాలని, వారికి విదయ, తదితర అవకాశాలు లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు....
ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!
వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...
ఇద్దరి ఎన్నిక ఇక ఏకగ్రీవమే…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం
కాంగ్రెస్ నుంచి నామినేషన్లను దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు
నేడు నామినేషన్ల పరిశీలన
22వ తేదీన అధికారికంగా ప్రకటన
పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు...
ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన
వేలాది మంది కార్యకర్తలతో జరిగే సమ్మేళనానికి హాజరు
బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు: బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ పర్యటించి, బిజెపి...
ఖమ్మంలో పోటీ చేసే హక్కు నాకే ఉంది..
ఖమ్మం : ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని, అయితే తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తారంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని ఖమ్మం మాజీ...