Home Search
న్యూస్ - search results
If you're not happy with the results, please do another search
పాక్లో ఉచిత రేషన్ పంపిణీ.. తొక్కిసలాటలో 11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
హౌరాలో మళ్లీ అల్లర్లు: రెచ్చిపోయిన మూకలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన శిబ్పూర్ ప్రాంతంలో శుక్రవారం వరుసగా రెండవరోజు కూడా హింసాకాండ చెలరేగింది. గురువారం సాయంత్రం శ్రీరామ నవమి ఊరేగింపుపై మూకలు దాడి చేయడంతో ఘర్షణలు చెలరేగగా శుక్రవారం...
రాజకీయాలకు గుడ్బై: నితిన్ గడ్కరీ ఏమన్నారంటే
న్యూస్డెస్క్: కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నారంటూ జోరుగా సాగుతున్న ఊహాగానాలకు బ్రేక్ పడింది. తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందని, తన రాజకీయ జీవితంలో ప్రజలకు...
గిరిజనులకు సినిమా థియేటర్లో నో ఎంట్రీ…. ఇక్కడా కులవివక్షేనా?(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: సినిమా థియేటర్లో ప్రవేశిండానికి టిక్కెట్ ఉంటే చాలు. టిక్కెట్ ఉన్నా అనుమతించకపోతే..చెన్నైలోని రోహిణి థియేటర్లో గురువారం అదే జరిగింది. ఎస్టిఆర్(శింబూ) నటించిన పత్తు తల చిత్రాన్ని చూసేందుకు ఒక గిరిజన...
మంటల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు: 500 షాపులు దగ్ధం
న్యూస్డెస్క్: ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్లో ఒక బహుళ అంతస్తుల వాణిజ్య భవన సముదాయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి 500 దుకాణాలు దగ్ధమయ్యాయి. మొదట బాన్స్మండి ప్రాంతంలోని ఒక మల్టీస్టోరీ కమర్షియల్ కాంప్లెక్స్లో...
ఆలయ బావి కూలిపోయిన ఘటనలో 35కి పెరిగిన మృతుల సంఖ్య
న్యూస్డెస్క్: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఆలయంలోని మెట్లబావి కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 35కు పెరిగింది. గల్లంతైన మరో వ్యక్తి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్న...
ఉచిత రేషన్ పంపిణీ లో తొక్కిసలాట :11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
Amitshah:కర్నాటకలో మెజారిటీ సాధిస్తాం : అమిత్ షా
హైదరాబాద్ : కర్నాటక శాసనసభకు మే 10వ తేదీన జరిగే ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూస్ 18...
రాజాసింగ్ శ్రీరామ నవమి ఊరేగింపులో గాడ్సే ఫోటో(వీడియో)
న్యూస్డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో గురువారం జరిగిన శోభాయాత్రలో మహాత్మా గాంధీ హంతకుడు నాతూరాం గాడ్సే చిత్రపటం దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. సస్సెన్షన్కు గురైన బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన...
ఢిల్లీ ఎయిర్పోర్టులో పరిణీతి, రాఘవ్ చెట్టపట్టాల్
న్యూస్డెస్క్: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన రాజ్యసభ సభ్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ ఛద్దా త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ వదంతులు వినిపిస్తున్న తరుణంలో వీరిద్దరూ బుధవారం...
బావి కూలిపోయిన దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి
న్యూస్డెస్క్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం శ్రీరామనవమి వేదుకల సందర్భంగా ఒక ఆలయంలోని బావి కూలిపోవడంతో 8 మంది మరణించగా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మరణించినట్లు...
దహి కాదు.. పెరుగు అనే రాసుకోండి: ఎఫ్ఎస్ఎస్ఎఐ ఉత్తర్వులు వాపసు
న్యూస్డెస్క్: పెరుగు ప్యాకెట్లపైన హిందీ పదం దహి అని రాయాలంటూ ఇదివరకు జారీచేసిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) గురువారం ఉపసంహరించుకుంది. కర్డ్ అన్న పదాన్ని తొలగించి...
ఇరానీ చాయ్తో చై.. కస్టడీ ప్రమోషన్స్
న్యూస్డెస్క్: హైదరాబాద్వాసులకు నీలోఫర్ చాయ్ రుచి తెలియంది కాదు..సామాన్యుల నుంచి సినిమా స్టార్ల వరకు నీలోఫర్ చాయ్ అంటే పడి చస్తారంటే అతిశయోక్తి కాదు. ఇందుకు సాక్షం మీరు చూస్తున్న ఈ ఫోటోనే....
మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు: రాహుల్కు పాట్నా కోర్టు సమన్లు
న్యూస్డెస్క్: మోడీ ఇంటిపేరుకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపి సుశీల్ కుమార్ మోడీ దాఖలు చేసిన పిటిషన్పై వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఏప్రిల్ 12న...
రాహుల్కు జర్మనీ సంఘీభావంపై డిగ్గీ ధన్యవాదాలు (వీడియో)
న్యూస్డెస్క్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధింపు, తదనంతరం పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటుకు సంబంధించి స్పందించినందుకు జర్మనీ విదేశాంగ మంత్రికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ధన్యవాదాలు...
ఆ జైలు ఖైదీలు సరస్వతీ పుత్రులు!
న్యూస్డెస్క్: నేరాలు చేసి జైలు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ చదువుపై తమ ఆసక్తిని చంపుకోలేదు ఆ ఖైదీలు. జైల్లో ఖైదీలుగా గడుపుతూనే పట్టుదలతో చదవి పట్టభద్రులయ్యారు. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్లో ఉన్న భోండ్సీ జిల్లా...
రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టులో నిలబెడతా: లలిత్ మోడీ హెచ్చరిక
న్యూస్డెస్క్: ఐపిఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ గురువారం వరుస ట్వీట్లతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల కారణంగా తాను దేశం విడిచి...
సూర్యుడిపై ఏర్పడ్డ భారీ బిలం
వాషింగ్టన్ : సూర్యుడులో అంతర్గత మార్పుల పరిణామాల నేపథ్యంలోనే సూర్యుడి ఉపరితలంలో భారీ బిలాన్ని కనుగొన్నారు. ఈ బిలం ఏకంగా భూమి కన్నా 20 ఇంతలకు పైగా ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా...
కస్టడీలో నిందితుల పళ్లు పీకేసిన ఘటన: ఎఎస్పి సస్పెన్షన్
న్యూస్డెస్క్: పోలీసు కస్టడీలో నిందితుల పళ్లు పీకేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబసముద్రం సహాయ పోలీసు సూపరింటెండెంట్(ఎఎస్పి) బల్వీర్ సింగ్ను సస్పెండ్ చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బుధవారం...
అదానీ చేతికి మరో మీడియా సంస్థ
న్యూఢిల్లీ : ఎన్డిటివి తర్వాత అదానీ గ్రూప్ మరో మీడియా సంస్థలో వాటాలను చేజిక్కించుకుంది. డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 49 శాతం వాటాను అదానీ కంపెనీకి...