Tuesday, April 30, 2024
Home Search

న్యూస్ - search results

If you're not happy with the results, please do another search
fake news

అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలకు చెక్

వాట్సప్, సోషల్‌మీడియాలో షేర్ చేసే ముందు ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను చూసుకోవాలి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌పై వస్తున్న అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’ను...

కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం తగదు… అడ్మిన్ దే బాధ్యత

అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన డిజిటల్ మీడియా ప్రజలకు, మీడియాకు పలు సూచనలు జారీ   తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును మానవాళి ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృది ్ధచెందిన దేశాలు,...

ఇంట్లో ఉన్నా కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

  హైదరాబాద్ : ఇంట్లో ఉన్నాం కదా కరోనా వైరస్ రాదనుకుంటే అది పొరపాటే. ఇంకా చెప్పాలంటే బయటివాళ్లకంటే ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం...
Car accident

లారీని ఢీకొట్టిన కారు…

మన తెలంగాణ/రంగారెడ్డి న్యూస్: లారీ కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

ట్రంప్‌కు కరోనా నెగటివ్

  వాషింగ్టన్: కరోనావైరస్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చేసిన వైద్య పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికా పాలనా యంత్రాంగం శుక్రవారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన...

ఆర్టీఐ కమిషనర్‌గా కట్టా శేఖర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం

  హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కమిషనర్లుగా నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి, టి న్యూస్ మాజీ సిఇఒ మైడ నారాయణరెడ్డి, విద్యార్థి నాయకుడు గుగులోత్ శంకర్‌నాయక్, సోషల్...
PHD Scholar Sustained death

ఓయూలో నిరుద్యోగ డాక్టరేట్ నర్సయ్య ఆత్మహత్య?

మనతెలంగాణ/ఉస్మానియాయూనివర్సిటీః ఓయూలో అనుమానస్పదస్థితిలో నిరుద్యోగ డాక్టరేట్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తమ తోటి విద్యార్థి మృతి చెందడంతో ఓయూలో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. ఓయూ న్యూ పిజి హాస్టల్స్...

సమాచార కమిషనర్లు

  కట్టా శేఖర్‌రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్‌నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, అమీర్ హుస్సేన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...
Allu Aravind, Vijay

భవిష్యత్తు ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ ఛేంజర్

నేటి యువత ఆలోచనలు, అభిరుచికి అనుగుణంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిటల్ రంగం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు ఇతర భాషలకు చెందిన ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే చూశాం. కానీ...
fraud

చనిపోయిన వాళ్లనూ వదల్లేదు

 మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం వివిధ బ్యాంకుల నుంచి లోన్లు ఆరుగురు నిందితుల అరెస్టు మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
Kejriwal

ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్ దే.. వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)దే విజయమని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. శనివారం సాయంత్ర 6 గంటలకు వరకు జరిగిన ఎన్నికల్లో  ఏ పార్టీ...
alcohol-price

మందుబాబులకు షాక్ ఇచ్చిన గోవా సర్కార్

పనాజి: గోవా వెళ్లే మందుబాబులకు అక్కడి సర్కార్ ఝలక్ ఇచ్చింది. మద్యం ధరల పెంపుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా గోవా వెళ్లి మద్యం సేవిస్తూ ఎంజాయ్...

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

  ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి శోక సంద్రంలో క్రీడాభిమానులు కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...

కాన్సెప్ట్ ప్రకారం హీరోను ఎన్నుకుంటా

  మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం...

భారత్ పౌరచట్టం అనవసరం, అంతర్గతం: షేక్‌హసీనా

  దుబాయ్ : భారత ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చిందనేది అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా చెప్పారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలు అనవసర ప్రక్రియలని తేల్చివేశారు. అయితే ఇవి భారతదేశ...
Lava-Z71

రూ.6299కే నయా స్మార్ట్‌ఫోన్‌…

ముంబై: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్‌ తయారీదారు లావా 'జడ్‌71' పేరిట తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పలు...

క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త…

న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. అన్ని బ్యాంకులు తాము ఇస్తున్న క్రెడిట్, డెబిట్  కార్డులకు సంబంధించి కార్డు ఎనేబుల్/ డిజెబుల్ ఫెసిలిటీని కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది....

నూతన ప్లాన్‌ను ప్రకటించిన బిఎస్‌ఎన్‌ఎల్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇండియన్ మార్కెట్‌లో మరో నయా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. భారత ఫైబర్ బ్రాండ్‌బ్యాండ్ కాంబో ప్లాన్‌ను ప్రారంభించినట్టు...

ఘోర విమాన ప్రమాదం

  176 మంది దుర్మరణం ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం విమానంలో 82మంది ఇరాన్, 63 మంది కెనడా పౌరులు లభించిన బ్లాక్ బాక్సులు వాటిని అమెరికాకు ఇవ్వబోం : ఇరాన్ టెహరాన్: ఏడు దేశాలకు...

Advertise With Us

మన తెలంగాణ తెలుగు న్యూస్ పేపర్, వెబ్ సైట్ లో యాడ్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే.. వెంటనే 7095999944 నెంబర్ కు కాల్ చేయండి.... మీ యాడ్ ను బుక్ చేసుకోండి... మన తెలంగాణ క్లాసిఫైడ్స్...

Latest News