Home Search
న్యూస్ - search results
If you're not happy with the results, please do another search
వానాకాలంలో మక్కలపై నిషేధం
70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో...
ఫేస్బుక్ మరో భారీ డీల్
జిఫీని సొంతం చేసుకొంటున్న సోషల్ మీడియా దిగ్గజం
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో వాటా దక్కించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గ్జం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్సైట్ను...
రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
రకుల్ చేతిలో బాటిళ్లు…. వీడియో వైరల్
ముంబయి: సోషల్ మీడియాలో ఒక్క క్లిక్తో ప్రపంచమంతా ఫేక్ న్యూస్ ప్రచారం అవుతూనే ఉంటుంది. రియల్ వార్త కంటే ఫేక్ న్యూస్ నే ఎక్కువగా నెటిజన్స్ షేర్ చేయడంతో పాటు లైక్ చేస్తున్నారు. ...
జనం హ్యాపీ
కరోనా కట్టడిలో కెసిఆర్ పనితీరుకు ప్రజలు ఫిదా
ప్రధాని మోడీ కంటే సిఎంకే ఎక్కువ మార్కులు
ప్రభుత్వ పనితీరు బాగుందని ఓ వార్తా ఛానెల్ సర్వేలో ప్రశంసలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కె....
ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ః కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఈ రేస్లో ఎవరు ముందుంటారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు...
మీడియా పేరుతో గుట్కా దందా.. నిందితుడి అరెస్ట్
మేడ్చల్: మేడిపల్లి చెంగిచర్లలో గుట్కా తయారీ గుట్టును పోలీసులు బయటపెట్టారు. చెంగిచర్ల రామకృష్ణానగర్ లో గుట్కా తయారీ చేస్తున్న వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన ఖాదర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు....
ఇదిగో కిమ్ జోంగ్
అనారోగ్యంపై వస్తున్న వార్తలకు బ్రేక్
ఎరువుల కరాగారాన్ని ప్రారంభించిన ఫొటోలు విడుదల చేసిన ఉ.కొరియా
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ 20రోజుల తర్వాత ఎట్టకేలకు కనిపించారు. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ...
స్వదేశానికి వచ్చే గల్ఫ్ భారతీయులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
దుబాయ్: భారతీయులు స్వదేశం వెళ్లేందుకు వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని(యుఎఇ) భారత రాయబార కార్యాలయాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల అనేకమంది భారతీయులు ఇక్కడ...
జర్నలిస్టుల తీసివేత, జీతాల కోతపై స్పందించండి
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ దశలో జర్నలిస్టుల ఉద్యోగాలపై వేటు, జీతాల కోతలపై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాలని ఆదేశించింది. కరోనా సమయంలో ప్రింట్, టీవీ...
కొత్త స్టైల్స్తో అదరగొడుతోంది
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్పుత్ సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్కు టచ్లో ఉంటూ వారిని మురిపిస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హల్చల్...
అకాల నష్టం
కామారెడ్డి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం
కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం
వరి పంటలకు తీవ్ర నష్టం
పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి
మన తెలంగాణ/న్యూస్నెట్వర్క్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో...
తమిళనాడులో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా..
తమిళనాడులో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్గా గుర్తించారు. వీరిలో ఒకరు ఒక తమిళ దినపత్రికలో రిపోర్టర్ కాగా మరొకరు తమిళ న్యూస్చానల్లో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. కాగా రిపోర్టర్ను రాజీవ్ గాంధీ...
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో మూవీ ఫిక్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ కోసం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లకు రాజమౌళి, మహేష్ బాబుల చిత్రం కన్ఫామ్...
ఐటి శాఖకు 200 ఫిర్యాదులు
‘ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్’ ప్రారంభించినా ఆగని తప్పుడు ప్రచారాలు
నిందితులను గుర్తించే పనిలో ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్మీడియా వేదికగా కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటి శాఖకు 200 ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో...
కరోనా కామెంట్స్పై ఖాకీల సీరియస్
తప్పుడు న్యూస్ పెడితే కేసుబుక్ గ్యారంటీ
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారిపై సోషల్మీడియాలో తప్పుడు సమాచారం, న్యూస్ వైరల్ చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్మీడియాలో వైరస్పై తప్పుడు ప్రచారం...
కరోనాతో భారత సంతతి విలేకరి మృతి
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు. కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్...
Cartoon 07-04-2020
సెల్ఫీ కాదు, ఫేక్ న్యూస్ లతో విసుగొచ్చి సోషల్ మీడియా డిస్టెన్స్ పాటిస్తున్నా...!
Social Media distance with...
అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలకు చెక్
వాట్సప్, సోషల్మీడియాలో షేర్ చేసే ముందు
‘ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ను చూసుకోవాలి
వెబ్సైట్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్పై వస్తున్న అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్’ను...
కరోనా వైరస్పై తప్పుడు ప్రచారం తగదు… అడ్మిన్ దే బాధ్యత
అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు
హెచ్చరించిన డిజిటల్ మీడియా
ప్రజలకు, మీడియాకు పలు సూచనలు జారీ
తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును మానవాళి ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృది ్ధచెందిన దేశాలు,...