Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
మహా భూమిని కనుగొన్న పరిశోధకులు
ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులే ...
న్యూఢిల్లీ : మాంట్రియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ మహాభూమిని గుర్తించింది. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఇక్కడ లోతైన మహాసముద్రాలు...
కనుమలు-మైదానాలు
తీర మైదానాలు..
భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అస్థిరమైన వెడల్పుగల తీర మైదానాలచే ఆక్రమించి ఉన్నాయి.
ఇది పశ్చిమాన కచ్ సింధు శాఖ నుండి తూర్పున గంగా బ్రహ్మపుత్ర డెల్టా వరకు విస్తరించి సుమారు 6000 కి.మీ...
ఎంక్యూ-9బి డ్రోన్లు సేకరణలో అమెరికాతో భారత్ చర్చలు
వాషింగ్టన్: మూడు బిలియన్లకు పైగా డాలర్ల ఖర్చుతో 30 MQ-9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడానికి అమెరికాతో భారత్ చర్చలు జరుపుతోంది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి, హిందూ మహాసముద్రం తీరం...
భారత్ ను బేఖాతరు చేసి చైనా నౌకను అనుమతించిన శ్రీలంక
కొలంబో: సైనిక సంస్థాపనల(ఇన్ స్టాలేషన్స్)పై గూఢచర్యం చేయొచ్చు కనుక చైనా నౌకకు అనుమతించొద్దని భారత్ చేసిన సూచనను శ్రీలంక బేఖాతరు చేసి అనుమతించింది. యువాన్ వాంగ్ 5 అనేది పరిశోధన, సర్వే చేసే...
అమెరికా బలమా, చైనా బలహీనతా?
అమెరికా పార్లమెంటు ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ 2022 ఆగస్టు రెండవ తేదీ మంగళవారం రాత్రి 10.20కి తైవాన్ గడ్డమీద అడుగుపెట్టి రాత్రంగా ఒక హోటల్లో బసచేసి తెల్లవారగానే తైవాన్...
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ల జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు, రేపు రాష్ట్రంలో భారీ...
భారీ వర్షాలను పసికట్టలేకపోతున్నాం
వాతావరణం అంచనాలో పెనుసవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఐఎండి అధినేత మృత్యుంజయ
న్యూఢిల్లీ : వాతావరణ మార్పులను అంచనావేయడం కష్టం అయిందని, ప్రపంచ వ్యాప్తంగా సంబంధిత సంస్థలకు ఇది సవాలు అయిందని భారత వాతావరణ...
సీఎస్ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలైసెల్వి రికార్డు
న్యూఢిల్లీ : శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా సీనియర్ సైంటిస్టు నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఏప్రిల్లో పదవీ విరమణ...
నేడు మధ్యస్థ రేఖను దాటిన చైనా 68 విమానాలు, 13 యుద్ధనౌకలు: తైవాన్
తైపీ, తైవాన్: బీజింగ్ బలగాలు శుక్రవారం జరిపిన మిలిటరీ డ్రిల్స్లో 68 చైనా ఫైటర్ జెట్లు, 13 యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలో "మధ్యస్థ రేఖ"ను(మీడియన్ లైన్) దాటినట్లు తైపీ సైన్యం తెలిపింది. "(మేము)...
హిమాలయాలు సముద్రమట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి
ఉనికి.. వ్యాప్తి
l అక్షాంశములు, రేఖాంశాలు ద్వారా ఒక స్థలం ఉనికిని తెలుసుకోవచ్చు.
l భారతదేశం 8 డిగ్రీల 4 యూనిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 యూనిట్స్ ఉత్తర అక్షాంశం, 68...
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
డ్రాగన్ సీ గన్
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
లంకకు బయలుదేరిన యువాన్
దారివెంబడి లోగుట్టు పసికట్టు
న్యూఢిల్లీ:అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి...
భారత్-మాల్దీవుల మధ్య ఆరు కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ : భారత్మాల్దీవుల మధ్య పరస్పర సహకారాన్ని మరింత విస్తరింప చేసే ప్రాతిపదికపై మంగళవారం ఆరు కీలక ఒప్పందాలు జరిగాయి. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహిం మొహమెద్ సొలిహ్ తో విస్తృత చర్చలు జరిగిన...
సముద్రతీరంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు… మరో నాలుగు మృతదేహాలు లభ్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం పుడిమడక సముద్ర తీరంలో అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. నిన్ననే పవన్ కుమార్...
మగధ సామ్రాజ్యం
ప్రాచీన భారతదేశ చరిత్రలో మగధ ఒక బలమైన సామ్రాజ్యంగా అవతరించింది.
క్రీ.పూ 6వ శతాబ్ధం నాటికి షోడశ మహాజనపదాలు (16 రాజ్యాలు) ఏర్పడ్డాయి.
వాటిలో మగధ మాత్రమే రాజ్యానికి కావలసిన ఏడు ముఖ్య లక్షణాలు సం...
నాన్సీ పెలోసికి చైనా హెచ్చరిక!
అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్, పచ్చి చైనా వ్యతిరేకి నాన్సీ పెలోసి అనుమతి లేకుండా ఆగస్టు నెలలో చైనా భూభాగమైన తైవాన్ లో అడుగు పెడతారా? హెచ్చరికల ను ఖాతరు చేయకుండా...
ఆర్కె బీచ్లో వివాహిత గల్లంతు…. కొనసాగుతున్న గాలింపు చర్యలు
అమరావతి: విశాఖపట్నంలోని ఆర్కె బీచ్లో వివాహిత గల్లంతుకావడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాయి ప్రియ అనే వివాహిత కోసం రెండు కోస్ట్ గార్డ్ నౌకలు, ఓ హెలికాప్టర్తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు....
రూ. 28 కోట్లు భళ్లుమన్న తిమింగలం
అంబర్గ్రిస్ను పోలీసుకు అప్పగించిన జాలర్లు
తిరువనంతపురం : కేరళ తీరంలో అత్యంత అరుదైన తిమింగలం వాంతి చేసుకుంది. 28 కోట్ల రూపాయల విలువైన ఈ తిమింగల వాంతిని పసికట్టి సేకరించిన అక్కడి జాలర్లు దీనిని...
ఏటూరి ‘కలల కార్ఖానా’
ఇటీవల ‘కలల కార్ఖానా‘(కవితా సంపుటి)ని వెలువరించిన నెల్లూరు రేబాల గ్రామానికి చెందిన కవి ‘ఏటూరి నాగేంద్రరావు గారు‘ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి,2018లో పదవీ విరమాణానంతరం హైదరాబాద్ లో స్థిరపడినప్పటి నుండి సాహితీ...
సోషల్ మీడియాలో వైరల్గా మారిన దూద్సాగర్ జలపాతం..
వర్షాకాలం యొక్క అద్భుతమైన అందం జలపాతాల గర్జనను చూడటంలో ఉంది. గోవాలోని అద్భుతమైన దూద్సాగర్ జలపాతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకుంటుంది. భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం యొక్క సహజమైన...
దక్షిణ ఉక్రెయిన్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం
విన్నిత్సియా (ఉక్రెయిన్): రష్యా క్రూయిజ్ క్షిపణులతో శుక్రవారం ఆగ్నేయ ఉక్రెయిన్ నగరం డ్నిప్రో పై దాడి చేసింది. దాంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా వైమానిక...