Wednesday, May 15, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Manish Tewari urges President to call emergency Parliament session

పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయండి

రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉధృతి కారణంగా దేశంలో ఏర్పడిన తీవ్ర ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం అత్యవసరంగా రెండు రోజుల...
West Bengal govt declares summer holidays

సమ్మర్ సెలవులను ప్రకటించిన బెంగాల్ సర్కార్

కోల్‌కతా: దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న తరుణంలో  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం...
Modi says Rafale deal is an agreement between the two govt

దాచేస్తే దాగని రాఫెల్ గుట్టు!

  ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ ఆడిట్‌లో ఫ్రాన్సు అవినీతివ్యతిరేక సంస్థ, ‘ఏజెన్స్ ఫ్రాంకయిస్ యాంటికరప్షన్’ గుప్తా కుటుంబ దలాలీ సంస్థ డెఫ్సిస్ సొల్యూషన్స్‌కు రూ.9.8 కోట్ల అక్రమ చెల్లింపులు బయటపెట్టింది. డెఫ్సిస్, దసో...

అమెరికా అతిక్రమణ!

  పామును ముద్దాడినా కాటేయడం మానదు, అమెరికా కూడా అంతే. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనకు మన ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఎన్ని మైత్రీ సన్నివేశాలు విరగబూసి పరిమళించాయో కళ్లారా చూశాము....
Dr. BR Ambedkar Birthday on April 14

అంబేడ్కర్ ఆశయాలకు గండి!

భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జన్మ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 న ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల...
Trade war with America!

అమెరికాతో వాణిజ్య యుద్ధం!

  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....
didi losing muslim minority votes says pm modi

ముస్లిం మైనార్టీ ఓట్లను కోల్పోతున్న దీదీ

కూచ్‌బెహర్ ఎన్నికల సభలో మోడీ వ్యాఖ్య కూచ్‌బెహర్ (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గుత్తగోలుగా ముస్లిం ఓట్లను టిఎంసికి కోరుతున్నారంటే ముస్లిం ఓటుబ్యాంకును ఆమె కోల్పోతున్నట్టు స్పష్టమౌతోందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు....
Venkaiah Naidu calls for building 'new India' by 2047

2047 నాటికి ”నవ భారత” నిర్మాణం

ఉప రాష్ట్రపతి వెంకయ్య పిలుపు దండి(గుజరాత్): భారతదేశ స్వాతంత్య్ర శత సంవత్సరం 2047 నాటికి ''నూతన భారతదేశ'' నిర్మాణానికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను దేశం రూపొందించుకుంటుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విశ్వాసం...
maharaja digvijay singh jala passed away

మాజీ కేంద్ర మంత్రి కన్నుమూత

గుజరాత్: 1982 నుంచి 1984 మధ్య భారత్ కు తొలి పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన గుజరాత్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జలా(88) ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని...
Kamal Haasan is a super-nota

కమల్ హాసన్ ఓ సూపర్-నోటా

ఆయన పార్టీకి ఒక్క సీటూ రాదు కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం వ్యాఖ్య న్యూఢిల్లీ: తమిళ నటుడు, మక్కళ్ నీతి మయ్యమ్(ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్‌ను ''సూపర్-నోటా''(ఇవిఎంలో నన్ ఆఫ్ ది ఎబవ్ ఆప్షన్)గా కాంగ్రెస్...
Super Star Rajinikanth Returns From America

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆ బస్సు డ్రైవర్‌కు అంకితం: రజనీ

న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు అరుదైన పురస్కారం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్‌ను...
Second phase of Assam Assembly Polls begin

బెంగాల్, అసోంలో రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం….

  కోల్‌కతా: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో గురువారం ఉదయం రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అవాంఛనీయ...
Pakistan allows import of Sugar from India

పాకిస్థాన్‌కు భారత్ చక్కెర

  చేదు తొలిగిన దౌత్య నీతి ఇస్లామాబాద్ : పాకిస్థాన్ భారతదేశం నుంచి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోనుంది. బుధవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో ఇరుదేశాల మధ్య బెడిసికొట్టి స్తంభించినట్లుగా ఉన్న...
PLI scheme for food processing sector

ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పిఎల్‌ఐ పథకం

కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: దేశంలోని ఆహార తయారీ పరిశ్రమల రంగానికి(ఫుడ్ ప్రాసెసింగ్) రూ. 10,900 పెట్టుబడితో ఉత్పత్తితో ముడిపడిన రాయితీ(పిఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన...
BJP will win 26 of 30 seats in Bengal and Assam: Shah

బెంగాల్ తొలి విడతలో 26 స్థానాలు మావే: అమిత్ షా

న్యూఢిల్లీ: తొలి విడతగా పశ్చిమ బెంగాల్, అసోంలో శనివారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. బెంగాల్‌లో పోలింగ్ జరిగిన 30స్థానాల్లో బిజెపి 26...
Government Whip Balka Suman Comments On BJP

జానాకు సామంతరాజులు ఉన్నారు: సుమన్

నల్గొండ: ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్ టూ పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందించామని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. నాగార్జున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమన్ మీడియాతో...
Central funds not released to villages

అవార్డులు వస్తున్నాయి కానీ నిధులు రావడంలేదు: ఎర్రబెల్లి

హైదరాబాద్: గ్రామాలలో శవ దహన శాలలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు....
BJP leaders who failed to bring Turmeric board

పసుపు బోర్డుపై బిజెపి నాటకాలు!

  వాగ్దానం చేసినట్లుగా నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకురావటంలో విఫలమైన బిజెపి నేతలు రైతాంగానికి సంతృప్తి కలిగించే సమాధానం చెబుతున్నారా? తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఇతర పార్టీల మీద ఎదురుదాడి చేస్తున్నారా? పసుపు...
Jairam Ramesh accuses modi of being expert at renaming schemes

కెన్, బెట్వా నదుల అనుసంధానంపై జైరామ్ రమేష్ ఆందోళన

న్యూఢిల్లీ: కెన్, బెట్వా నదుల అనుసంధానం వల్ల మధ్యప్రదేశ్‌లోని పన్నా పులుల అభయారణ్యానికి హాని జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్,...
Criticism of BJP leaders in Saamana editorial

వేలాదిమందితో సభలు నిర్వహిస్తున్నవాళ్లు.. రైళ్లు నడిపితే నిందలు మోపుతారా..?

  శివసేన ప్రతిక సామ్నా ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నిందలు మోపుతోందని శివసేన మండిపడింది. ప్రధాని మోడీసహా కేంద్రమంత్రులు, బిజెపి నేతలు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వేలాదిమందితో భారీ...

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్