Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
సంక్షేమ పథకాల సారథి ఇందిరా
పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, అకుంఠిత దీక్ష, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ‘20వ, శతాబ్ది మహిళ’ గా ప్రపంచ ప్రజల చేత జేజేలు పలికించుకున్న ఇందిరా గాంధీ 1917 నవంబర్ 19న రాజకీయంగా, ఆర్థికంగా,...
సిఎం కుర్చీలో ఎవరున్నా.. ప్రజల గుండెల్లో మేమే ఉన్నాం
పాట్నా: బీహార్ పీఠంపై నితీశ్ కుమార్ కూర్చున్నా ప్రజల హృదయాల్లో మాత్రం తామే ఉంటామని ఆర్జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వి యాదవ్ అన్నారు. గురువారం ఆయన మహాకూటమి శాసనసభా పక్ష...
షిప్పింగ్ మంత్రిత్వశాఖ పేరు మార్పు
నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నౌకాయన మంత్రిత్వశాఖ పేరును రేవులు, నౌకాయన, జలమార్గాల మంత్రిత్వశాఖగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు కేంద్రం...
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత..
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత
ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సంతాపం
చెన్నై: ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ సోమవారం నాడిక్కడ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో మరణించిన 92 సంవత్సరాల...
కొత్త చట్టాలతో దేశం పునాదులు బలహీనం : రాహుల్
రాయ్పూర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశం పునాదులు పునాదులు బలహీన పడతాయని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వీటిపై పునరాలోచించాలని కాంగ్రెస్ నేత రాహుల్...
అక్కడ పట్టిన గతే ఇక్కడా పడుతుంది
సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు పోటీపడుతున్నారు
బీహార్ ప్రచారంలో తేజస్వి, రాహుల్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు
పాట్నా: బీహార్లో రెండో దశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ...
బెకా బంధం
ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు తనకు మధ్య అమెరికా ద్వేష బీజాలు చల్లుతున్నదని చైనా వ్యాఖ్యానించిందంటే మంగళవారం నాడు న్యూఢిల్లీలో భారత అమెరికాల మధ్య సంతకాలు జరిగిన రక్షణ ఒప్పందం ఎంతటి ప్రధానమైనదో...
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
అన్లాక్ 5.0 నిబంధనలు పొడిగింపు
నవంబర్ నెలకూ అవే వర్తిస్తాయని ప్రకటించిన కేంద్రం
ఆ మూడు జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచన
న్యూఢిల్లీ: గత నెలప్రకటించిన అన్లాక్ 5.0 నిబంధనలనే కేంద్రం మరో నెల పొడిగించింది. అక్టోబర్...
అమెరికా రక్షణమంత్రితో రాజ్నాథ్ భేటీ
నేడు 2+2 మంత్రులస్థాయి చర్చలు
పాల్గొననున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు
న్యూఢిల్లీ: అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ టి ఎస్పర్తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సోమవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య...
మెహబూబాను పాకిస్థాన్ పంపాలి
జమ్మూలో శివసేన డోగ్రాఫ్రంట్ నిరసన
జమ్మూ: జమ్మూకాశ్మీర్ ప్రత్యేక జెండాకు అనుమతిచ్చే వరకూ మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేయమంటూ పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు మండిపడుతున్నాయి. శనివారం...
జనాభా నియంత్రణే శరణ్యం
ప్రతి సంవత్సరం ప్రపంచంలో 135 మిలియన్ల పిల్లలు పుడతారు. భారతదేశంలో ప్రతిరోజూ సగటున 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోనే 2.55 కోట్ల మంది పిల్లలు పుడతారు. ప్రపంచంలో ఏ...
టేకిటీజీ పాలసీ వద్దు
న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా...
భారత భూభాగం నుంచి చైనీయులను ఎప్పుడు పంపిస్తారు: రాహుల్
న్యూఢిల్లీ: భారత భూభాగం నుంచి చైనీయులను బయటకు ఎప్పుడు పంపుతారో చెప్పాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ‘ప్రియమైన ప్రధాని, సాయంత్రం 6 గంటలకు చేసే ప్రసంగంలో భారత...
టీకా పంపిణీకి కసరత్తు
తొలుత కరోనా వారయర్లు సహా, 23% మందికి
వ్యాక్సిన్ సరఫరా ఎన్నికల సమయంలో పోలింగ్
తరహాలో టీకా పంపిణీకి ఏర్పాట్లు : మోడీ
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సమగ్రరీతిలో కరోనా టీకా పంపిణీకి...
బిజెపికి కీలకం బీహార్
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...
యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
ఎఫ్ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల
17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
బిజెపి గూటికి ఖుష్బూ
కాంగ్రెస్ను వీడిన కొద్ది గంటల్లోనే చేరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోమవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా,...
బీహార్పై కమలం కసరత్తు
బిజెపి ఎన్నికల కమిటీ భేటీ
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని శనివారం బిజెపి అత్యున్నత స్థాయిలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సిఇసి) సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి...
సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనాలా?
కేంద్రంపై రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించడానికి రూ. 8,400 కోట్లు వెచ్చించి విమానాన్ని కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం సైనికులకు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనాలను సమకూర్చడంపై కాంగ్రెస్...
జి.ఎస్.టి పేచీ
రాష్ట్రాలకు జి.ఎస్.టి (వస్తు, సేవల పన్ను) పరిహార విత్తం బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న ఏకపక్ష, మొండి వైఖరి...