Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
జనాభాను బట్టి పంపిణీ
జనాభా బట్టి రాష్ట్రాలకు టీకాల ఉచిత పంపిణీ
వృధా చేస్తే కేటాయింపులో కోత
కేంద్రం నూతన మార్గదర్శకాల జారీ
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా టీకాలకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం...
రాజకీయంగా విడిపోయినా మా మధ్య బంధం తెగిపోలేదు
మోడీతో భేటీపై థాకరే వ్యాఖ్యలు
న్యూఢిలీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ కోటాను గురించి చర్చించారు. ప్రధాని మోడీతో 10...
పిజ్జా డెలివరీ చేసినప్పుడు రేషన్ చేయలేమా?: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 72 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే రేషన్ డోర్ డెలివరీ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం మరోమారు నిలిపివేయడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవారం నుంచి...
కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెలే: పల్లా
హైదరాబాద్: ఈటెల రాజేందర్కు సిఎం కెసిఆర్ అన్ని స్థాయిలో పదవులిచ్చి గౌరవించారని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటెల బహుజన నాయకుడైతే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా కొంటారని ప్రశ్నించారు....
మోడల్ టెనెన్సీ యాక్ట్కు కేంద్రం ఒకె
న్యూఢిల్లీ : దేశంలో మోడల్ టెనెన్సీ యాక్ట్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ జరిగింది. సమ్మిశ్రిత రెంటల్ హౌసింగ్ మార్కెట్ వాతావరణం కల్పించేందుకు ఈ...
ప్రజాసేవకన్నా ఇగో ముఖ్యమైంది
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ ధన్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్కతా: మమతా బెనర్జీకి ప్రజాసేవకన్నా తన అహం ముఖ్యం కావడం వల్లనే గత నెల 18న తుపాను ప్రాంతాల్లో నష్టంపై సమీక్ష చేయడానికి ప్రధాని...
కరోనాపై భారత్ పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం
మరో 16 భారీ ఆక్సిజన్ ప్లాంట్లు రాక
న్యూఢిల్లీ :కరోనా మహమ్మారిని నివారించడానికి భారత్ సాగిస్తున్న పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం అందిస్తోంది. ఈమేరకు 16 భారీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లతో పాటు మరికొన్ని...
డొమినికాలో జెట్తో హై డ్రామా
చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు
సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట
అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి
న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత...
ప్రధాని మన్ కీ బాత్పై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అర్థంపర్థం లేని, అక్కెరకురాని ముచ్చట్లతో కోవిడ్-19ను కట్టడి చేయలేమని రాహుల్ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్...
నెహ్రూ స్వావలంబ భారతం
గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత...
సామాజిక మాధ్యమాలపై కత్తి
స్వతంత్ర భావ ప్రకటన వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు దేశంలో మూతపడబోతున్నాయా? కొనసాగినా వాటి ద్వారా అభిప్రాయాలు ప్రకటించుకోడానికి, వాటి వినియోగదార్లు...
కరోనా విలయంలోనూ యుపి ఎన్నికల పైనే బిజెపి దృష్టి
సామ్నా సంపాదకీయంలో ధ్వజమెత్తిన శివసేన
ముంబై :కొవిడ్ విలయాన్ని కట్టడి చేయడానికి బదులు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే ఆలోచన తోనే బిజెపి నేతలంతా ఉన్నారని...
మరో ఉద్దీపన ప్యాకేజీ
పర్యాటకం, విమానయానం, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
సిద్ధం చేస్తున్న ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో పలు రంగాలు దారుణంగా దెబ్బతినడంతో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పలు...
వలస కార్మికుల జాబితా?
వలస కార్మికుల జాతీయ జాబితాను ఇంకా సిద్ధం చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడాన్ని హర్షించకుండా ఉండలేం. జాతీయ స్థాయి అవ్యవస్థీకృతరంగ కార్మికుల వివరాలతో కూడిన జాబితా తయారు చేయాల్సిందిగా 2018లోనే ఆదేశించగా...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
దూసుకొస్తున్న రాకాసి ‘యాస్’ తుపాన్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో 'యాస్' తుపాన్ కలకలం రేపుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాకాసి యస్ తుపాన్ దేశంలోని పలు రాష్ట్రాల్లోకి దూసుకొస్తుంది. నేడు మరింత బలపడి తీవ్రవాయుగుండం మారనుందని...
26 న రైతుల బ్లాక్డే: 12 విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 26న దేశ వ్యాప్తంగా బ్లాక్డే పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనిపై సంయుక్త కిసాన్...
సుందర్ లాల్ బహుగుణ కన్నుమూత
న్యూఢిల్లీ: పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన సుందర్ లాల్ రిషికేశ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు....
సామాజిక సంఘీయం
కమ్యూనిజాన్ని రాజకీయ కమ్యూనిజం, సామాజిక కమ్యూనిజంగా విభజించారు మార్త హర్నెకర్. 18.01.1937న చిలీలో పుట్టిన ఈమె మార్క్సిస్టు మేధావి, మనస్తత్వ, సామాజిక శాస్త్రవేత్త, రచయిత. క్యూబా ప్రవాసంలో ఆ సోషలిస్టు, మార్క్సిస్టు ప్రభుత్వ...
టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి
న్యూఢిల్లీ: డిమాండ్కు తగ్గట్టు టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేటెంట్ హక్కుదారులకు...