Home Search
అసదుద్దీన్ ఓవైసీ - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికలప్పుడే రాజకీయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా...
సిఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ప్రశాంతంగా పాలన చేసుకోవచ్చు
పాత బస్తీ అభివృద్దికి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో...
ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ !
నగర ప్రతిష్ఠను నిలబెట్టడానికి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతాం
మూసీ నది అభివృదికి మాస్లర్ ప్లాన్ రూపొందిస్తున్నాం
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్ 2 ప్రారంభం
చాంద్రాయణ గుట్టలో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేస్తాం
ఫరూక్నగర్...
బిసిలను అవమాన పర్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది
నెహ్రూ కాలం నుంచి ఏనాడు బిసి సమస్యలను ఆపార్టీ పట్టించుకోలేదు
ముగ్గురు పెద్దలకు భారతరత్న ఇవ్వడంపై హస్తం నేతలు జీర్ణించులేకపోతున్నారు: ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓబిసి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం...
బాబ్రీ మసీదుపై లోక్సభలో అసద్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుర్తించారు. అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ట...
మజ్లిస్కు కంచుకోట
(కె.శ్రవణ్ కుమార్/చార్మినార్)
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి పాతనగరం గత కొన్ని దశాబ్ధాలుగా కంచుకోటగా నిలిచింది. మేజార్టీ ప్రజలకుతోడు మైనార్టీ ప్రజల సహకారం లభిస్తుండటంతో తిరుగులేని శక్తిగా నిలుస్తుంది....
నాంపల్లిలో హిందూ ఓట్లపై మజ్లిస్ కన్ను
(ఎ.సుధాకర్ బాబు/మనతెలంగాణ)
నాంపల్లి నియోజకవర్గంలో ముస్లింలలో తిరుగులేని ఆధిపత్యంలో విజయాలు సాధిస్తున్న మజ్లీస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో హిందూ ఓట్లపై దృష్టి సారించింది. ముస్లింల ఓట్లతోనే గెలుస్తూ వస్తున్న మజ్లీస్ ఈ దఫా...
ఒవైసీ బ్రదర్స్ దూకుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో...
ఆరు స్థానాలకు ఎంఐఎం అభ్యర్థులు ప్రకటన
9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, త్వరలో మిగతా జాబితా విడుదల
దమ్ముంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తనపై పోటీ చేయాలి
తెలంగాణలో మరోసారి బిఆర్ఎస్ గెలుస్తుంది: అసద్దుద్దీన్ ఓవైసీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...
అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : దేశంలో ఫోన్ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్...
ఫోన్ల హ్యాకింగ్పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ : శశిథరూర్, మహువా మొయిత్రా , అసదుద్దీన్ ఓవైసీతోపాటు మరి కొందరు విపక్ష ఎంపీలు తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, తమకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్లను సోషల్ మీడియాలో పోస్ట్...
రాహుల్ గాంధీ చరిత్ర తెలియని అజ్ఞాని
తెలంగాణ పోరాటంపై అవగాహనలేని నాయకుడు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలను నిండా ముంచుతుంది
కర్నాటకలో అడ్డగోలు హామీలిచ్చి, అధికారం రాగానే మాట మార్చింది: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలో కుటుంబ పాలన, అవినీతి...
దమ్ముంటే.. గోషామహల్లో పోటీ చెయ్యి: రాజాసింగ్
హైదరాబాద్ : దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ ? అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని మజ్లిస్ నేతలను రేవంత్...
అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అధికారంలోకి రాగానే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్లోని రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ధరణిని రద్దు చేస్తే రైతు...
లోక్సభలో బిఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ : లోక్ సభలో భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డిఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బిఆర్ఎస్ లోక్ సభా...
లోక్సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం.. మద్దతు తెలిపిన మజ్లిస్
హైదరాబాద్: లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా...
యూసిసిపై లా కమిషన్కు ఎంఐఎం అభిప్రాయాలు
దేశంలో కామన్ సివిల్ కోడ్ సాధ్యం కాదు : అసదుద్దీన్
రాజకీయ లబ్దికోసమేనన్న ఓవైసి
హైదరాబాద్ : యూనిఫాం సివిల్ కోడ్ (యూసిసి) పై లా కమిషన్కు ఆల్ ఇండియా మజ్లిస్ఎంఐఎం తమ అభిప్రాయాలను...
తెలంగాణ ఎన్నికలు: పాత బస్తీ దాటి మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ దాటి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లీస్ఈఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) పరిశీలిస్తోంది. తమ పొత్తుదారులతో సంప్రదించాకే తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్లకు...
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు రూ. 75 నాణెం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 75 నాణెమును ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త...
మణిపూర్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
మణిపూర్: మణిపూర్లో హింసాకాండ కారణంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) ఇంఫాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన డెబ్బై మంది విద్యార్థులు, సురక్షిత తరలింపు కోసం ప్రత్యేక విమానాన్ని పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని...