Home Search
అసదుద్దీన్ ఓవైసీ - search results
If you're not happy with the results, please do another search
అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అధికారంలోకి రాగానే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్లోని రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ధరణిని రద్దు చేస్తే రైతు...
లోక్సభలో బిఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ : లోక్ సభలో భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డిఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బిఆర్ఎస్ లోక్ సభా...
లోక్సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం.. మద్దతు తెలిపిన మజ్లిస్
హైదరాబాద్: లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా...
యూసిసిపై లా కమిషన్కు ఎంఐఎం అభిప్రాయాలు
దేశంలో కామన్ సివిల్ కోడ్ సాధ్యం కాదు : అసదుద్దీన్
రాజకీయ లబ్దికోసమేనన్న ఓవైసి
హైదరాబాద్ : యూనిఫాం సివిల్ కోడ్ (యూసిసి) పై లా కమిషన్కు ఆల్ ఇండియా మజ్లిస్ఎంఐఎం తమ అభిప్రాయాలను...
తెలంగాణ ఎన్నికలు: పాత బస్తీ దాటి మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందా?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ దాటి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లీస్ఈఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) పరిశీలిస్తోంది. తమ పొత్తుదారులతో సంప్రదించాకే తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్లకు...
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు రూ. 75 నాణెం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 75 నాణెమును ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త...
మణిపూర్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
మణిపూర్: మణిపూర్లో హింసాకాండ కారణంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) ఇంఫాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన డెబ్బై మంది విద్యార్థులు, సురక్షిత తరలింపు కోసం ప్రత్యేక విమానాన్ని పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని...
ట్రాన్స్ కో, డిస్కమ్ లలో.. 200 మంది ఆర్టిజన్ల తొలగింపు
మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్ సంస్థలలో అత్యవసర సర్వీసుల చట్టం - ఎస్మా అమలులో ఉందని చెప్పినప్పటికీ వినకుండా సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను విధుల నుండి తొలగిస్తూ...
తెలంగాణలో ఘనంగా జరుపుకున్న ఈద్-ఉల్-ఫిత్ర్ వేడుకలు
హైదరాబాద్: రంజాన్ నెల చివరలో జరుపుకునే ‘ఈద్ఉల్-ఫిత్ర్’ వేడుకలు హైదరాబాద్లో, తెలంగాణ అంతటా ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర టూరిజం...
జమాత్-ఉల్-విదా: ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్: ముస్లింల పర్వదినం జమాత్-ఉల్-విదా(రంజాన్ నెలలో చివరి శుక్రవారం) రోజు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్లోని మక్కా మస్జిద్ వద్ద, సికింద్రాబాద్లోని జమా-ఇ-మస్జిద్ వద్ద శుక్రవారం ఆంక్షలు విధించారు....
షర్మిలా డిమాండ్: తెలంగాణలో రాష్ట్రపతి పాలన!
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రపతి పాలన అనే తన డిమాండ్కు మద్దతుగా కలిసి రావాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు రాశారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును...
హైదరాబాద్ ఎంఎల్సిగా మీర్జాబేగ్ ఏకగ్రీవ ఎన్నిక
హైదారాబాద్: ఆల్ ఇండియా మజ్లీస్ఎఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు మీర్జా రహ్మత్ బేగ్ హైదరాబాద్ ఎంఎల్సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాజీ ఎంఎల్సి సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జాఫ్రీ...
ఎంఐఎం అభ్యర్ధికి మద్ధతు ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ
అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థనకు అంగీకరించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ప్రకటించింది. మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ చేసిన అభ్యర్థన మేరకు సిఎం...
మోడీజీ మీ మిత్రుడు అబ్బాస్ను అడగండి
నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు...
హైదరాబాద్ తప్పించి వేరే చోట పోటీ చేసే దమ్ముందా? అసద్కు జగ్గారెడ్డి సవాల్!
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్ జగ్గారెడ్డి శనివారం ఓ సవాల్ విసిరారు....
దేశాన్ని బాగుచేస్తాం
ఆ అవకాశం దేవుడు మనకిస్తాడు
కేంద్ర పాలకుల అసమర్థత వల్లే
దేశానికీ అధోగతి అనేక
సమస్యలు ఇంకా విలయ
తాండవం చేస్తున్నాయి
తెలంగాణలో మాదిరిగా కేంద్రంలో
పాలన జరిగి ఉంటే అనేక
రంగాల్లో అగ్రస్థానంలో...
మతోన్మాదంపై ఉక్కుపాదం
విద్వేషాలు రెచ్చగొట్టేవారి అంతు చూస్తాం: మంత్రి కెటిఆర్
బహదూర్పుర
ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్లో మత రాజకీయాలకు చోటులేదు
వారసత్వ కట్టడాలను రక్షించుకుంటాం
మొజాంజాహి మార్కెట్ను అభివృద్ధి చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే
పాతబస్తీని కొత్త సిటీ తరహాలో...
మండలి చైర్మన్ పదవికి గుత్తా ఎన్నిక లాంఛనమే
మన తెలంగాణ/హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ పదవికి టిఆర్ఎస్ ఎంఎల్సి గుత్తా సుఖేందర్రెడ్డి ఆదివారం ఉదయం 10.40 నిమిషాలకు శాసనసభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల...
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
మిథాని ఫ్లైఓవర్కు కలాం పేరు
ఎల్బి నగర్ నుంచి ఆరాంఘర్ వరకు అడ్డంకులు లేని ప్రయాణం
పైవంతెనను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, సబిత
హైదరాబాద్ : ఎల్బి నగర్ నుంచి ఆరాం ఘర్ వరకు అడ్డుకులు లేని...