Home Search
అసదుద్దీన్ ఓవైసీ - search results
If you're not happy with the results, please do another search
ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదు: ఒవైసి
ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తనను డబ్బులతో కొనగలిగే వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదన్నారు. పశ్చిమబెంగాల్ ఓటర్లను విడదీయడం...
పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ..
పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం పోటీ
చర్చలు జరుపుతున్న పార్టీ అధినేత అసదుద్దీన్
ఇప్పటికే బెంగాల్ నేతలతో చర్చలు ఫలప్రదమని అసద్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమన్(ఏఐఎంఐఎం) మెల్లగా ఒక్కో రాష్ట్రంపై కన్నేస్తోంది. ఈ మధ్య...
బలమైన నేత కెసిఆర్
సిఎం కెసిఆర్ చాలా బలమైన నేత
దక్షిణ భారతదేశంలో భవిష్యత్ ఉన్న నాయకుడు కెసిఆర్ ఒక్కరే
రాష్ట్రంలో కెసిఆర్ మంచిపాలన అందిస్తున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ను చాలా బలమైన నేత అని...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగనున్నట్టు ఆ పార్టీ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. దేవేంద్ర ప్రసాద్ యాదవ్కు చెందిన సమాజ్ వాదీ జనతాదళ్ డెమోక్రటిక్...
భాగ్యనగరానికి యునెస్కో గుర్తింపు దక్కాలి
చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
మొజంజాహీ మార్కెట్ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉంది
రూ.15కోట్లు వెచ్చించి పునర్నిర్మించుకోవడం ఆనందదాయకం
మార్కెట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు
విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయిన...
గోల్కొండ కోట-కుతుబ్షాహీ టూంబ్స్ సొరంగ మార్గాన్ని తెరిపించాలి..
మనతెలంగాణ/హైదరాబాద్: కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ కోట నుంచి కుతుబ్షాహీ టూంబ్స్(తమ వంశీకుల సమాధులున్న ప్రాంతం) వద్ద రాజులు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాన్ని తిరిగి తెరిపించాలని ఎంపి అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. గురువారం...
పివి ఆర్థికవేత్త కాదు… సంఘ సంస్కర్త కాదు
కాంగ్రెస్ చరిత్రలో వివాదాశీల నేత పివి నరసింహారావు
ట్వీట్లో పివిపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : పివి శతజయంతి వేడుకలు ప్రారంభమైన వేళ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పివి...
అఖిలపక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు
అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించాలి
11 ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రధానికి లేఖ రాసిన ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి...
అమిత్ షా జీ.. విదేశీ వస్తువులను ఎలా బహిష్కరించాలో చెబుతారా?
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. దేశ ప్రజలు విదేశీ వస్తువులను కొనకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి...
32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ
ప్రభుత్వానికి లేఖ రాసిన హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి లేఖ...
ఆలోచించకుండానే లాక్డౌన్ ప్రకటించారు
వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది
సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు
కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత...
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్భర్గాలో జరిగిన ఓ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ప్రధానికి వ్యతిరేకంగా...
హైకోర్టును పాతబస్తీ నుంచి తరలించొద్దు : అసద్
మన తెలంగాణ/హైదరాబాద్ : పాతబస్తీ అసలైన హైదరాబాద్ అని, హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దని ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవసరమైతే చంచల్ గూడ జైలును హైదరాబాద్ శివార్లకు...
తారాస్థాయికి చేరుకున్న ఎంఐఎం ప్రచారం
కార్వాన్.. నాంపల్లి, మలక్పేట్పై ప్రత్యేక దృష్టి
మన తెలంగాణ / హైదరాబాద్: పోలింగ్కు మరో నాలుగు రోజులే ఉంది. దీంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్న...
కలిసొచ్చిన వారసత్వం
పలు పార్టీలలో ప్రముఖులుగా వెలుగుతున్న నేతలు, బిఆర్ఎస్లో కెటిఆర్, హస్తంలో భట్టి విక్రమార్క
బిజెపిలో మర్రి శశిధర్రెడ్డి, డికె అరుణ, వారసత్వానికి నిలువుట్టదంగా నిలుస్తున్న ఓవైసీ బ్రదర్స్
(డి.నాగరాజు/మనతెలంగాణ): రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో...
వారసత్వంలో అగ్రజులు..
హైదరాబాద్ ః రాష్ట్రం జరిగే ఎన్నికల్లో వారసత్వ నాయకుల ప్రచారంపై జోరుగా చర్చ సాగుతుంది. ఎంతోమంది తమ తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సహంతో రాజకీయాల్లో అడుగులు పెట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు...
పాదయాత్రలు…డోర్ టు డోర్ ప్రచారంతో ఓవైసి బ్రదర్స్ బిజీ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ప్రచారం ఊపందుకుంది. 9 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎఐంఎం అభ్యర్థులను గెలిపించే బాధ్యతను...
చావంటే నాకు భయం లేదు
నాకు జెడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదు : లోక్సభలో ఎంపి అసదుద్దీన్
మన తెలంగాణ/హైదరాబాద్ : బ్యాలెట్పై నమ్మకం లేకుండా బుల్లెట్పై నమ్మకం పెట్టుకుని తన కాన్వాయ్పై కాల్పులు జరిపిన వారు ఎవరంటూ లోక్సభలో...
బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి ఎఐఎంఐఎం శ్రీకారం
మెటియాబ్రజ్ స్థానం నుంచి ఓవైసీ తొలిర్యాలీ ప్రారంభం
హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మైనారిటీల ఆధిపత్యం ఉన్న మెటియాబ్రజ్ ప్రాంతంలో ఈ నెల 25న ర్యాలీ తీయనున్నారు. గతేడాది...
‘నీరా’జనం
గౌడ్ల ఆస్థిత్వానికి ప్రతీకగా నీరాకేఫ్
పాపులర్ డ్రింక్గా నీరా.. భవిష్యత్లో ఎన్నో లాభాలు
ప్రతి వృత్తిలో అందరూ సంతోషంగా ఉండాలన్నదే కెసిఆర్ ఆలోచన
నెక్లెస్రోడ్డులో నీరాకేఫ్కు శంకుస్థాపన చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
సిఎం తరువాత...