Home Search
ఉస్మానియా ఆసుపత్రి - search results
If you're not happy with the results, please do another search
పాఠశాలలో అగ్నిప్రమాదం..
సిటిబ్యూరోః పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట గురుకుల పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. షేక్పేటలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు...
డాక్టర్లు కంటికి కనిపించే దేవుళ్ళు..
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: సమాజంలో డాక్టర్ల పాత్ర కీలకమని, డాక్టర్లు కనిపించే దేవుళ్ళని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. సదరం సర్టిఫికేట్ల...
హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరం
ఆయన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియో, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : కూనంనేని
మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి...
హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరం… 25 లక్షలు ఎక్స్ గ్రేషియో
హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరం
ఆయన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియో, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : కూనంనేని
మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ...
నార్సింగీలో అడ్వకేట్ ఆత్మహత్య
నార్సింగీ: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల్ గూడ లో ముఖర్జీ అనే అడ్వకేట్ ఆత్మహత్య చేసుకున్నారు. తన గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని అడ్వకేట్ ఆత్మహత్య చేసుకున్నారు....
హైదరాబాద్లో పెను విషాదం..
హైదరాబాద్ : హైదరాబాద్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఐదేళ్ల వయసులో కన్న కూతురుని అనారోగ్యం కబళించడంతో జీర్ణించుకోలేక ఓ తండ్రి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు అందించిన...
హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ : కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: నగరంలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మంగళవారం...
అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్
పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల...
మాతా శిశు మరణాలు తగ్గించాం
ఈ విషయంలో రాష్ట్రానికి దేశంలోనే మూడోస్థానం
గాంధీ ఆస్పత్రిలో 200 పడకల ఎంసిహెచ్ హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో...
భార్య ఆనందాన్ని దూరం చేయాలని కుమారైను చంపిన కసాయి తండ్రి
ఎల్బీనగర్ : ఏనిమిదేళ్ల ఏళ్ల కన్న కూతురిని కసాయి తండ్రి కిరాతకంగా చంపిన ఘటన అబ్దల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థ్దలిపురం ఏసిపిలో కార్యాలయంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల...
పేలిన సిలిండర్ తల్లిదండ్రులతో పాటు పిల్లలకు గాయాలు
రంగారెడ్డి: - శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ హలి మక్త ప్రాంతంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులతోపాటు ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని...
కొత్తగా విధుల్లోకి చేరిన ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించాం
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి డాక్టర్లను అందిస్తోంది
ఎపి విద్యార్ధులు వైద్య విద్య కోసం తెలంగాణకు వస్తున్నారు
శాసనమండలిలో మంత్రి హరీశ్రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
మధుమేహ రోగులకు ఉచితంగా ప్రత్యేక పాదరక్షలు : బి. నాగేందర్
గోషామహల్: పేదరోగులకు చేయూత అందించి ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు అభినందనీయమని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రిలో హెల్పింగ్ హ్యాండ్స్ లెఫ్రా...
శిక్షణా తరగతులతో నర్సుల వృత్తి నైపుణ్యం మెరుగు : బి. నాగేందర్
గోషామహల్: నర్సుల వృత్తి నైపుణ్యాన్ని మరింతగా మెరుగు పర్చుకునేందు కు వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్, ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్...
మనాలిలో వైద్య విద్యార్థులు సురక్షితం
గోషామహల్: తీర్దయాత్ర నిమిత్తం హిమాచల్ప్రదేశ్కు వెళ్లిన ఉస్మానియా బో ధనాసుపత్రికి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు గ ల్లంతయ్యారు. వైద్య ఆరోగ్య మంత్రి హరీష్రావు ఆదేశాలతో అధికారులు గల్లంతైన వైద్య విద్యార్థుల...
నిమ్స్ పై నిందలేయొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : నిమ్స్ ఆసపత్రిపై కొందరు ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అవగాహన...
రోగుల ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రం
గోషామహల్: పేద రోగులకు నిస్వార్థ్దంగా వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని ఉస్మానియా ఆ సుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం...
గవర్నర్కు మంచి కనిపిస్తలేదా?
మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా?...
వైద్య విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
గోషామహల్: వైద్య విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ బి నాగేందర్ సూచించారు. ఈ మేరకు సోమవారం జాన్సప్ అండ్ జాన్సన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొలైల్...
సిబిఐటి కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
నార్సింగి: అతివేగం కారణంగా 4 మంది ప్రాణాలు కోల్పోయ్యారు. శుక్రవారం ఉదయం గండిపేట మండలం నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని శంకర్ పల్లి ప్రధాన రహదారి ఖానాపూర్ సిబిఐటి కళాశాల వద్ద ఈ...