Home Search
ఎయిమ్స్ ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
ఇన్ఫ్లుయెంజా కేసుల కలవరం
దేశంలో ఒకపక్క హెచ్ 3 ఎన్3 (h3n3) ఇన్ఫ్లుయెంజా, మరోవైపు కొవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర ఇన్ఫ్లుయెంజా కేసులతో పోల్చుకుంటే హెచ్3ఎన్3 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాలు అంతగా లేకున్నా...
నాగపూర్ సంఘటన ఒక విషాదం
నాగపూర్లో వయాగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి వైద్య పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న...
కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తున్న ఇన్ఫ్లుయెంజా వైరస్ హెచ్3 ఎన్ 2..
న్యూఢిల్లీ: వేసవికాలంలో అడుగు పెడుతున్న సమయంలో గత కొంతకాలంగా కొవిడ్ తరహా లక్షణాలున్న ఇన్ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ రకం కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. ఈ ఫ్లూ తుంపర్ల రూపంలో కొవిడ్ మాదిరిగా...
భవనంపై నుంచి కొడుకును విసిరేసిన తండ్రి
న్యూఢిల్లీ : ఢిల్లీ కల్కాజీ లో భార్యతో గొడవపడిన భర్త కోపంతో తన మూడేళ్ల కొడుకుని భవనం మొదటి అంతస్థు నుంచి తోసివేయడమే కాక, మూడో అంతస్థు నుంచి తాను కూడా దూకేశాడు....
భార్యతో గొడవ పడిన భర్త ఆత్మహత్యాయత్నం..
భార్యతో గొడవ పడిన భర్త ఆత్మహత్యాయత్నం..
భవనంపై నుంచి కొడుకును తోసివేసి, తర్వాత దూకిన భర్త
న్యూఢిల్లీ: ఢిల్లీ కల్కాజీలో భార్యతో గొడవపడిన భర్త కోపంతో తన మూడేళ్ల కొడుకుని భవనం మొదటి అంతస్థు...
ఎలాంటి విచారణకైనా సిద్ధం : శశికళ
జయలలిత వైద్యంపై సంచలనాలు
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, వైద్యం విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా...
రాష్ట్రంలో 1200 ఎంబిబిఎస్ సీట్లు
అందుబాటులోకి ఎనిమిది ప్రభుత్వ
మెడికల్ కాలేజీలు వైద్యరంగంలో
ఇది చరిత్రాత్మక విజయం 70
ఏళ్ల సమైక్య పాలనలో మూడు
మెడికల్ కాలేజీలు వస్తే.. ఏడేళ్లలో
17కు పెంచాం రెండు,
మూడేళ్లలో జిల్లాకో మెడికల్ కాలేజ్
కేంద్రం రాష్ట్రానికి మెడికల్...
గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి హరీశ్
హైదరాబాద్: రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు...
అవినీతి కట్టడం కుప్పకూలింది
ట్విన్టవర్స్ కూల్చివేతపై సందర్శకుల హర్షాతిరేకాలు
కూల్చివేతను తికించడానికి వందల సంఖ్యలో చేరిన జనం
న్యూఢిల్లీ: జీవితంలో ఒక్క సారి మాత్రమే లభించే అరుదైన అవకాశమైన నోయిడా సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతను కళ్లారా చూడడం కోసం...
సహాయకులే సోనాలి ఫోగట్ ను హత్య చేశారు
సోదరుడు రింకు ఢాకా పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ దర్యాప్తు సాగుతోంది : గోవా సిఎం సావంత్
పనజి : బీజేపీ నేత, నటి సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ తన ఇద్దరు సహాయకుల...
బాలిక అవయవదానం.. ఆరుగురికి ప్రాణదానం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ చెందిన ఒక 15 ఏళ్ల బాలిక తన అవయవాలతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణదానం చేసింది. ఆ బాలిక గుండె మరణం అంచున ఉన్న...
లాలూ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
సింగపూర్కు తరలించే అవకాశం
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన శరీరంలో కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు....
దీపావళి తర్వాత ఢిల్లీ ఆస్పత్రులకు పోటెత్తిన కాలిన గాయాల కేసులు
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం, దీపాలు వెలిగించడం వల్ల తగిలిన గాయాలతో ఢిల్లీ ఆస్పత్రులకు వందకు పైగా కేసులు వచ్చాయని ఆస్పత్రి వర్గాలు శుక్రవారం తెలిపాయి. దేశంలోనే అతిపెద్ద కాలిన గాయాల...
మన్మోహన్ జీ… మీరు త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. ఈమేరకు గురువారం ట్వీట్ చేశారు. ఇటీవల అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్...
ముక్కు ద్వారా టీకా..
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కొవిడ్ టీకాకు త్వరలో రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియర్...
ఎఐఐఎంస్ నర్సుల సమ్మెను వారించిన ఢిల్లీ హైకోర్టు
నర్సుల యూనియన్కు నోటీస్ జారీ
న్యూఢిల్లీ : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధనకు ఆల్ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్) నర్సులు సాగిస్తున్న నమ్మెను ఢిల్లీ హైకోర్టు వారించింది....
వింత వ్యాధితో మరో ఇద్దరు మృతి..
అమరావతి: ఏలురు వింత వ్యాధికి మరో ఇద్దరు బలయ్యారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు బాధితులు మృతి చెందారు. ఒకరికి కరోనా వైరస్ సోకడం, మరోకరికి గుండెనొప్పి రావడంతో చనిపోయారని...
ఏలూరు వింత వ్యాధిపై నిపుణుల పరిశీలన
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి
మంత్రి ఆళ్ల నానితో సమీక్ష
కల్తీ పాల వల్లగాని, పురుగు మందుల వల్లగాని వ్యాధి సోకి ఉండొచ్చని అనుమానం
మన తెలంగాణ/హైదరాబాద్: ఏలూరు అంతుచిక్కని...
ఏలురులో విస్తరిస్తున్న వింత వ్యాధి..
మనతెలంగాణ/హైదరాబాద్: మూర్చ రోగం కారణంగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో 100 మందికి పైగా రోగులు వింత రోగ లక్షణాలతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు....
ఆ బాలిక ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉంది: కేజ్రివాల్
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలో మంగళవారం దారుణ అత్యాచారానికి గురయిన బాలిక ఎయిమ్స్లో ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుక్రవారం తెలిపారు. తాను ఆ బాలిక తల్లిదండ్రులతో, ఆమెకు...