Monday, April 29, 2024
Home Search

ఎయిమ్స్ ఆస్పత్రి - search results

If you're not happy with the results, please do another search
Wife of Delhi Police Inspector who hit four people with car

కారుతో నలుగురిని ఢీకొట్టిన ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ భార్య

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎయిమ్స్ బయట పోలీస్ ఇన్‌స్పెక్టర్ భార్య తన కారుతో నలుగురిని ఢీకొట్టింది. వీరంతా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఎయిమ్స్ ఆస్పత్రి 6 ఎ,...
BJP leaders shocked over Odisha train crash

నిలకడగా కిషన్ రెడ్డి ఆరోగ్యం

ఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యం సాధారణంగా ఉందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. పొత్తికడుపు ఎగువభాగంలో నొప్పి రావడంతో ఆదివారం రాత్రి కిషన్ రెడ్డిని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు....

డయాలసిస్ సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడు ఇచ్చిన వరం : మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి

  హైదరాబాద్ : డయాలసిస్ కేంద్రాల పనితీరు లో దేశంలో మార్గదర్శకంగా నిలబడ్డామని మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ప్రభుత్వ పత్రిలో డయాలసిస్ సెంటర్ ను మంత్రులు హరీష్ రావు,...
Center has given all permissions for Kaleshwaram project

ఇవిగో అనుమతులు

అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేరు కాళేశ్వరానికి అన్ని అనుమతులిచ్చి ఇప్పడు తప్పడు ఆరోపణలా? కాళేశ్వరంపై కేంద్ర మంత్రులది తలోమాట ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరోలా పార్లమెంట్‌లో మెచ్చుకోలు.. ప్రజాక్షేత్రంలో తప్పుడు మాటలు పూటకోలా మాట్లాడి పబ్బం...
Harish rao tour in Yadadri bhongir

మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: హరీష్ రావు

యాదాద్రి భువనగిరి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి వెళ్లారు తప్పితే ఎయిమ్స్ కోసం కేంద్రాన్ని అడగరని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లాలో మంత్రి...

కరోనాతో హెచ్ యు ప్రొఫెసర్ మృతి

ఢిల్లీ: హెచ్ యు ప్రొఫెసర్ కరోనా తో చనిపోయిన సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ లో జరిగింది. డాక్టర్ సిఎల్ జోన్వాల్ (43) అనే వ్యక్తి హెచ్ యులో ప్రొఫెసర్ గా  పని చేస్తున్నాడు....

ఎఎస్‌ఐ కుమారుడు ఉరేసుకొని…

  ఢిల్లీ: ఎఎస్‌ఐ తనయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలోని మాలవియా నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సందీప్ అనే (22) యువకుడు ఉరేసుకోవడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన...
Avoid CT scan in mild Covid cases: Dr Randeep Guleria

కొవిడ్ స్వల్ప లక్షణాలున్నవారికి సిటి స్కాన్ల వల్ల నష్టం

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా న్యూఢిల్లీ: కొవిడ్19 స్వల్ప లక్షణాలున్నవారు సిటి స్కాన్ తీయించుకోవడం వల్ల మంచికన్నా చెడే ఎక్కువని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డా॥రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. ఒక్కో సిటి స్కాన్...
Covaxin 50 million doses are expiring

దుష్ప్రభావాలు ఎదురైతే నఫ్టపరిహారం చెల్లిస్తాం

  భారత్ బయోటెక్ ప్రకటన అంగీకార పత్రం తప్పనిసరి హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని ఈ టీకాను తయారు చేసే భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కారణంగా...

భవనం గోడ కూలి ఎనిమిది మంది మృతి

జైపూర్: నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ లోని బస్ని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. మంగళ వారం రాత్రి సమయంలో...
Raghuvansh Prasad Singh passes away

మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత

ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబర్ లో ఆర్ జెడి...
Patient hang in AIIMS hospital bathroom

బాత్రూమ్ లో ఉరేసుకున్న రోగి

  ఢిల్లీ: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రి బాత్‌రూమ్‌లో ఉరేసుకున్న సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజ్‌మనీ సత్తార్ అనే వ్యక్తి గత కొన్ని...
Head constable killed his cop wife in meerut

భార్యను చంపి….. ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

  లక్నో: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనోజ్...
45% Of Doctors Writing Incomplete Prescriptions

మాయదారి వైద్యం!

మనిషికి ప్రాణం పోసేవాడు దేవుడేనని భావిస్తే, ఆ మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం చేసి, పునర్జీవితం ప్రసాదించేవాడు వైద్యుడు. అందుకనే వైద్యుడు దేవుడితో సమానమని చెబుతూ ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు....

ఢిల్లీ స్టేడియం లోని తాత్కాలిక నిర్మాణం కూలి 29 మందికి గాయాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద తాత్కాలిక నిర్మాణం కుప్పకూలి 29 మంది గాయపడ్డారు. స్టేడియం గేట్ 2 వద్ద వివాహ కార్యక్రమం కోసం తాత్కాలికంగా...

ఉగ్రదాడికి తీవ్రగాయాల పాలైన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి

శ్రీనగర్ : శ్రీనగర్‌లో గత అక్టోబర్‌లో ఉగ్రవాద కాల్పులకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వని గురువారం తెల్లవారు జామున చనిపోయారు. గత అక్టోబర్ 29న మస్రూర్...

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు కన్నుమూత

న్యూఢిల్లీ : సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మంగళవారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్...

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ పొడిగింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ మరో ఐదు వారాలు పొడిగిస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్...
AIIMS doctors perform difficult laparoscopic surgery

మూడు నెలల పసివాడికి లాపరోస్కోపిక్ సర్జరీ.. ప్రపంచ రికార్డు

ప్రపంచంలో శస్త్రచికిత్స చేయించుకున్న అతిపిన్న వయసు రోగిగా రికార్డు న్యూఢిల్లీ : మూడు నెలల పసివాడికి మూత్రపిండాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించే లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించ గలిగారు. ఈ మూడు...
Nepal President Ram Chandra Paudel admitted to hospital

నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్రకు అస్వస్థత

ఖాట్మాండ్: నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌కు అస్వస్థతకు గురయ్యారు. రామ్‌చంద్ర పౌడెల్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. రామ్‌చంద్ర ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది...

Latest News