Tuesday, April 30, 2024

కరోనాతో హెచ్ యు ప్రొఫెసర్ మృతి

- Advertisement -
- Advertisement -

HU Professor dead with corona virus

ఢిల్లీ: హెచ్ యు ప్రొఫెసర్ కరోనా తో చనిపోయిన సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ లో జరిగింది. డాక్టర్ సిఎల్ జోన్వాల్ (43) అనే వ్యక్తి హెచ్ యులో ప్రొఫెసర్ గా  పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ లోనే చనిపోయాడని ప్రిన్సిపాల్ డాక్టర్ అంజు శ్రీవాస్తవ తెలిపాడు. ఆయనకు భార్య, కమార్తె(12), కుమారుడు(05) ఉన్నారు.  జోన్వాల్‌ కళాశాలలో కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌లో కీలక సభ్యుడని, అతని సహచరుల్లో చాలా మందికి ఆసుపత్రిల్లో పడకలు, ఆక్సిజన్‌ అందించేందుకు కృషి చేశారని కొనియడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News