Home Search
కరెంట్ బిల్లు - search results
If you're not happy with the results, please do another search
భారీగా తగ్గిన బంగారం ధర….
హైదరాబాద్: బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు రూ.600 బంగారం ధర తగ్గింది. వంద బిస్కెట్ బంగారం ధర ఆరు వేల రూపాయలకు తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల పది గ్రాముల...
అప్పు ఇచ్చినందుకు ప్రాణం తీసిన రైల్వే పోలీస్
లక్నో: ఏడు వేల రూపాయల అప్పు కోసం కూరగాయలు అమ్మే మహిళను రైల్వే పోలీస్ ఇటుకతో కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని బక్షి కా తలాబ్ రైల్వే స్టేషన్లో...
ఇంటి గోడ కూలి ముగ్గురు మృతి
నాగారం : ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల...
వీడిన మిస్టరీ… స్థిరాస్థి వ్యాపారి, బిజెపి నేత తిరుపతిరెడ్డి ఆచూకీ లభ్యం
హైదరాబాద్ : అదృశ్యమైన స్థిరాస్థి వ్యాపారి జనగామ జిల్లాకు చెందిన తిరుపతి రెడ్డి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. మంగళవారం డిసిపి ఆఫీసులో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో తిరుపతి...
ఆధారాలున్న కానరాని ప్రభుత్వ ఆచరణ
ముప్కాల్ : తమ పార్టీ నాయకుడు మల్లికార్జున దగ్గర క్రషర్కు సంబంధించి అన్ని ఆధారాలు సమాచార హక్కు ద్వారా ఉన్నాయని, కానీ ప్రభుత్వం నుండి ఆచరణ ఎక్కడుందని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు...
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చిన్నంబావి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మహేష్ గౌడ్(25) విద్యుత్...
డబుల్ బెడ్ రూం ఇళ్లతో నెరవేరుతున్న పేదల సొంతింటి కల: మాగంటి గోపినాధ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నేరవేరుతోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి...
అద్దెలు కట్టలేని స్థితిలో ప్రభుత్వ శాఖ కార్యాలయాలు
హైదరాబాద్: సొంత భవనాలు లేకపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఆబ్కారీ శాఖ కార్యాలయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలావరకు ఈ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ఆయా భవనాల యజమానులు అద్దెల కోసం అధికారులపై...
ఇంకో ఐదేళ్లయినా పోలవరం పూర్తికాదు
మన తెలంగాణ/చిన్నకోడూరు: పొరుగున ఉన్న ఎపిలో పోలవరం ప్రాజెక్ట్ మొదలై దశాబ్ధకాలం అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు.. అది పూర్తి కావడానికి మరో ఐదేళ్లైనా పట్టొచ్చు.. మన రాష్ట్రంలో 4 ఏళ్లలోనే కాళేశ్వరం...
‘వంద తప్పుల’ మోడీ
అభియోగాలు
పట్టించుకోలేదు
జిఎస్టి
మీటర్లు
పెట్టాలని షరతు
ృష్ణా జలాలపై నికృష్ట
రాజకీయాలు
తేల్చకపోవడం,
పాలమూరుకు జాతీయ
హోదా ఇవ్వకపోవడం
ధరలు పెంచడం
పెట్రో
ధరల పెంపు
కుల గణన చేయకపోవడం
కొమ్ముకాయడం
సంక్షేమంపై అక్కసు
చేస్తామని చెప్పి, పెద్ద
నోట్లను రద్దు చేయడం
మెడికల్ కళాశాలల
మంజూరులో వివక్ష
చట్టానికి తూట్లు
మునుగోడులో...
ప్రధా(న)నే శత్రువు
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా సతాయిస్తున్న కేంద్రం
పాలమూరురంగారెడ్డి జాప్యానికి మోడీయే కారణం ప్రాజెక్టులు
ప్రాజెక్టులు కట్టకుండా కిరికిరి పెడుతున్నరు
కేసులతో అడ్డుకుంటున్నరు
బావులకాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలంటున్నరు
మోసపోతే గోసపడుతాం
మాయమాటలను నమ్మితే దోపిడీకి...
చూడర బాబూ ఎపి సొగసు!
కరెంటు కట్లు.. చీకట్లు.. గుంతల రోడ్లు
ఎపిపై నా మిత్రులు ఆందోళన చెందారు తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం లేదు: క్రెడాయ్ సభలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : పక్క రాష్ట్రంలో...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
ఉద్యోగుల నిర్లక్ష్యం.. మారిపోతున్న శ్లాబ్రేట్లు
విద్యుత్ బిల్లుల రీడింగ్లో ఆలస్యం
రూ.3.60 పైసలకు బదులుగా రూ.6.90 పైసలు
చెల్లిస్తున్న వినియోగదారులు
త్వరలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజా సంఘాల నాయకుల నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ శాఖ తరఫున బిల్లులు తీసే ఉద్యోగుల...
రాష్ట్రంపై విమర్శలా?
తెలంగాణ అంటే తెలియని వారు రాష్ట్రంపై విమర్శలా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముసలి కన్నీళ్లా, ఎపిలో రైతులకు కేంద్రం ఇచ్చిందే ఇస్తున్నారు
తెలంగాణలో దానికి అదనంగా రైతుబంధు ఇస్తున్నాం : షర్మిలపై మంత్రి హరీశ్రావు...
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత
తగ్గుతున్న విద్యుత్ డిమాండ్
హైదరాబాద్: నిన్న మొన్నటి దాక ఏసీలు, కూలర్లు,ఫ్యాన్లు 24 గంటల పాటు తిరగడంతో విద్యుత్ డిమాండ్ అధికం అయ్యింది. పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, గృహాలకు పెద్ద మెత్తంలో కరెంట్ బిల్లు...
నార్తిండియాలో థియేటర్లు ఓపెన్
తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోని సినిమా హాళ్లు
దేశంలో అన్ లాక్ 5.0 నిబంధనలో భాగంగా గురువారం నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో...
జూన్ నుంచి మీటర్ రీడింగ్ చేపడతాం
హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడం కుదరడం లేదు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులను గతేడాది అదే సమయానికి వచ్చిన బిల్లుల ఆధారంగా...
నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి
మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్...