Home Search
క్వారంటైన్ - search results
If you're not happy with the results, please do another search
105 మంది విద్యార్థులు క్వారంటైన్కు తరలింపు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని స్వస్థలాలకు తరలివస్తున్న 105 మంది విద్యార్థులను తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెన్గంగా నది వద్ద అడ్డుకుని ప్రత్యేక క్వారంటైన్కు ఆదిలాబాద్ జిల్లా అధికారులు తరలించారు. వివరాల్లోకి వెళితే.....
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
క్వారంటైన్ ఏర్పాటుకు డబుల్ బెడ్రూంల ఎంపిక
త్వరితగతిన అన్ని వసతులు సిద్ధం చేయాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు జిల్లా యంత్రాం గం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఇ ందుకు ప్రజలు...
ఎంఎల్ఎ కోనప్పకు క్వారంటైన్ నోటీసు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా(కొవిడ్ 19) ప్రభావంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ ఎంఎల్ఎ కోనేరు కోనప్పను హోం క్వారంటైన్ కావాల్సిందిగా ఆ జిల్లా వైద్యాధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో...
సరళమైన, సహజమైన కవిత్వం
తెలుగులో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య గత రెండు మూడు దశాబ్దాలలో బాగా పెరిగింది. కొత్తతరం కవులు కొందరు మంచి కవిత్వం రాస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక ఐదారు దశాబ్దాలుగా రాస్తూ వచ్చినవారిలో కొందరు...
దేశంలో జెఎన్.1 కేసుల కలకలం..
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్తో చనిపోయారని కేంద్రం...
కరోనాతో ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్తో చనిపోయారని కేంద్రం...
స్మార్ట్ఫోన్ వరమా, శాపమా!
కరోనా కల్లోలంలో విశ్వమానవాళి జీవన శైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్లైన్ విద్యా బోధనలు, వర్క్ఫ్రమ్ హోం, ఆన్లైన్ జూమ్ సమావేశాలు...
ఆసియాడ్లో పతకాల పతాక
చైనాలోని హాంగ్ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107...
నిఫా కేసుల తగ్గుదల.. ఆంక్షల సడలింపు
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ కేసులు అదుపులోకి రావడంతో కొజ్కోడ్ జిల్లాలోని పలు పంచాయతీల్లో ఆంక్షలు సడలించారు. ఈ మేరకు జిల్లా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్రంలో...
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఫైర్
రేవంత్రెడ్డి అహంకారంపై
కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు బహిరంగ లేఖ
హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలనీ...
రేవంత్ చరిత్ర హీనుడు: శ్రవణ్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలు గౌరవంగా బతుకుతున్నాయని బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. కెసిఆర్ పాలన చూసి కాంగ్రెస్ పెద్దలు నేర్చుకోవాలన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి రేవంత్...
ఆరు నెలల తరువాత సురక్షితంగా తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు
బీజింగ్ /జియుక్వాన్ : చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ఆరునెలల పాటు పాలుపంచుకున్న ముగ్గురు వ్యోమగాములు ఆదివారం తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. షెంఝో 15 వ్యోమనౌకలో వ్యోమగాములు ఫెయి జున్లాంగ్, డెంగ్...
‘ఐటి జాబ్కు నై’.. తెలంగాణ పథకాలకు ‘జై’
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ విధానాలకు ఆకర్శితుడై సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల జీతం వచ్చే ఐటి కొలువును తృణ-ప్రాయంగా వదిలిపెట్టాడో యువకుడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మహారాష్ట్రలో బిఆర్ఎస్...
ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. అంటుకుంటే 24 గంటల్లో మనిషి మరణం
బురుండ: ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన వైరస్ వెలువడింది. దీని ప్రభావంతో మనిషి ముక్కులో నుంచి విపరీతంగా రక్తస్రావం జరిగి, వైరస్ సోకిన వ్యక్తి 24 గంటల వ్యవధిలో చనిపోతున్నట్లు నిర్థారణ అయింది. పశ్చిమ...
కునో పార్కులో 12 చీతాలకు మొదటి భోజనం
షియోపూర్ : మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కుకు రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి తీసుకు వచ్చిన 12 చీతాలకు మొదటి సారి భోజనం పెట్టారు. ఈ విషయాన్ని సోమవారం అధికారులు...
మరో 12 చీతాలు రాక
దక్షిణాఫ్రికా నుంచి కూనో నేషనల్ పార్కుకు తరలింపు
పార్కులోని ఎన్క్లోజర్లలోకి విడుదల చేసిన మధ్యప్రదేశ్ సిఎం, కేంద్రమంత్రి
షేవోపూర్(మధ్యప్రదేశ్): దేశంలో అంతరించి పోయిన చీ తాల పునరుద్ధరణ కార్యక్రమంకింద దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలు శనివారం...
వచ్చే నెల మరో 12 చీతాలు రాక
న్యూఢిల్లీ: దేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలను తీసుకు రావడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు...
కరోనా హైరానా..
న్యూఢిల్లీ/బెంగళూరు/పాట్నా: దేశంలో విదేశీ కరోనా భయాలు ఎక్కువ అయ్యాయి. విదేశాలకు వెళ్లి తిరిగి దేశానికి వస్తున్న వారిలో ఎక్కువ మందికి కరోనా ఉన్నట్లు నిర్థారణ కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారి కలవరం...
బెంగళూరు ఎయిర్పోర్టులో కరోనా కలకలం..
బెంగళూరు: స్థానిక కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన 12మంది ప్రయాణికులకు కోవిడ్ 19 వైరస్ ఉన్నట్లు పరీక్షల క్రమంలో నిర్థారణ అయింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న పలు దేశాల నుంచి వచ్చినవారే...