Home Search
జాతీయ మానవ హక్కుల కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
కువైట్లో ఒకేరోజు సామూహికంగా ఏడుగురికి మరణశిక్ష
దుబాయ్: అంతర్జాతీయంగా విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా బుధవారం ఏడుగురికి కువైట్ కోర్టు సామూహిక మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించబడిన వారిలో కువైట్కి చెందిన ఒక మహిళ, ముగ్గురు పురుషులు, ఒక సిరియన్, ఒక...
సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు!
రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, శాసన సంస్థలు, ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
మోడీ పాలనలో విరోధాభాసలు
లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022...
తగలబడుతున్న భవనాలు -బిజెపి, కాంగ్రెస్
భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎంపిలు, ఎంఎల్ఎలకు ఇచ్చిన పిలుపు ప్రకటనలో కమలానికి లేని సుగుణాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. చాలా గమ్మత్తుగా దీనదయాళ్...
వెనెజులాతో అమెరికా కాళ్ల బేరం!
అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని...
అన్నీ అమ్మేశాక ఇంకెక్కడి కోటా!
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ వాళ్ళు కనీసం వ్యాపార దృక్పథం కోసమే అయినా వాళ్ళు నిర్మించిన ఓడ, రైలు, చివరకు విమాన సంస్థలు కూడా నేడు దేశంలో అమ్ముడు పోయాయి. రైతులు సాగు...
‘సహజీవన’ దాంపత్యం
పెళ్లి మన సమాజం పరమ పవిత్రంగా భావించే వ్యవస్థ. సాంసారిక జీవనానికి మూలంగా అది వర్ధిల్లుతున్నది. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జంట మనుగడ సాగించి సంతానోత్పత్తి ద్వారా సృష్టిని కొనసాగించడానికి వొక అనివార్యమైన...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
దివ్యాంగ చిన్నారిని విమానం లోకి నిరాకరించిన ఇండిగో
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ : దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో సంస్థ విమానం లోకి రానివ్వకపోయిన సంఘటన రాంచీలో జరిగింది. చిన్నారి బాగా భయపడుతుండటంతో అతని ప్రయాణానికి నిరాకరించినట్టు...
చైనా లీక్ విడియోలు వైరల్
బీజింగ్: చైనా యొక్క జీరో-కోవిడ్ విధానం వల్ల షాంఘై నివాసితులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు, కఠోరమైన మానవ హక్కుల ఉల్లంఘనలను నిర్ధారిస్తూ సోషల్ మీడియాలో లీక్ అయిన విడియోలతో "మహమ్మారి నివారణ"గా మారువేషంలో...
పెరుగుతున్న బహుముఖీన దారిద్య్రం
2020 యునిసె ఫ్, సేవ్ ది చిల్డ్రన్ సంస్థల నివేదికలు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ల పిల్లలు కడు పేదరికంలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఈ కరోనా కాలంలో అల్పాదాయ, మధ్య ఆదాయ...
థర్డ్ జెండర్ల చదువుకు సాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
అన్నీ అమ్మేశారు, ఇంకెక్కడి రిజర్వేషన్లు!
నేడు రిజర్వేషన్లు దేశంలోని అన్నికులాలకు అందుతున్నాయి. పైగా దేశ జనాభాలో కేవలం 5 శాతం ఉన్న ప్రజలకు నేడు 10 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసిన బిజెపి, కాంగ్రెస్ లు...
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు కన్నుమూత
జొహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన మానవ హక్కుల కార్యకర్త , నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు (90) ఆదివారం కన్ను మూశారు....
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శం
రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు
హుజురాబాద్లో ఘనంగా కొండాలక్ష్మణ్ బాపూజీ
106వ జయంతి ఉత్సవాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు...
దిశ ఎన్కౌంటర్ బూటకం: పోలీసులే పట్టుకుని కాల్చిచంపారు
దిశ ఎన్కౌంటర్ బూటకం.. పోలీసులే పట్టుకుని కాల్చిచంపారు
సిర్పుర్కర్ కమిషన్ ఎదుట బాధితుల వాంగ్మూలం
మనతెలంగాణ/హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని మృతుల కుటుంబ సభ్యులు సిర్పుర్కర్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రకటించిన తాలిబన్లు
విధులకు హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశం
మహిళలు ప్రభుత్వంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి
ప్రజలు మామూలుగా రోజువారీ కార్యకాలాపాలు జరుపుకోవచ్చు
ప్రభుత్వం ఏర్పాటుపై హమిద్ కర్జాయ్ తదితరులతో మంతనాలు
మా నిర్ణయం...
ఆగని అమానుషం!
ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...