Home Search
జాతీయ మానవ హక్కుల కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్,రేవంత్లపై ఎన్హెచ్ఆర్సిలో ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు...
బండికి నో బెయిల్
14రోజుల జ్యూడిషియల్ కస్టడీ
నేడు హైకోర్టులో పిటిషన్?
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కరీంనగర్ కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. 14 రోజుల పాటు...
లక్షలాది మందిని కాపాడిన భారత్
ప్రపంచవ్యాప్తంగా ఉచిత కొవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కొవిడ్19 వ్యాక్సిన్ ప్రపంచంగా ఉచితంగా అందించాలన్న విధానానికి కట్టుబడి భారత్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ శుక్రవారం తెలిపారు. జాతీయ...
దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపే
పోక్సోచట్టంపై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: ‘బాలిక శరీరాన్ని నేరుగా తాకనప్పుడు(స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు) ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక...
విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్హెచ్ఆర్సి విచారణ..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం ఢిల్లీలో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో 194 కాలేజీలను...
ఇది ప్రజా ప్రభుత్వం
*ఆరు గ్యారెంటీలపై వంద రోజుల్లో కార్యాచరణ
*ప్రజా పాలనలో దేశానికే ఆదర్శం కాబోతున్నాం
*అమరుల ఆశయాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషిచేస్తాం
*తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది
*మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి...
బాల్యానికి భరోసా ఏది?
మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలక దశ. ఇది ఓ మధుర జ్ఞాపకం. జాతికి నిజమైన సంపద బాలలే. కావున వీరి భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వున్నది. అందుకు...
ఓటు హక్కును వినియోగించుకో
ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు వున్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ...
జర్నలిస్టులకు రక్షణ కరువు
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వారు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియ చెప్పనిదే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక వత్తిడుల...
గిరిజన మహిళను వేధించడం దారుణం
విద్యానగర్: గిరిజన మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఎల్బినగర్ పోలీసులను శిక్షించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ రాష్ట్ర ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేశా రు. గిరిజన మహిళ నుంచి...
మణిపూర్ దారుణంపై ముర్ము మౌనం!
అపరిమిత ఆదివాసీ అనుకూల అర్హతలు కలిగిన ప్రథమ మహిళ ముర్ము మణిపూర్ మానవత్వ సమాధిని గురించి స్పందించలేదు. మణిపూర్ ప్రథమ మహిళ గవర్నర్ అనుసూయ ఉకి కిమ్మనలేదు. మోడీ మీద గాలి వీచినా...
దేశం తలొంచుకోవలసిన ఘటన
మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలవంచుకొనేటట్లు చేసింది. మొత్తం సభ్యసమాజం మాటలు రాక దిగ్భ్రాంతి చెందే దుర్ఘటన. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృకగా, ప్రపంచంలోనే అతిపెద్ద...
యుసిసి ఆచరణ సాధ్యమేనా?
ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా...
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఫైర్
రేవంత్రెడ్డి అహంకారంపై
కాంగ్రెస్ అధిష్టానానికి దాసోజు బహిరంగ లేఖ
హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలనీ...
కులగణనతోనే జన క్షేమం
జన గణన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు దిక్సూచిగా పని చేస్తుంది. ప్రజాస్వా మ్య దేశాల్లో సామాన్యుని సాధికారిత, యువజన సాధికారిత, మహిళా సాధికారిత సాధనకు జనగణన సమాచారాన్ని సమకూరుస్తుంది. భారత...
అఫ్ఘాన్ మహిళల హాహాకారాలు!
ప్రపంచ మానవాళికి నాయకత్వం వహిస్తున్నామంటూ నిత్యం నీతులు చెప్పే అనేక అంతర్జాతీయ వేదికలు, పలు దేశాల కూటములు, పలు దేశాధినేతలు తమ కళ్లెదుటే గతం 20 నెలలకు పైగా అఫ్ఘానిస్తాన్లో మహిళలు, బాలికలు...
శాసిస్తున్న కార్పొరేట్ సంస్థలు!
నేడు ప్రపంచ వ్యాపితంగా బడా కార్పొరేట్ సంస్థలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. వీటి ఆధిపత్యం ఆర్థిక రంగానికే కాక రాజకీయ, సాంస్కృతిక రూపాల్లోనూ కొనసాగుతున్నది. కార్పొరేట్ శక్తులకు మార్కెట్ విలువ తప్ప ఎటువంటి విలువలు...
చట్టసభల్లో మహిళకు కోటా ఎప్పుడు?
ప్రపంచ ఆర్థిక ఫోరం 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలోని లింగ సమానత్వ సూచీలో భారత దేశం 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది. స్త్రీ, పురుష సమానత్వం కోసం నాలుగు ప్రధాన అంశా...
ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా..హలాలాపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ:ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, నిఖా..హలాలాల ఆచారాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ను ప్రధాన న్యాయమూర్తి డివై....
మోడీపై గుజరాత్ మారణకాండ మచ్చ
పెళ్లి కొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్ అవసరం లేని అంశా న్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా...