Home Search
పెయింట్ - search results
If you're not happy with the results, please do another search
కెనడాలో ఆలయ గోడలపై మోడీ వ్యతిరేక రాతలు
టోరంటో: కెనడాలోని ఒక ప్రముఖ హిందూ ఆలయం గొడలపై భారత వ్యతిరేక విద్వేషపూరిత రాతలు వెలుగుచూశాయి. ఖలిస్తానీ తీవ్రవాదులు రాసి ఈ రాతలను కెనడాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఖండించింది. ఈ చర్యలకు...
గ్రీన్కో హైదరాబాద్ ఇ-ప్రిక్స్ ప్రారంభోత్సవానికి సిద్ధమైన జాగ్వార్ టిసిఎస్ రేసింగ్
హైదరాబాద్: ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్షిప్ మొదటిసారిగా హైదరాబాద్ వీధుల్లోకి రావడంతో జాగ్వార్ TCS రేసింగ్ ఈ వారాంతంలో భారతదేశంలో వారి జాగ్వార్ I-TYPE 6ని ప్రారంభించనుంది. ఆల్-ఎలక్ట్రిక్ వరల్డ్ ఛాంపియన్షిప్ సీజన్...
టాలెంటెడ్ వరుడు.. లైవ్ పెయింటింగ్ తో.. (వీడియో)
న్యూఢిల్లీ : ఓ టాలెంటెడ్ వరుడు లైవ్ పెయింటింగ్ వేసి వధువుకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. తమ పెళ్లి వేడుకలో వరుడు వధువు లైవ్ పెయింటింగ్ను వేసి ఆమెను ఆశ్చర్యానికి లోను చేసిన...
4 మిలియన్లకు పైగా రెజ్యూమెలను చేరుకోవడం లక్ష్యంగా వర్క్ రూట్..
కెరీర్-టెక్ ప్లాట్ఫామ్ అయిన వర్క్ రూట్ తన ఫ్లాగ్షిప్ ఉత్పాదన, దేశంలోని ప్రముఖ AI-ఆధారిత రెజ్యూమ్ బిల్డింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటైన రెజ్యూమ్ బిల్డర్తో దాదాపు నాలుగు మిలియన్లకు పైగా రెజ్యూమ్లను చేరుకోవాలని లక్ష్యంగా...
రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఇది వరుసగా రెండో నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపింది. సెన్సెక్స్ 461.22 పాయింట్లు లేక...
ట్యాంక్బండ్ డంప్యార్డులో భారీ పేలుడు
సిటీబ్యూరో: లోయర్ ట్యాంక్బండ్లోని స్నోవరల్డ్ పక్కనున్న చెత్త డంపింగ్ యార్డు (టిబిటి)లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో చెత్త కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు...
ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: మరో వోలటైల్ సెషన్లో సోమవారం మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రంగాలవారీగా చూసినప్పుడు మిశ్రమ ట్రెండ్ను చూయించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.10 పాయింట్లు లేక 0.08 శాతం తగ్గి...
హైదరాబాద్లో రెండు కార్ కేర్స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్ వ్యాక్స్
హైదరాబాద్: చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్ వ్యాక్స్, ఇంక్ నేడు తమ రెండు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను హైదరాబాద్లో జెనెక్స్, రివల్యూషన్...
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: బలమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ బిఐ, కొటక్ మహీంద్ర, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ...
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్
ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల మధ్య చివరికి నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87.12 పాయింట్లు లేక 0.14 శాతం పడిపోయి 61663.48 వద్ద ముగిసింది. నిఫ్టీ...
ఫేస్బుక్లో ప్రేమ.. వివాహిత తల నరికి చంపిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్: హైదరాబాద్కు చెందిన ఓ మహిళను ప్రియుడు కొట్టి చంపిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ అమ్రోహాలో చోటుచేసుకుంది. నిందితుడు మహ్మద్ షెహజాద్ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం అమ్రోహా జిల్లాలోని...
17736 వద్ద ముగిసిన నిఫ్టీ
ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్ 212.88 పాయింట్లు లేక 0.36 శాతం పెరిగి 59756.84 వద్ద, నిఫ్టీ 80.60 పాయింట్లు లేక 0.46 శాతం పెరిగి 17736.95 వద్ద...
843 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై: నిఫ్టీ 17,000 స్థాయికి దిగువన ముగియడంతో భారత బెంచ్మార్క్ సూచీలు వరుసగా మూడో సెషన్లోనూ దిగువనే ముగిశాయి. మార్కెట్ సెషన్ ముగింపులో సెన్సెక్స్ 843.79 పాయింట్లు లేదా 1.46% క్షీణించి 57,147.32...
ఆర్బీఐ నిర్ణయంతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్
ఆటో, పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, రియాల్టీ, మెటల్ 1-2 శాతం పెరిగాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత ఏడు సెషన్ల పాటు నష్ట పోయిన మార్కెట్లు...
953 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
7,000 వద్ద ముగిసిన నిఫ్టీ
ఐటి మినహా అన్ని రంగాలు రెడ్లో ముగిశాయి
ముంబై: ఐటి మినహా అన్ని రంగాల షేర్ల అమ్మకాల మధ్య నిఫ్టీ 17,000 దగ్గర ముగిసింది. సెప్టెంబర్ 26 న భారతీయ...
మళ్లీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థికమాంద్యం భయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత మళ్లీ పెరగడం వంటి కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నెగెటివ్ గా ట్రేడ్ ...
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
గతవారం 381 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. గత వారం మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 22(సోమవారం) నుంచి 26(శుక్రవారం) వరకు సెన్సెక్స్ 381 పాయింట్లు మాత్రమే...
ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: ఆగస్టు 2న అత్యంత అస్థిరమైన సెషన్లో(ఒడిదుడుకుల మధ్య) భారతీయ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్ నోట్తో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 20.86 పాయింట్లు లేదా 0.04% పెరిగి 58,136.36 వద్ద, నిఫ్టీ 5.50...
నాలుగో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. బుల్స్ విజృంభించారు. గత పన్నెండు సెషన్లలోనే సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ 9% చొప్పున...