Home Search
పెయింట్ - search results
If you're not happy with the results, please do another search
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
767 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : వరుసగా మూడు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లకు వారాంతం శుక్రవారం ఊరట లభించింది. ఐటి స్టాక్స్, ఇతర ఇండెక్స్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. మార్కెట్...
సంవత్ 2077 చివరి రోజునా… నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు !
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సంవత్ 2077 సంవత్సరపు చివరిరోజున(బుధవారం) నెగటివ్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లలో అమ్మకాల జోరు బాగా కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257.14 పాయింట్లు...
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్!
ముంబయి: సోమవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ పతనమయ్యాయి. ఉదయం గ్యాపప్ ఓపెనింగ్ తో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత దిగజారాయి. చివరివరకు ఒడుదుడుకులుగానే మార్కెట్ సాగింది. ప్రధాన కంపెనీలన్నీ...
ఘాజీపూర్ బార్డర్లో బారికేడ్లు తొలగింపు
తిక్రీ: హర్యానా, ఢీల్లీని కలిపే రహదారిలో వాహనాల రాకపోకలు పునరుద్ధరించేందుకుగాను రైతులు సేద్యపు చట్టాలకు విరుద్ధంగా ఆందోళన చేస్తున్న ఘాజీపూర్ బార్డర్లో నాటిన బారికేడ్లను పోలీసులు శుక్రవారం తొలగించారు. క్రేన్ల సాయంతో కాంక్రీట్...
బేర్స్ గుప్పిట్లోకి జారుకుంటున్న మార్కెట్లు
1158 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లో బేర్లు పట్టు బిగించారు.అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్,...
దేశంలో ఎందుకిలా?…
న్యూఢిల్లీ: దేశంలో న్యాయపాలన సజావుగా చూసే బాధ్యత సుప్రీంకోర్టుది. ఇటీవల సుప్రీంకోర్టు ‘రోడ్డు దిగ్బంధనాలు చేయొద్దు’ అని వ్యాఖ్యానించింది. అది కేవలం రైతులు, వారి సంఘాలకే వర్తిస్తాయి కాబోలు. మరి పోలీసులు అడ్డుగా...
ఏడో రోజూ రికార్డు స్థాయిలోనే ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధిరేటు, త్రైమాసిక ఫలితాలు సానుకూలతలు దేశీయ సూచీలను ముందుకు నడిపాయి. ఒక్క...
పాజిటివ్గా ముగిసిన స్టాక్మార్కెట్
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లో శుక్రవారం ఆరంభంలో కనిపించిన ఇంట్రాడే లాభాలు మార్కెట్ ముగిసే సమయానికి తరిగిపోయాయి. అయితే దేశీయ మార్కెట్ సూచీలు చివరికి పాజిటివ్గానే ముగిసాయి. బాంబే స్టాక్ మార్కెట్ బెంచిమార్క్ అయిన...
నారాయణపేట్ జిల్లా కళాకారులకు గుర్తింపు కార్డులు
విశేష ప్రతిభ కళాకారులకు అక్కడికక్కడే కార్డులు అందించిన టీటా ప్రెసిడెంట్
తమ కృషికి గుర్తింపు దక్కింది: సంతోషం వ్యక్తం చేసిన కళాకారులు
సందీప్ మక్తాలకు కళాకారుల కృతజ్ఞతలు
హైదరాబాద్: కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు...
సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’
‘కలర్ ఫొటో’ లాంటి మంచి లవ్ స్టోరీలో తన నటనతో నవ్వించి కంటతడి పెట్టించిన సుహాస్ హీరోగా మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్...
షిన్లాక్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎఆర్ రెహమాన్
హైదరాబాద్ : భారతదేశంలోని మొదటి ఆరు బ్రాండ్లలో ఒకటైన షిన్లాక్కు అస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు పద్మభూషణ్ ఎఆర్ రెహమాన్ను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ఆవిష్కరణ, సృజనాత్మకత, నాణ్యత...
జర్మనీ చాన్సలర్ భవనం ప్రధాన గేటును ఢీకొన్న కారు
బెర్లిన్: జర్మనీ చాన్సలర్ ఆంజెలా మెర్కెల్ కార్యాలయాలు ఉన్న భవనం ప్రధాన గేటును ఒక కారు బుధవారం ఉదయం ఢీకొంది. ఈ సంఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని బెర్లిన్ పోలీసులు తెలిపారు. చాన్సలర్...
వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ
ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు
పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు
రామమయం అయిన అయోధ్య
అయోధ్య: దేశం...
రంగులు నింపే హోలీ
హోలీ అనగానే రంగుల పండుగ. చిన్నాపెద్దా సరదాగా జరుపుకునే వేడుక. సహజ రంగులు ఎంచుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది. కొన్ని రసాయన రంగులను వాడకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రసాయనాలు...
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
ముషీరాబాద్లో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్లో శనివారం పేలుడు సంభవించింది.ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాంనగర్లో ఓ చెత్తకుప్ప వద్ద కెమికల్ డబ్బా పేలింది. పేలుడు సమయంలో చెత్త ఏరుకుంటున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర...