Home Search
పెయింట్ - search results
If you're not happy with the results, please do another search
ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: ఆగస్టు 2న అత్యంత అస్థిరమైన సెషన్లో(ఒడిదుడుకుల మధ్య) భారతీయ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్ నోట్తో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 20.86 పాయింట్లు లేదా 0.04% పెరిగి 58,136.36 వద్ద, నిఫ్టీ 5.50...
నాలుగో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. బుల్స్ విజృంభించారు. గత పన్నెండు సెషన్లలోనే సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ 9% చొప్పున...
మూడో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రూపాయి బలపడటంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు....
సెన్సెక్స్ 111 పాయింట్లు పతనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లి. 7% పైగా పతనం
ముంబై: ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పతనం నేపథ్యంలో సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించడంతో... శుక్రవారం బెంచ్మార్క్ సూచీలు దిగువన స్థిరపడ్డాయి.బిఎస్ఇ సెన్సెక్స్ 111.01...
ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ !
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16.17 పాయింట్లు లేదా 0.03% పెరిగి 53,177.45 వద్ద, మరియు నిఫ్టీ 18.20 పాయింట్లు లేదా 0.11% పెరిగి 15,850.20 వద్ద ఉన్నాయి....
దాదాపు 1 శాతం పుంజుకున్న సెన్సెక్స్ , నిఫ్టీ
రాణించిన ఆటో, ఐటీ షేర్లు
ముంబై: బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం పుంజుకున్నాయి. యుఎస్ మాంద్యం కష్టాలు, మిశ్రమ గ్లోబల్ ట్రెండ్లను ఆటో, ఐటి , బ్యాంకింగ్ షేర్లలో లాభాలు తగ్గించడంతో...
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సు..
న్యూఢిల్లీ: భారతదేశపు సుప్రసిద్ధ షాపింగ్ కేంద్రం, లైఫ్స్టైల్, తమ మొట్టమొదటి బ్యూటీ బ్రాండ్ ఇక్సు (IKSU)ను మేకప్ ప్రేమికుల కోసం విడుదల చేసింది. అందుబాటు ధరలలో విస్తృత శ్రేణి ఉత్పత్తులు కలిగిన ఇక్సు,...
రోడ్ షోలో మాతృమూర్తి చిత్రాన్ని చూసి కారు దిగిన మోడీ
ఆ చిత్రాన్ని తయారు చేసిన బాలికకు అభినందనలు
సిమ్లా : ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనేనన్న ఆత్మీయతను ప్రధాని మోడీ మంగళవారం రోడ్షోలో వెలిబుచ్చారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం సిమ్లాలో రోడ్షోలో...
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబయి: స్టాక్మార్కెట్ సోమవారం హెచ్చుతగ్గులతో నడిచింది. బెంచ్మార్క్ సూచీలు ఇంట్రాడే లాభాలను తుడిచేసి, చివరికి కాస్త నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.78 పాయింట్లు(0.07%) కోల్పోయి 54,288.61 వద్ద, నిఫ్టీ...
వారమంతా దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే…
వారంలో, సెన్సెక్స్ 2,041.96 పాయింట్లు లేదా 3.72 శాతం క్షీణించగా, నిఫ్టీ 629.05 పాయింట్లు లేదా 3.83 శాతం క్షీణించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఆరో రోజు కూడా నష్టాల్లోనే...
మరణాలు 300 కాదు.. 600పై మాటే!
మరియుపోల్ థియేటర్ మారణకాండపై ఆలస్యంగా వెలుగుచూస్తున్న వాస్తవాలు
ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా ఎపి వార్తాసంస్థ ఇన్వెస్టిగేషన్
లెవివ్: ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధంలో అత్యంత విషాదకరమైన, అతి పెద్ద ఘటనగా మరియుపోల్లోని డొనెట్స్ డ్రామా...
వేసవిలో ఇంటికి నూతన అందం
వేసవి 2022 తనతో పాటుగా సానుకూలత, నూతన ప్రారంభాలనూ తీసుకువస్తుంది. కోవిడ్–19 నిబంధనలు నెమ్మదిగా సడలిస్తున్నారు. ఈ వేసవి, మీరు మీ ఇంటికి నూతన అందాలను అందించేందుకు అత్యుత్తమ సమయం. మరీ ముఖ్యంగా...
పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..
గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...
ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా ఐటి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది. బెంచ్మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61...
సెన్సెక్స్ 412 పాయింట్ల ర్యాలీ !
17700కు పైన ముగిసిన నిఫ్టీ !
ఆర్ బిఐ పాలసీ ఫలితాలు మార్కెట్ కు ఊతం ఇచ్చాయి !!
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్మార్క్ లెండింగ్ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించడం మరియు...
సమ్మర్ ఎఫెక్ట్.. బస్సుల్లో తగ్గుతోన్న ప్రయాణికుల సంఖ్య
ఎండ వేడిమి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలంటున్న ప్రయాణికులు
హైదరాబాద్: నగరంలో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. దాంతో ఆర్టీసీలో ప్రయాణించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. పగటి పూట పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో...
నేడు రాష్ట్రపతి రాక
ఎన్టిఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించనున్న రాంనాథ్ కోవింద్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని ఎన్టి ఆర్ స్టేడియంలో జరగనున్న జాతీయ సాంస్కృతిక కార్యక్రామాలను ప్రారంభించేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరు...
రెండో రోజూ లాభాలు
1,223 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ స్టాక్స్లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మార్కెట్...
సమాజ్ వాది టోపీకి రక్తం మరకలు : యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాది పార్టీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విమర్శలు గుప్పించారు. ముజఫర్నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను...
నిఫ్టీ @ 18000
650 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. సోమవారం నిఫ్టీ కీలక 18,000 మార్క్ను దాటింది. గతేడాది...