Sunday, May 5, 2024
Home Search

ప్రొఫెసర్ జయశంకర్ - search results

If you're not happy with the results, please do another search
Increasing importance of forest agriculture

అటవీ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యం

ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మనతెలంగాణ/హైదరాబాద్:  మారుతోన్న వాతావరణ పరిస్థితులలో అటవీ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోందని, కీలకమైన విభాగంగా ఎదుగుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. కె...
Innovative plans for agroforestry development

ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్దికి వినూత్న ప్రణాళికలు రూపొందించనున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్‌లో ఈ నెల 16నుంచి 18వరకూ అఖిల భారత సమన్వయ పరిశోధనా...
Jayashankar district collector office started

ఆ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం నా అదృష్టం: కెటిఆర్

జయశంకర్ భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరు పెట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తాను ప్రారంభించడం తన అదృష్టమని మంత్రి కెటిఆర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి కల్వకుంట్ల...
90 seats in new agricultural colleges

కొత్త వ్యవసాయ కళాశాలల్లో 90 సీట్లు

రిజిస్ట్రార్ డా.వెంకట రమణ మనతెలంగాణ/హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కొత్త వ్యవసాయ కళాశాల్లో 90సీట్లు భర్తీ చేయనున్నట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ .డా. ఎం వెంకటరమణ ప్రకటించారు.  సిద్దిపేట జిల్లా...
Kodandaram flag hoisting

టిజెఎస్ కార్యాలయంలో కోదండరాం జాతీయ పతాకావిష్కరణ

మన తెలంగాణ / హైదరాబాద్ : సెప్టెంబర్ 17ను తెలంగాణ జనసమితి విలీన దినోత్సవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జాతీయ పతాకాన్ని ఎగరవేశారు....
Preparations for yasangi crops

యాసంగికి సన్నాహకాలు

పప్పుధాన్య పంటలపై రైతుల ఆసక్తి,  భారీగా పెరగనున్న పప్పుశనగ విస్తీర్ణం హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నే పథ్యంలో రైతులు ముందస్తు యాసంగి పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయరంగానికి ఖరీఫ్ సీజన్...
Sustainable agriculture should be the focus of research

సుస్థిర వ్యవసాయమే పరిశోధనల లక్ష్యం కావాలి

అగ్రివర్శిటీ వ్యవస్థాపక దినోత్సవ సభలో నల్సార్ విసి మనతెలంగాణ/హైదరాబాద్ : సుస్థిర వ్యవసాయమే పరిశోధనల లక్ష్యం కావాలని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్...

బిసిలకు ఎక్కువ సీట్ల్లు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 119 అసెంబ్లీ స్థానాల్లో 60 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఆదివారం బీసీలకు జనాభా దామాషా...
Take opportunities in agriculture

వ్యవసాయంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి

హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో యువత అవకాశాలను అందిపుచ్చుకోవలని ఎన్‌ఐపిహెచ్‌ఎం డైరెక్టర్ జనరర్ డా.సాగర్ హనుమాన్‌ సింగ్ అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన అగ్రి...

ఆర్‌ఎన్‌ఆర్‌కు ప్రాధాన్యం

ఖరీఫ్‌లో తాజా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. ము ఖ్యమంత్రి ఆదేశాలమేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ...
Release of alternative crop plan for Kharif season

ఖరీఫ్ సీజన్‌కు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విడుదల

జోన్లవారీగా సాగు రకాలు ఎంపిక పత్తిసాగుకు ఈ నెల 20వరకే డెడ్‌లైన్ అంతర పంటగా కంది సాగు ఎంపిక మొక్కజొన్నలో స్వల్పకాలిక రకాలు కందికి ఆగస్ట్ 15వరకూ అదను వరిసాగులో స్వల్పకాలిక రకాలకు పాధాన్యం హైదరాబాద్:  ఖరీఫ్‌లో...
Niranjan Reddy flags off ACFI Mobile Buses

ఎసిఎఫ్ఐ మొబైల్ వ్యాన్లను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ACFI ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జాగో కిసాన్ జాగో' అవగాహన ప్రచారంలో భాగంగా 10 మొబైల్ వ్యాన్‌లను ప్రొఫెసర్ జయశంకర్...

ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి

చిరుధాన్యాల వినియోగం పెంచాలి : డైరెక్టర్ తారా సత్యవతి హైదరాబాద్: ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా.తారా సత్యవతి అన్నారు. 2023 అంతర్జాతీయ...

విశ్వ విద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట రూరల్: ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పా టిల్ పరిశీలించారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తో...
Encouragement to farmers for honey bee cultivation

తేనె టీగల పెంపకానికి రైతులకు ప్రోత్సాహం

వారికి దీనిని అదనపు ఆదాయ వనరుగా చేస్తాం శాస్త్రీయ పద్దతుల్లో తేనె టీగల పెంపకంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌లో వక్తలు హైదరాబాద్ : రైతులకు అదనపు ఆదాయ వనరుగా తేనె టీగల పెంపకానికి ప్రోత్సాహం...

పంట మార్పిడితో చీడపీడలు దూరం

ఎల్లారెడ్డిపేట :వ్యవసాయ రంగంలో పంట మార్పిడి పద్దతి నేడు అత్యంత ప్రాచూర్యం సంతరించుకుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాస్కర్ తెలిపారు. పంటల సస్యరక్షణలో చీడపీడలు దూరమై ఉత్పత్తులు పెరిగి రైతులు లాభాల బాట...

అమరుల నిత్యస్మరణకే..అమర జ్యోతి

మన అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమరజ్యోతిని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నా రు. ఈ జ్యోతిని మన గుండెల్లో నిలిచే విధంగా, అమరుల పేరు ఎప్పుడూ మన మదిలో ఉండేలా చేశామన్నారు. మొత్తం...
Telangana Bachvo Yatra on government failures

ప్రభుత్వ వైఫల్యాలపై టిజెఎస్ తెలంగాణ బచావో యాత్ర

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్లృతం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తెలంగాణ జనసమితి (టిజెఎస్) తెలంగాణ బచావో పేరుతో...

మేడారంలో ముగిసిన తెలంగాణ బచావో యాత్ర

తాడ్వాయి: తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన రెండు రోజుల తెలంగాణ బచావో యాత్ర గురువారం మేడారంలో ముగిసింది. మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న...
CM KCR Speech in Sarkoli Public Meeting

విద్యార్థుల ఉద్యమం అద్భుతం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా మందుకు వచ్చి పోరాటం చేశారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ...

Latest News