Thursday, May 16, 2024
Home Search

భద్రతా దళాల - search results

If you're not happy with the results, please do another search

డబ్లుటిఒకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను దహనం చేసిన రైతులు

ఛండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో తిష్టవేసిన రైతు సంఘాలు సోమవారం తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ( డబ్లుటిఒ)వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ప్రపంచ...
EC Clarified fake whatsApp message Lok Sabha Elections on March 19

మార్చి 13 తర్వాతే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్?

న్యూఢిల్లీ: మర్చి 13 తర్వాతే లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను అంచనా వేయడానికి వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్న ఎన్నికల సంఘం సభ్యులు...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ హతం

సుక్మా: ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ హతమయ్యాడు. బుర్కలంక గ్రామం సమీపాన శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సంఘటన...
Lok Sabha election schedule after March 13

మార్చి 13 తర్వాతే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ?

ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రాలలో ఇసి సభ్యుల పర్యటన న్యూఢిల్లీ: మార్చి 13 తర్వాతే లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను అంచనా వేయడానికి వివిధ...

మార్చి 9 తరువాత షెడ్యూల్

కశ్మీరులో పర్యటించనున్న ఇసి బృందం న్యూఢిల్లీ: ఎన్నికల కసరత్తును ముగించేందుకు చివరిసారి రాష్ట్రాల పర్యటనలో తలమునకలై ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 9వ తేదీ తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని అధికార...
EC Clarified fake whatsApp message Lok Sabha Elections on March 19

మార్చి 9 తర్వాతే లోక్‌సభ ఎన్నికల ప్రకటన!

న్యూఢిల్లీ: ఎన్నికల కసరత్తును ముగించేందుకు చివరిసారి రాష్ట్రాల పర్యటనలో తలమునకలై ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 9వ తేదీ తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. 15వ...

రైతులు దేశ ద్రోహులా?

రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
Farmers Protest: Delhi Police Block Roads with barbed wire fences

రైతుల ఛలో ఢిల్లీ: ముళ్ళ కంచెలతో రహదారులు మూసివేత

రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు.. రహదారులను ముళ్ళ కంచెలతో మూసివేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై భారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని...
Farmer Jung Siren

రైతన్న జంగ్ సైరన్

ప్రభుత్వాలు అప్రమత్తం 13న రైతు సంఘాల ‘ఢిల్లీ చలో మార్చ్’ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు...
Farmers Plan Delhi Chalo March On Feb 13th

తీవ్రమైన రైతుల నిరసనలు.. ప్రభుత్వాలు అప్రమత్తం

13న రైతు సంఘాల ‘ఢిల్లీ చలో మార్చ్’ నేపథ్యంలో న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నక్సల్ మృతి

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా దళాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నక్సల్ ఒకరు మృతి చెందాడు. భేజి పోలీస్ స్టేషన్ పరిధిలో నగరం, పంటభేజి గ్రామాల...

నేను బతికినంత కాలం సిఎఎ అమలు కానివ్వను : మమతాబెనర్జీ

రాయిగంజ్ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) బీజేపీ ప్రభుత్వం తెరపైకి తీసుకురావడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను జీవించి ఉన్నంతకాలం...
People protest Against Pakistan Govt in POK

మణిపూర్ చల్లారదా?

ఎనిమిది మాసాలుగా మణిపూర్ మండుతూనే ఉంది. అత్యంత సమర్ధుడని నిరంతరం చాటింపు వేయించుకొనే ప్రధాని ఏలుబడిలోని దేశంలో ఒక చిన్న సరిహద్దు రాష్ట్రంలో జాతుల మధ్య హింస చల్లారకుండా కొనసాగుతూ ఉండడం కంటే...

అందరివాడు అయోధ్య రాముడు

అవును శ్రీరాముడు అందరి వాడు... ఆయన అందరికీ బంధువు... జగదేక వీరుడు... ఆయనది జగమంత కుటుంబం.... రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధులుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది......

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో లష్కరే తాయిబాకు చెందిన ఒక ఉగ్రవాది మరణించాడు. 2017లో సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను అపహరించి హతమార్చిన ఘటనతో ఈ...

పూంచ్‌లో మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీసుల నిలిపివేత

జమ్మూ: పూంచ్‌లోని ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు లభించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీరులోని పూంచ్, రాజౌరీ జిల్లాలలో శనివారం మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీసులను పాలనా యంత్రాంగం నిలిపివేసింది. పూంచ్...

పాక్, చైనాల కుట్ర ఫలితమే..పూంఛ్ సెక్టార్‌లో ఉగ్రవాద దాడులు

న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్‌లోని పూంఛ్‌ సెక్టార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చేయడం ద్వారా లడఖ్ సరిహద్దుల్లోని సైనిక బలగాలను తిరిగి కశ్మీర్‌లో మోహరించేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకు రావడానికి పాక్,...
Poonch terror attack

ఉగ్రవాదుల కోసం అడవిలో సైన్యం వేట

పూంచ్‌లో ఘటనా స్థలానికి సైనిక ఉన్నతాధికారులు పూంచ్/జమ్మూ: ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులుకాగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడిన దారుణ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు శుక్రవారం జమ్మూకశ్మీరు...
Attack on army convoy

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి

ఉగ్రదాడిలో అమరులైన నలుగురు జవాన్లు జమ్మూకశ్మీర్‌లో ఘటన శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లో భద్రతా దళాలే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు జవార్లు అమరులయ్యారు. రాజౌరి పూంఛ్ ప్రాంతంలోని డేరాకీ గలీ ప్రాంతంగుండా వెళ్తున్న రెండు...

బీజపూర్‌లో రెండు బస్సులను తగులబెట్టిన నక్సల్స్

బీజపూర్ : ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్‌లో గురువారం రెండు బస్సులను నక్సల్స్ తగులబెట్టారు. ఈ రెండు బస్సులు జగదల్‌పూర్, బీజపూర్ మధ్య నడుస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న భద్రతాదళాలు అక్కడికి వెళ్లి పరిస్థితిని...

Latest News