Tuesday, April 30, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ హతం

- Advertisement -
- Advertisement -

సుక్మా: ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ హతమయ్యాడు. బుర్కలంక గ్రామం సమీపాన శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సంఘటన ప్రదేశం నుంచి నక్సల్ మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్‌ను స్వాధీనం చేసుకున్నామని సుక్మా ఎస్‌పి కిరణ్ జి చావన్ చెప్పారు. నక్సల్ వివరాలు ఇంకా తెలియవలసి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు సాగుతోందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News