Home Search
మహా కూటమి - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర రైతులకు రూ పదివేల కోట్ల ప్యాకేజీ
ముంబై: ఇటీవలి భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ 10,000 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. కుండపోత వర్షాలతో...
నితీశ్ కోసం తలుపులు తెరిచే ఉన్నాయి
న్యూఢిల్లీ: తమతో తెగతెంపులు చేసుకుని బిజెపితో జతకట్టి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్కు మరో మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్నేహ హస్తం...
మాకు నితీశ్ అవసరం లేదు: రాహుల్ గాంధీ
పూర్ణియా: బీహార్లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్ పోరాడుతుందని, ఇందుకు తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్...
మళ్లీ బిజెపి గూటికి నితీశ్?
పాట్నా: బీహార్ రాజకీయ క్షేత్వంలో కీలక మలుపులు చోటు చేసుకోనున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి బిజెపితో కలిసిపోనున్నారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాఘట్బంధన్ కూటమినుంచి...
గ్రేటర్లో గుబులు.. గెలుపుపై దిగులు
అభ్యర్థుల్లో కలవరపాటు, గెలుపు ఓటములపై సర్వత్రా ఆసక్తి
అసెంబ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ పరిధిలో (పటన్చెరు రెండు డివిజన్లు కలుపుకుని) మొత్తం 24 నియోజకవర్గాలు ఉన్నాయి....
మూడున్నరేళ్లు.. మూడు సార్లు డిప్యూటీ సిఎం
ముంబయి: మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత, ఎన్సిపి అధినేత శరద్పవార్ మూడున్నరేళ్లలో మూడు సార్లు డిప్యూటీ సిఎంగా ప్రమాణం చేయడం విశేషం. అయితే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మూడు సార్లూ వేర్వేరు...
రాయపూర్ రిసార్ట్కు జార్ఖండ్ యుపిఎ ఎంఎల్ఎలు
ప్రత్యేక విమానంలో రాంచీనుంచి వచ్చిన 31 మందిశాసన సభ్యులు
రాయపూర్: జార్ఖండ్లో హేమంత్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అక్రమంగా...
ఎన్డీఏలో సిబిఐ, ఇడి కాకుండా ఎంత మంది మిగిలారు: కెటిఆర్ ఎద్దేవా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్డీఏ నుంచి జెడియూ నిష్క్రమించిన తర్వాత ఎంతమంది కూటమి భాగస్వాములు మిగిలారంటూ రాష్ట్ర పురపాలక, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. సిబిఐ, ఐటి, ఇడి కాకుండా ఎంతమంది అంటూ...
కాంగ్రెస్ నావను రేవంత్ గట్టెక్కించేనా?
చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులెవరన్న ప్రశ్నకు ఎవరి నుండీ సమాధానం వచ్చేది కాదు. తెలంగాణలో కె.సి.ఆర్ రెండవ సారి అధికారం చేజిక్కించుకొన్న నాటి నుండి కూడా తెలంగాణ కాంగ్రెస్కు త్వరలో కొత్త...
కాంగ్రెస్ ఊగిసలాట
2014 లోక్సభ ఎన్నికలలో చావు దెబ్బ తిని అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుడితిలో పడిన ఎలుకనే తలపిస్తున్నది. ఈ ఎలుకను గట్టెక్కించి జవసత్వాలు కలిగించి 2024 లోక్సభ ఎన్నికల నాటికైనా...
సంపాదకీయం: కాంగ్రెస్లో బీహార్ కంపనలు
కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వ్యాఖ్య కొంత సకారణంగా కనిపిస్తున్నది. బీహార్ ఎన్నికల్లో దారుణంగా వీగిపోయిన తర్వాత ఆ పార్టీలో అసమ్మతి మళ్లీ...
సంపాదకీయం: సరికొత్త పాత పాత్రలో నితీశ్
బీహార్లో బిజెపి మాట తప్పలేదు. నితీశ్ కుమార్నే మళ్లీ ఎన్డిఎ ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన వరుసగా నాలుగోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. అయితే ఈసారి ఆయనకు దక్కిన కిరీటం గతంలో ధరించిన వాటికి...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
ఎల్జెపి నిర్ణయం
ఒక్కొక్కప్పుడు గడ్డిపోచ కూడా గణనీయమైన శక్తి అవుతుందనడానికి బీహార్లో ప్రస్తుతం లోక్జన శక్తి పార్టీ (ఎల్జెపి) సృష్టిస్తున్న సంచలనమే నిదర్శనం. జెడియు నుంచి దూరమై ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని...
ఇక ఆప్ టార్గెట్ బీహార్?
దేశ రాజధాని ‘ఫలితాలపై’ కేజ్రీవాల్ క్రేజ్
బీహార్లో ప్రత్యామ్నాయం అందిస్తాం : ఆప్
పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, దాని...
15 సీట్లకే బిజెపి పరిమితం.. తెలంగాణలో 14 స్థానాలు మావే
ఇండియా కూటమికి 115-120 సీట్లు
తెలంగాణలో 14 స్థానాలు మావే
ఎన్డి టివి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి ధీమా
న్యూఢిల్లీ: దక్షిణాది ఓటర్ల మద్దతు కూడగట్టడం బిజెపికి అసాధ్యమని, రానున్న లోక్సభ ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలోని మొత్తం...
గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి
ఆంధ్ర రాజకీయాలు 2
ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...
మోడీ గాలి లేదు: బిజెపి అభ్యర్థి నవనీత్
ముంబై: దేశంలో మోడీ ప్రభంజనం లేదంటూ మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి, అలనాటి సినీ నటి నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె నిజమే చెబుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజల...
కచ్చతీవుపై ఇప్పుడెందుకు లొల్లి!
ప్రస్తుతం భారత్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవా నంద వెల్లడించారు. 1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం...
మోడీ లేకుంటే అయోధ్య రామాలయం లేదు: జాజ్ థాక్రే
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ లేనిపక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి ఉండేది కాదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే శనివారం అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికలలో...