Home Search
రాళ్లతో దాడి - search results
If you're not happy with the results, please do another search
కంటైనర్లో సరుకును ఎత్తుకెళ్లిన దొంగల ముఠా
నిర్మల్: కంటైనర్ లారీని దొంగల ముఠా దోపిడీ చేసిన సంఘటన నిర్మల్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంటైనర్ నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా దోపిడీ చేశారు. దొంగల ముఠా...
భాగ్యనగరంలో మరో కిరాతకం..
హైదరాబాద్ : తను ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడుతున్నాడని, తన ప్రేమకు అడ్డొస్తున్నాడని, ఓ యువకుడు తన స్నేహి తుడిని దారుణంగా చంపిన ఘటన మరవక ముందే మరో కిరాతక ఘటన ఆలస్యంగా వెలుగు...
ఆస్తి వివాదంలో వ్యక్తి మృతి..
హైదరాబాద్ : మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలలో మొదలైన గొడవ చివరకు ఓ ప్రాణం బలితీసుకుంది. షమాకాలనీకి చెందిన అబ్దుల్లా , జాబెర్ కుటుంబ సభ్యుల...
వికారాబాద్లో సైకో వీరంగం
వికారాబాద్ : ఓ సైకో వికారాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం సాయంత్రం హల్చల్ చేశాడు. అడ్డం వచ్చిన వారి పై కారణం లేకుండానే ఇనుప రాడ్డు, తాపీ, రాళ్లతో దాడి చేయడం...
నలుగురు ప్రియులతో కలిసి మరో ప్రియుడి హత్య
పాట్నా: ప్రియురాలు నలుగురు ప్రియులతో కలిసి మరో ప్రియుడ్ని హత్య చేసిన సంఘటన బిహార్ రాష్ట్రం నలందా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పిను దేవీ(30) అనే మహిళ చాయ్...
విశాఖ ఘటనపై హైకోర్టులో జనసేనకు చుక్కెదురు
విశాఖపట్నం న్యూస్: విశాఖ ఘటనపై హైకోర్టులో జనసేనకు చుక్కెదురయ్యింది. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన నాయకులపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. నిందితుడు కాని...
బిజెపిలోకి ఎందుకు పోతున్నావు దాసోజు: అనిల్
హైదరాబాద్: దాసోజు శ్రవణ్ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? అని మాజీ ఎంఎల్ఎ ఈరవర్తి అనిల్ ప్రశ్నించారు. ప్రజారాజ్యంలో దాసోజుకు చిరంజీవి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణలో బిసి నాయకుడిగా...
అర్వింద్.. మేమిప్పుడు గుర్తొచ్చామా?
హామీలు మరిచారని
విరుచుకుపడిన గ్రామస్థులు
వాహనాల అద్దాలు ధ్వంసం గో బ్యాక్ అంటూ నినాదాలు
మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ని జామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ...
పొన్నాల x కొమ్మూరి
మన తెలంగాణ/మద్దూరు: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు రచ్చకెక్కింది. మాజీ ఎంఎల్ఎ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాహనంపై మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు....
తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ
మనతెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలకు...
కోనసీమలో నిరసనాగ్ని
జిల్లా పేరుపై అమలాపురంలో ఎగసిన హింసాయుత నిరసన
మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు
ముమ్మిడివరం ఎంఎల్ఎ ఇంటికి కూడా నిప్పు, మంత్రి, ఎంఎల్ఎ కుటుంబ సభ్యులను సురక్షితంగా తరలించిన పోలీసులు
ఎస్పి...
హుబ్బళ్లిలో హింస
బెంగళూరు: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన పోస్ట్పై నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం మరియు రాళ్లతో దాడి చేయడంతో ఆదివారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో నిషేధ ఉత్తర్వులు...
ఎపిలో ‘ఎర్ర’ దొంగ అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా రాయచోటికి చెందిన బాషాభాయ్ అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో బెంగళూరులోని కటిగనహళ్లి ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని భారీ మొత్తంలో...
యాదాద్రి జిల్లాలో ఘర్షణ ఒకరు మృతి
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట్ గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి దిగడంతో ముద్దంగుల వెంకటేష్(46) అనే వ్యక్తి...
అల్లనేరుడు పండ్లు తెచ్చిన తంటా…. వ్యక్తి మృతి
లక్నో: అల్లనేరేడు చెట్టు కింద కట్టేసిన బర్రెపై రాళ్లతో కొట్టొద్దని పిల్లలకు చెప్పినందుకు అతడిని చంపేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని డియోరియా ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు....
బకాయి కోసం ఉద్యోగిని హత్య చేసిన యజమాని
బెంగళూరు: వేతన బకాయిలు ఇవ్వమన్నందుకు డ్రైవర్గా పని చేస్తున్న ఉద్యోగిని యజమాని చంపిన సంఘటన కర్నాటకలో రామముర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో యజమానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు...
హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
పల్సర్ బైక్, సెల్ఫోన్లు స్వాధీనం
హసన్పర్తి: హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను హసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ కథనం ప్రకారం.. సీపీ అంబర్ కిషోర్...
అరెస్టులు అప్రజాస్వామికం : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా బిజెపి పోరాటం కొనసాగుతుందని, సెప్టెంబరు 7వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల...
చైనా బైబిల్ను తిరగరాయిస్తున్నదా?
మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ(సిసిపి) బైబిల్ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై...
పార్క్స్థ్ధలంలో సూచిక బోర్డును తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
బాలాపూర్: పార్క్స్థ్ధలాన్ని సూచిస్తూ కార్పొరేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన బోర్డుతో పాటు రోడ్డు మార్కింగ్ రాళ్లను అక్రమంగా తొలగించిన ప్రైయివేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బడంగ్పేట్ కార్పొరేషన్ కమిషనర్ టి...