Home Search
రాష్ట్రపతి కార్యాలయం - search results
If you're not happy with the results, please do another search
‘న్యూస్ క్లిక్’పై కఠిన చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఆన్లైన్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ అమెరికా శ్రీమంతుడు నెవిల్లే రాయ్ సింఘం నుంచి నిధులు అందాయని, అందువల్ల ఈ పోర్టల్పై కఠిన చర్య తీసుకోవాలని 250...
దేశ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడు కలాం
సూర్యాపేట:భారత దేశ చరిత్రను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో...
జోరు వానలో హైడ్రామా…
బిజెపి ముఖ్యనేతలు గృహ నిర్భందం
రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్కు కిషన్రెడ్డి ఫిర్యాదు
రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణుల నిరసన కార్యక్రమాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు...
ఆర్టీసీలో 16 మందికి పదోన్నతి
సంగారెడ్డి: మెదక్ ఆర్టీసీ రీజియన్లో 16 మందికి సూపర్వైజర్లుగా పదోన్నతి లభించింది. గత 25 సంవత్సరాలుగా కండక్టర్లుగా, డ్రైవర్లుగా సర్వీసు చేస్తున్న వారికి ఈ మేరకు పదోన్నతి కల్పించారు. 13 మంది కండక్టర్లు,...
మహారాష్ట్ర హైవేపై ఘోర బస్సు ప్రమాదం
మహారాష్ట్ర హైవేపై ఘోర బస్సు ప్రమాదం
25 మంది ప్రయాణికుల సజీవదహనం
అర్థరాత్రి దాటిన తరువాత నిద్రల్లోనే మృత్యువు
డ్రైవర్ , క్లీనర్ సహా ఎనమండుగురు క్షేమం
టైరు పేలిందా? డ్రైవర్ నిద్రమత్తా
కారణాల ఆరాలో అధికారులు
నాగ్పూర్ : మహారాష్ట్రలో...
గ్రామాల రూపు రేఖలను మార్చిన పల్లె ప్రగతి
నిర్మల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవంను గురువారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో...
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి సిద్ధం
తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నెలాఖరులో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి తుది మెరుగులు దిద్దడం జరుగుతోందని, ఈ నెలాఖరుకల్లా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యే అవకాశం...
భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి..
మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలను వీక్షించడానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ నెంబర్వన్..
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ నెంబర్వన్
త్రీ స్టార్, ఫోర్ స్టార్ విభాగాల్లో మొదటి మూడింట్లో రెండు స్థానాలు తెలంగాణవే...
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 అవార్డులను ప్రకటించిన కేంద్రం
అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్ వార్డుల్లో టాప్గా...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్కు ఉందా?: బండి సంజయ్
హైదరాబాద్ ః అధిష్టానాన్ని ధిక్కరించిన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్కు ఉందా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్...
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...
గుజరాత్ లో బిజెపి రికార్డు బ్రేక్
అహ్మదాబాద్/సిమ్లా : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఇప్పటివరకూ అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఈ సారి గుజరాత్లో 37 ఏండ్ల రికార్డు...
రాజకీయ రాజ్భవన్లు!
రాజ్భవన్లు రాజకీయ భవన్లుగా మారడం దేశానికి, ప్రజాస్వామిక రాజ్యాంగానికి పట్టిన అరిష్టం. కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన రోజుల్లో గవర్నర్లను దుర్వినియోగం చేసి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసిన సందర్భాలున్నాయి. ఎస్ఆర్ బొమ్మైయ్ కర్నాటక...
నేడు నిమజ్జనం
హైదరాబాద్లో నేడు నిమజ్జనం
హుస్సేన్సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు
శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు
పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత
శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా...
కరెంట్ అఫైర్స్…
జాతీయం:
15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.
పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తాం
సిద్ధిపేట : పొన్నాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ...
భారత రాజ్యాంగం
రాజ్యాంగ రూపకల్పన
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది. దీనిని కేబినెట్ మిషన్ ప్లాన్ 1946 ద్వారా ఏర్పాటు చేశారు.
స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించే చారిత్రాత్మక పనిని పూర్తి చేయడానికి రాజ్యాంగ సభకు...
మానవజాతి క్షేమానికి యోగా: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: కొన్నేళ్ల క్రితం వరకు యోగా చిత్రాలు ఇళ్లకు, ఆధ్యాతిక కేంద్రాలకు పరిమితం అయ్యేవని, కానీ ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి అవి వస్తున్నాయని, ఇది అంతర్జాతయ యోగా దినోత్సవంపై ఉన్న ఉత్సాహాన్ని...