Home Search
రాష్ట్రపతి కార్యాలయం - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో శిరోముండనం కేసుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసుపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం స్పందించింది. ఈ కేసును రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. తనకు జరిగిన అన్యాయంపై ఇటీవలే బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి...
పశుపతి పరాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ : రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదించారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం...
బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి
మహిళా కమిషన్ చీఫ్ డిమాండ్
కల్లోలిత సందేశ్ఖలిని సందర్శించిన ఎన్సిడబ్లు బృందం
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేతృత్వంలో జరిగిన అత్యాచారాలకు నిరసనల సమయంలో సందేశ్ఖలిలో అసంఖ్యాక మహిళల నోళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం...
రాష్ట్రపతికి అధికారాల ఐఐఎంల బిల్లు..
న్యూఢిల్లీ : దేశంలోని ఇండియన్ ఇనిస్టూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంల)పై రాష్ట్రపతికి అధికారాలు కల్పించే .నిబంధనల సవరణల బిల్లు వివాదాస్పదం అయింది. ఇందుకోసం ఇప్పటివరకూ ఉన్న చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర...
రాష్ట్రపతి ముర్ముతో నిర్మలా సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల్లో సీతారామన్ రాష్ట్రపతితో భేటీ కావడం విశేషం....
రాష్ట్రపతి ముర్మూకు విలువైన మిస్డ్కాల్
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ జీవితంలో ఓ విలువైన మిస్డ్కాల్ ఉంది. ఇది నిజంగా ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన ఫోన్కాల్. అయితే ఎప్పుడో కానీ తరచూ సెల్ ఫోన్ వాడకుండా...
ప్రధాని మోడీ కనుసన్నల్లో రాష్ట్రపతి: మాజీ గవర్నర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి భవన్ కార్యకలాపాలను కేంద్రంలోని బిజెపి సర్కారు నిర్దేశిస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వాలంటే ముందుగాప్రధాని నరేంద్రమోడీ...
రాష్ట్రపతి పీఠంపై ‘గిరి’పుత్రిక
మరో రౌండ్ మిగిలి ఉండగానే 50% దాటిన ఓట్లు
మెరిసిన ముర్ము.. మురిసిన గిరిజనం
15వ రాష్ట్రపతిగా ఎన్నిక
ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా
సర్వోన్నత పీఠంపై అతి పిన్న వయస్కురాలు
బిజెపి సంబురాలు
న్యూఢిల్లీ : భారతదేశ తొలి...
ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ?
న్యూఢిల్లీ : అధికార పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగాఅమరీందర్ను నిలబెట్టే అవకాశం ఉందని మాజీ సీఎం...
ఆలయాన్ని శుభ్రం చేసిన రాష్ట్రపతి అభ్యర్థి
నిరాడంబరతను చాటుకున్న ముర్ము
విస్మయంగా చూసిన స్థానికులు
27న నామినేషన్ దాఖలు
జడ్ ప్లస్ కమాండో భద్రత కల్పించిన
కేంద్ర ప్రభుత్వం
రాయ్రంగపూర్ (ఒడిశా): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్మూ బుధవారం యధాప్రకారం తమ...
రాష్ట్రపతి ఎన్నిక నిర్వహణకు ప్రత్యేక విభాగం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్నందున ప్రత్యేక విభాగాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ ఏర్పాటు చేసింది. జులై 18న జరగనున్న ఈ ఎన్నికకు రిటర్నింగ్...
రాష్ట్రపతి కోవింద్తో ప్రధాని మోడీ భేటీ
ఉక్రెయిన్ సంక్షోభంపై వివరణ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడిక్కడ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో సమావేశమై ఉక్రెయిన్ సంక్షోభంతోపాటు వివిధ అంశాల గురించి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రష్యా సైనిక దాడితో...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రెండోసారి కరోనా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. 2020 సెప్టెంబర్లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకిన విషయం విదితమే. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు...
అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తా..
న్యూఢిల్లీ: రాజస్థాన్లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బలపరీక్ష నిరూపణకు వీలు కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ఎంఎల్ఎలతో రాజ్భవన్ బయట శుక్రవారం ధర్నా నిర్వహించిన...
రాష్ట్రపతి భవన్ వద్ద పోలీసు అధికారికి పాజిటివ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పోలీసు కమిషనర్(ఎసిపి) స్థాయి అధికారికి కరోనా పాజిటివ్గా తేలడంతో ఆస్పత్రిలో చేర్చారు. దీంతో రాష్ట్రపతి భవప్ వద్ద విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీసు...
త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి
హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుగా నియమిస్తూ బుధవారం భారత రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘబస్ దాస్ను...
ఇది ఒక వ్యక్తి అహంకారం : ఖర్గే
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై ప్రధాని నరేంద్ర మోడీ దాడిని కాంగ్రెస్ పార్టీ గురువారం మరింత తీవ్రం చేసింది. ఒక వ్యక్తి అహంకారం , తనను అందరూ గొప్పగా చెప్పుకోవాలన్న కోరిక...
కిరణ్ రిజిజు స్థానంలో న్యాయ శాఖ మంత్రిగా అర్జున్ మేఘావల్
న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ(ఇండిపెండెంట్ చార్జ్) మంత్రిగా బికనేర్ ఎంపి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘావల్ గురువారం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ శాఖను చూసిన కిరణ్...
పద్మ పురస్కారాల బహుకరణ..
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మపురస్కారాలను బహుకరించారు. మొత్తం 73మంది విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందచేశారు. వీరిలో కొందరు మరణానంతరం ఈ పురస్కారాలు అందుకున్నారు....
8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
కర్నాటక గవర్నర్గా కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లోట్
మధ్యప్రదేశ్కు మంగూభాయ్ పటేల్
మిజోరాం గవర్నర్గా కంభంపాటి హరిబాబు
దత్తాత్రేయ హర్యానాకు బదిలీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలో జరగనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో మంగళవారం 8 రాష్ట్రాలకు...