Home Search
రికార్డు స్థాయికి - search results
If you're not happy with the results, please do another search
17600 పైన ముగిసిన నిఫ్టీ
515 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: ఐటి, రియాల్టీ, బ్యాంకింగ్ పేర్లతో నిఫ్టీ 17600 పైన ముగియడంతో భారతీయ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 515.31 పాయింట్లు లేదా 0.88%...
రూపాయి భారీ పతనం
డాలర్తో రూపాయి పతనం అదే పనిగా, హద్దు, ఆపు లేకుండా సాగిపోతున్నది. ఈ నెల 5 తేదీన డాలర్కు 79.37 రూపాయలై అత్యధమ స్థాయికి దిగజారిపోయింది. స్టాక్ మార్కెట్ 100 పాయింట్లు పతనమైంది....
8 ఏండ్లలో 8 హామీలు కూడా నెరవేర్చలేదు: కేంద్రంపై కవిత ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పట్ల వివక్ష ఎప్పటికి అంతం అవుతుందని కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత సోమవారం ప్రశ్నించారు. రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న రూ.7,000 కోట్ల...
వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం
వాతావరణ విభాగం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని చాలా ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. ఈనెల 4 వరకు వాయువ్య బారతంలో ఉరుములతోపాటు ఈదురు...
అదానీ గ్రూప్ @ 200 బిలియన్ డాలర్లు
ఈ మైలురాయిని చేరిన మూడో దేశీయ సంస్థ
గతంలో ఈ మార్క్ను చేరుకున్న టాటా, రిలయన్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 201 బిలియన్ డాలర్ల మార్క్ను దాటింది. టాటా గ్రూప్, ముకేశ్ అంబానీ...
అవరోధాల్లోనూ ముందుకు..
2021-22లో ఇన్వెస్టర్ల సంపద రూ.59 లక్షల కోట్లు పెరిగింది
గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 18 శాతం జంప్
న్యూఢిల్లీ : నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో అడుగుపెడుతున్నాం. అయితే గత ఆర్థిక...
శ్రీలంక హాహాకారాలు
తీవ్ర రూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం
కోడిగుడ్డు ధర రూ.35, కేజీ ఉల్లి రూ.600
పెట్రోలు రూ.283, చికెన్ కిలో రూ.1000
చమురు కోసం లైనులో నిలబడి ఇద్దరు మృతి
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అక్కడి...
నయా సాల్ ‘జోష్’
తాగుడు, తినుడు తగ్గేదేలే
రెండు రోజుల్లో రూ.272కోట్ల మద్యం విక్రయాలు
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అధికం
2021సంవత్సరంలో ఎక్సైజ్శాఖకు రూ.32వేల కోట్ల పైచిలుకు ఆదాయం
మనతెలంగాణ/హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం అమ్మకాలు రికార్డును...
అభివృద్ధికి కరోనా అడ్డు కారాదు
మహమ్మారిలోనూ గత ఏడాది అన్ని రంగాల్లో వృద్ధి సాధించాం
ఇది మరింత వేగవంతం కావాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో భారత్ తన అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, కొవిడ్ మహమ్మారితో...
ఆత్మవంచన దీక్ష
బిజెపి కొలువుల హామీ ఏ గంగలో... 'బండి'ది
2కోట్ల ఉద్యోగాల కల్పనపై లెక్కచెప్పే దమ్ముందా?
కేంద్రం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్ని?
ఐటిఐఆర్ను రద్దు చేసింది మీరు కాదా?
లక్షలాది ఐటి కొలువులకు గండి...
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చలి పంజా..
అదిలాబాద్: తెలంగాణలో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికమైంది. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. జిల్లాలో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు...
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
ఆస్ట్రియాలో వ్యాక్సిన్ వేసుకోని లక్షలాది మంది లాక్ డౌన్ కు ఆదేశం
వియన్నా: యూరోప్లోని ఆస్ట్రియాలో అతి తక్కువగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలున్నారు. అక్కడ కేవలం 65 శాతం మంది ప్రజలే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. దాంతో అక్కడ మళ్లీ మహమ్మారి కేసులు పెరిగాయి....
ఫేస్బుక్ ఉపయోగిస్తే చెంప పగలగొట్టడానికి ఓ ఉద్యోగినా?!
ఎలోన్ మస్క్ ప్రతిస్పందన
వాషింగ్టన్: అతడు అమెరికాలో నివసించే భారతీయుడు. ఒకవిధంగా చెప్పాలంటే ఇండియన్-అమెరికన్. అతడి పేరు మనీశ్ సేథీ. ఆయన ధరించే పరికరాల బ్రాండ్ ‘పావ్లోక్’ వ్యవస్థాపకుడు. విచిత్రం ఏమిటంటే తాను ఫేస్బుక్...
మధ్యప్రదేశ్లో రూ. 121 దాటేసిన పెట్రోల్
భోపాల్: పొరుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్లోని శివారు జిల్లాలో మొట్టమొదటిసారి లీటరు పెట్రోల్ ధర రూ. 121 దాటింది. ఇక లీటరు డీజిల్ ధర రూ.110.29 చేరుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అనుకుని...
కోటి 29లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు
61.94లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో వరి నాట్లు
46.42లక్షల ఎకరాల వద్ద ఆగిన పత్తి విస్తీర్ణం
జొన్న 37725 ఎకరాలు, సజ్జ 6-03 ఎ, మొక్కజొన్న 709758 ఎ, రాగి 642 ఎ,...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక రోజు స్థిరంగా ఉన్న తరువాత, పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు గురువారం పెంచారు. దీంతో పెట్రోధరలు దేశవ్యాప్తంగా తాజా రికార్డు...
సెంచరీకి చేరువలో ముంబయిలో లీటర్ పెట్రోల్
ఒకే నెలలో 13 సార్లు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. లీటర్ పెట్రోల్పై 23 పైసలు,...
మరోసారి పెరిగిన చమురు ధరలు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. రోజురోజుకు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్పై...
పెట్రోల్ ధరలు పైపైకి..
వారంలో నాలుగో సారి పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగవరోజు ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 28 పైపలు, డీజిల్పై...