Friday, May 3, 2024
Home Search

రైతుబంధు - search results

If you're not happy with the results, please do another search
TS Govt prevented Rythu Bandhu from depositing funds for crop loans

రైతుబంధుకు రక్షణ

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారిని పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తూ కేసిఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పధకానికి మరింత రక్షణ కల్పించారు....
Strict action against cyber criminals

ఏడో రోజు రైతుబంధు రూ. 263.71 కోట్లు: నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: ఏడో రోజు రైతుబంధు 263.71 కోట్ల  రూపాయలను ఒక లక్ష 49,970 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 5 లక్షల...

రైతుబంధు రూ.265.18 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద సోమవారం రూ.265.18కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. 1,51,468మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేసినట్టు తెలిపారు. ఎకరాకు రూ.5వేలు చొప్పున...

70లక్షలకు పెరిగిన రైతుబంధు లబ్ధిదారులు

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పధకం కింద లబ్ధిదారుల సంఖ్య 50లక్షల నుంచి 70లక్షలకు పెరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రి రైతుబంధు నిధలు జమ వివారాలను వెల్లడించారు.నాలుగో...
Opportunity for Rythu Bandhu to get cash through post offices

పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం రైతలకు కల్పించామని తపాలాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటల సాగు పెట్టబడిగా 66.61లక్షల మంది రైతుల బ్యాంకు...

తెలంగాణ కలను ‘రైతుబంధు’ సాకారం చేస్తోంది : ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్ : యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు...
Akkenapally Rythu bandhu President died

అక్కెనపల్లి రైతుబంధు సమితి అధ్యక్షుడు మృతి

నంగునూరు: నంగునూరు మండలంలోని అక్కెనపల్లి రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు జగ్గని రామచంద్రం శుక్రవారం రోజున రాత్రి మృతి చెందాడు. రామచంద్రం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రోజున మృతి...
Rythu Bandhu for New patta pass book farmers

రైతులకు గుడ్ న్యూస్.. వారికి కూడా రైతుబంధు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో కొత్త రైతులకు కూడా రైతుబంధు పథకం కింద సాయం పొందే అవకాశం కల్పించింది. ఈనెల 20నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది,ధరణిలో నమోదు అయిన వారు...
TS Govt distributes Rythu Bandhu from Dec 28

28నుంచి యాసంగి రైతుబంధు

రైతులకు తీపికబురు అందించిన సిఎం కేసిఆర్ ఈ నెల 28నుండి రైతుబంధు నిధుల పంపిణీ 10వ విడతకింద రూ.7600కోట్లు సిద్దం మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసిఆర్ తియ్యటి కబురందించారు. వ్యవసాయరంగంలో రైతులకు యాసంగి పంట...
CM KCR visit to Karimnagar district tomorrow

ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధుల విడుదల

తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి...
Rythu Bandhu funds in 10 days

10 రోజుల్లో రైతుబంధు సాయం

హైదరాబాద్ :పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం నిధులను జమ చేయనున్నట్లు కెసిఆర్ తెలిపారు. ఈ భూ ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం లేదన్నారు. రైతుబీమా ఇచ్చే దేశం లేదన్నారు. మరో...
KCR about Rythu Bandhu in Jagtial Public Meeting

రైతుబంధుకు పరిమితి విధించాలని అంటున్నరు..

‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్‌ చేయచ్చుకదా అని తనను కూడా అడుగుతున్నరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను సిఎం కెసిఆర్...
Yasangi Rythu Bandhu funds release next month

వచ్చే నెలలో రైతుబంధు

మన తెలంగాణ/రఘునాథపాలెం: తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు ఆదే...
Yasangi Rythu Bandhu in December: Minister Niranjan Reddy

డిసెంబర్‌లోనే యాసంగి రైతుబంధు: మంత్రి నిరంజన్ రెడ్డి

  ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో శుక్రవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు మూడు గిడ్డంగులను ప్రారంభించారు. రూ.14.9 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో 3...
Minister KTR road show in Munugode

రైతుబంధు కావాలా? రాబందు కావాలా?

మునుగోడు ఓటర్లకు మంత్రి కెటిఆర్ పిలుపు మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రైతు బంధు కావాలో, రాబందు కావాలో మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ పిలుపు ఇచ్చారు. మునుగోడు...

లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రైతుబంధు స్వీకరిస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు వేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. 24.68...

5లక్షల మందికి కొత్తగా రైతుబంధు

నేటి నుంచి నిధుల పంపిణీ ప్రారంభం 68.10 లక్షల మందికి రూ.7,521 కోట్లు కొత్తవారి చేరికతో రూ.110కోట్ల అదనపు భారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న టిఆర్‌ఎస్ సర్కారు...

తొలకరికి ముందే రైతుబంధు

  ఈ వానాకాలం అదనంగా 4లక్షల మందికి అవకాశం ఈ వానాకాలం అదనంగా 4లక్షల మందికి జూన్ తొలివారంలోనే ఖాతాలకు సొమ్ము ఖజానాపై రూ.200కోట్లు అదనపు భారం! బడ్జెట్‌లో సాగుకు రూ.24254కోట్లు రైతుబంధు కోసమే రూ.15000కోట్లు మన...
NDTV broadcast special article on Rythu Bandhu scheme

జాతీయ మీడియాలో రైతుబంధు సంబురాలు

ఎన్డీటివిలో కెసిఆర్‌పై ప్రశంసల జల్లు మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ మీడియాలో రైతబంధు సంబురాలు హల్ చల్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు పరుస్తున్న రైతు అనుకూల విధానాలు జాతీయ స్థాయిలో ప్రశంసల...
Rythu bandhu festival in Shankar Pally

శంకర్ పల్లిలో రైతుబంధు వారోత్సవాలు… ట్రాక్టర్ నడిపిన సబిత

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గము శంకర్ పల్లి మండల కేంద్రంలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...

Latest News