Home Search
రైల్వే ఉద్యోగులు - search results
If you're not happy with the results, please do another search
నిఘా నేత్రం నిద్రిస్తుంది
కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి రోజూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో ప్రజలు పనుల కోసం వస్తుంటారు. మూడు కూడళ్ల కేంద్రంగా పిలువబడే కామారెడ్డి జిల్లా చుట్టుపక్కల...
మహాకుంభమేళా కోసం అదనపు రైళ్లు
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసం అదనపు రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సుమారుగా 800 రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. ఈ మహాకుంభమేళా 2025 సంవత్సరంలో...
రైలు ప్రమాదంపై కుట్ర సిద్ధాంతాలు
బాలాసోర్లో జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాద అపరాధ భావం నుంచి బైటపడడానికి మోడీ ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాలను సృష్టిస్తోంది. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంపై సిబిఐ విచారణకు రైల్వే...
సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కెసిఆర్
సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం జెవి.ఆర్...
నూతన సచివాలయం నిర్మాణం, ప్రత్యేకతలు
హైదరాబాద్: తెలంగాణ ఖ్యాతిని, భాగ్యనగర విఖ్యాతిని నలుదిశలా చాటే అధునాతన పాలనా సౌధం ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. దీంతో రేపటి నుంచి ఈ పాలనా సౌధం అందుబాటులోకి...
జనగామ దాకా లోకల్ ట్రైన్ను పొడిగించాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : జనగామ దాకా లోకల్ ట్రైన్ను పొడిగించాలని పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డికి, శ్రీనివాస్రెడ్డి సోమవారం లేఖ రాశారు. ఈ విషయమై...
పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...
దివాళా కోరు బడ్జెట్
మన తెలంగాణ /హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం 2023-24వ ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా ఉందని, అంతేగాక రాష్ట్రాలను కూడా ఆర్ధికంగా దెబ్బతీసే విధంగా...
గుజరాత్లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల పిలుపు
గాంధీనగర్ : గుజరాత్లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. ఈ 18 గ్రామాలు బీజేపీకి కంచుకోట అయిన నవ్సారి నియోజక వర్గం పరిధి లోనివి. అంచెలి రైల్వే స్టేషన్లో లోకల్...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు
న్యూఢిల్లీ : దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరవు భత్యం పెంచుతున్నట్టు ప్రకటించింది. 2022 జులై...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
నిరాశలో యువ భారతం
ఆజాది కా అమృతోత్సవ్ (75వ స్వాతంత్య్ర దినోత్సవాలు) జరుపుకొంటున్న సమయంలో భారత దేశ బలం బలహీనతలను గురించి చర్చించుకోడం సమంజసంగా ఉంటుంది. మన బలహీనతలను తొలగించుకోడానికి మనకున్న బలాలను ఎంత చక్కగా వినియోగించుకోగలుగుతున్నాము,...
సకలజనుల సంబురం
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు
1.28కోట్ల ఇళ్లపై జాతీయ
జెండాలు ఎగరాలి
ఇంటింటికి ఉచితంగా
పతాకాల పంపిణీ
మున్సిపాలిటీలు,
గ్రామపంచాయతీలదే
ఆ బాధ్యత
హెచ్ఐసిసిలో
ప్రారంభోత్సవ
సమారోహం
ప్రభుత్వ భవనాలకు
ప్రత్యేక అలంకరణ
స్వతంత్ర భారత
వజ్రోత్సవ ద్విసప్తహం
సమీక్షలో...
భారీ ప్రాజెక్టులు-వాతావరణ మార్పులు
దేశ ప్రధాని ఫిబ్రవరి 2020లో శంకుస్థాపన చేసిన ‘బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవే’ రూ. 14,850- కోట్ల వ్యయంతో 296 కిమీ మేర నాలుగు -వరుసల ఎక్స్ప్రెస్ రహదారిని త్వరితగతిన 29 మాసాల్లో నిర్మించడం...
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం
ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7
రోజులు, అనంతరం 7 రోజులు
మొత్తం 15 రోజులు
జెండాల తయారీకి నేత, పవర్లూమ్
కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి
క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల...
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి
నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం
18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల తీర్మానం
దీనికి కట్టుబడి ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు...
రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమ , మంగళవారాలలో సిబ్బంది సమ్మెతో బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక దేశ...
వివక్ష బిజెపి డిఎన్ఎలోనే ఉందా?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల... మూడు సార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ ఏడేండ్లుగా ఆశగా ఎదురు...
రైల్ నిలయం ముట్టడి
కాజీపేట్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం మహాధర్నా
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్టీల నిరసన జ్వాలలు
మనతెలంగాణ/ హైదరాబాద్: కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్తో పాటు పలు...
ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత డిప్యూటీ తహసీల్దార్లకే !
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
పాత విధుల్లోకి తహసీల్దార్లు ?
మనతెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో...