Tuesday, May 14, 2024
Home Search

రైల్వే ఉద్యోగులు - search results

If you're not happy with the results, please do another search

ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు..36మంది దుర్మరణం

తెంపీ: గ్రీస్‌లో మంగళవారం రాత్రి ఘోర రైలుప్రమాదం జరిగింది. అధికవేగంతో ఎదురెదురుగా వచ్చిన రెండురైళ్లు నేరుగా ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో 36మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో 85మంది గాయపడ్డారని బుధవారం తెలిపారు....
Goods train derails in Odisha

పట్టాలు తప్పిన గూడ్స్.. 24కిలోమీటర్లు వెనక్కి

భువనేశ్వర్: ఒడిశాలోని రూర్కెలాకు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు అదుపుతప్పి 24 కి. మీటర్లు వెనక్కి వెళ్లింది. లోకో ఫైలెట్ బ్రేకులు వేయడంతో పట్టాలు తప్పి నాలుగు బోగీలు ఒకదానిపైకిఒకటెక్కాయి సుందర్ గఢ్...
Railway department permission to private trains

35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
The same neglect on unemployment

‘నిరుద్యోగం’పై అదే నిర్లక్ష్యం!

ఎన్నికల సమయాలలో దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చలు జరగాలి, రాజకీయ పార్టీలు సైతం ఆయా సమస్యలకు తామే విధంగా పరిష్కార మార్గాలు చూపుతామో చెబుతూ ప్రజల ముందుకు రావా లి....

ఆర్‌టిసి ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్‌టిసి ఉద్యోగుల పిఆర్‌సి కలను ప్రభుత్వం సాకారం చేసింది. 21 శాతం ఫిట్‌మెం ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి...

ఉరుముతున్న నిరుద్యోగం

ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...

వికసిత్ భారత్ ఎక్కడ?

‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర...
CM Revanth Reddy is effectively providing governance to the people: Kodandaram

సిఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా ప్రజలకు పాలన అందిస్తున్నాడు: కోదండరాం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలంగాణ జన సమితి(టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
Sankranthi trians

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడిపించాలని డిమాండ్…. చాంతాడంత వెయిటింగ్‌ …

హైదరాబాద్: సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎక్కడి నుంచైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది....
Don't worry... Rythu Bandhu funds will be distributed on 6th

రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ

మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్‌నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...

తలరాతను మార్చనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు?

(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు చేసే తప్పిదంతో ఆ ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. దీనివల్ల చాలామంది అభ్యర్థుల గెలుపు ఓటముల మీద ప్రభావం చూపుతోంది....
Harish Rao speech in Independence day

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు

సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
Good news for central government employees soon

Good News : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు త్వరలో శుభవార్త

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు త్వరలో శుభవార్త రాబోతోంది. అంగీకారం కుదిరినట్లుగా కరువు భత్యంను మూడు శాతం పెంచబోతోంది. ప్రస్తుతం 42 శాతం ఇస్తుండగా, మూడు శాతం పెంచి 45 శాతం ఇవ్వబోతోంది....
Climate Change: Massive Projects

వాతావరణ మార్పులు: భారీ ప్రాజెక్టులు

వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్ ఉద్గారాలు, అభివృద్ధి కోరుతూ ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య...

వర్షాలు తగ్గినా.. ఆగని యమున ఉగ్రరూపం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేనప్పటికీ యమునా నది ఉగ్రరూపం చూపిస్తూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ప్రవహిస్తూ నగర వాసులను భయభ్రాంతులను చేస్తూ ఉంది....

మా కోచ్ ఫ్యాక్టరీ మాగ్గావాలే!

మా కోచ్ ఫ్యాక్టరీ మాకు కావాలె అని ముక్తకంఠంతో కాజీపేట ప్రజలు నినదిస్తుంటే.. అదేం పట్టని కేంద్ర బిజెపి నాయకత్వం మాత్రం ప్రాధాన్యత లేని వ్యాగన్ పరిశ్రమకు నిన్న ప్రధాని మోడీ చేతుల...
Solve our problems: SCR employees Union leaders plea

మా సమస్యలను పరిష్కరించండి

మోడీకి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్ధూర్ యూనియన్ నాయకుల వినతి హైదరాబాద్: రైల్వే ఉద్యోగుల, కార్మికుల సమస్యలను ప్రధాని మోడీ ఇప్పటికైనా పరిష్కరించాలని, నేడు వరంగల్ వస్తున్న ప్రధానికి ఉద్యోగులు, కార్మికులకు, దక్షిణమధ్య రైల్వేకు...
SCR Public Relations Officer Shakeel Ahmed retired

పదవీ విరమణ చేసిన సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ షకీల్ అహ్మద్

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల విభాగం సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, షకీల్ అహ్మద్ 1983 నుంచి వివిధ హోదాల్లో (40 సంవత్సరాల) పాటు తన సేవలను అందించి...

ప్రభుత్వ ఆదాయానికి పన్నుపోటు

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఆదాయపు శాఖ పన్ను రిఫండ్ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం వెలుగులోకి తెచ్చారు. ఐటీ రిఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు,...

నిఘా నేత్రం నిద్రిస్తుంది

కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి రోజూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో ప్రజలు పనుల కోసం వస్తుంటారు. మూడు కూడళ్ల కేంద్రంగా పిలువబడే కామారెడ్డి జిల్లా చుట్టుపక్కల...

Latest News