Tuesday, May 14, 2024
Home Search

రైల్వే ఉద్యోగులు - search results

If you're not happy with the results, please do another search

ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉండవు: ఆర్ కృష్ణయ్య

 హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేస్తే బిసి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని  బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకింగ్ ,ఎల్ ఐ సి,అనేక...
muzaffarnagar Kisan Mahapanchayat

అమ్మకానికి దేశం

అడ్డుకునేందుకే రైతు ఉద్యమం : ముజఫర్‌నగర్ కిసాన్ మహా పంచాయత్ ర్యాలీలో రాకేశ్ టికాయత్ యుపి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని రైతులకు పిలుపు వ్యవసాయ చట్టాలు మూడింటినీ ఉపసంహరించేవరకు ఉద్యమం...
Rahul Gandhi slams PM Modi

70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు

కేంద్రం మానిటైజేషన్ విధానంపై రాహుల్ ధ్వజం రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్న న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం ప్రకటించిన మానిటైజేషన్ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు 70...
Devastation created by Modi in India

ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!

  నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
Myanmar military rule for one hundred days

మయన్మార్ మిలిటరీ వంద రోజుల పాలన

అంతా అదుపులో ఉన్నట్టు నటన బ్యాంకాక్ : మయన్మార్‌లో అధికారాన్ని మిలిటరీ చేజిక్కించుకుని వంద రోజులౌతున్నా అంతా నటనే తప్ప దేనినీ అదుపు చేయలేక పోతోంది. మొట్టమొదట వ్యవస్థాపరంగా తిరుగుబాటు చేసిన రైల్వే కార్మికులు...
Kejriwal announces night Curfew in Delhi

కరోనా విజృంభన.. ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడు గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు...
1 lakh vaccine distribution across Telangana Today

నేడు లక్ష మందికి టీకా

1034 ప్రభుత్వ సెంటర్లలో పంపిణీ సోమవారం 15 మందికి స్పల్ప సమస్యలు అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ పూర్తి, వచ్చే వారం నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సిన్  టీకా రీయాక్షన్‌తో 29 ఏళ్ల యువతి గాంధీలో అడ్మిట్...
18 weekly special trains between Secunderabad and Rameswaram

ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు

హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు...
Union Cabinet approves bonus for central Government Employees

దసరాకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్

  న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రధానఘట్టంగా ఉండే దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బోనస్ ప్రకటించింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం...
Power outage due to power grid failure in Mumbai

ఎక్కడి రైళ్లు అక్కడే!

  ముంబయిలో స్తంభించిన పౌరజీవనం పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్‌తో ఆగిన విద్యుత్ సరఫరా కొద్ది గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరణ దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం ముంబయి: విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా మహారాష్ట్ర రాజధానిలో సోమవారం ఉదయం పౌర జీవనం...
Rail roko agitation started in Punjab

పంజాబ్‌లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం

అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు 3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు తమ మూడు రోజుల ''రైలు రోకో'' నిరసనను...
Around 30 MP's test positive for Coronavirus

పార్లమెంట్ సమావేశాలు.. 30మంది ఎంపీలకు కరోనా పాజిటివ్..

30మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ 50 మంది పార్లమెంట్ సిబ్బందికి కూడా వైరస్ నిర్ధారణ న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున సుమారు 30 మంది ఎంపీలు, 50 మందికి పైగా పార్లమెంట్ ఉద్యోగులకు కొవిడ్-19...
Sixth phase Haritha Haram programme from June 25

రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం

  30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం హెచ్‌ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్‌ఎంసిలో 2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
Leopard in Rajendra Nagar Hyderabad

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. నెల రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న చిరుతపులి నిన్న రాత్రి విశ్వవిద్యాలయ సమీపంలోని నారం ఫామ్...
gas-leakage

విశాఖలో గ్యాస్ లీక్.. పదికి చేరిన మృతుల సంఖ్య

అమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. సీరియస్ గా ఉన్నవారిని కెజిహెచ్ కు తరలించారు. ఎపి సిఎం జగన్ విశాఖకు...

ట్రక్కులను అనుమతించండి

  రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు న్యూఢిల్లీ: సరకు రవాణా వాహనాలు సాఫీగా నడిచేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అత్యవసర సరకులు తీసుకెళున్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా అన్ని...
lav agarwal

గడిచిన 24 గంటల్లో 106 కరోనా కేసులు నమోదు: లవ్ అగర్వాల్

  న్యూఢిల్లీ:దేశంలో మొత్తం 979 కరోనా కేసుల నమోదయ్యాయని, ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్(కోవిడ్-19)పై హెల్త్ బులిటెన్ ను...

నేడు దేశవ్యాప్త సమ్మె

  కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన కార్మిక సంఘాలు, టిఆర్‌టిసి దూరం హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...

Latest News