Home Search
రైల్వే ఉద్యోగులు - search results
If you're not happy with the results, please do another search
సమ్మెకు దిగనున్న రైల్వే ఉద్యోగులు
హైదరాబాద్ : రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్తో ఈ ఏడాది మే 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని...
బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు మొండిచేయి
బడ్జెట్లో అరకొర కేటాయింపులు
పెండింగ్ పనులు మోక్షం ఇవ్వలేదు
ఉద్యోగ సంఘాల ధ్వజం
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ 2024- 25 బడ్జెట్ తెలంగాణకు రూ.5 వేల పైచిలుకు కోట్లను మాత్రమే కేటాయించిందని దీంతోపాటు ఉద్యోగులు,...
రైల్వే సిగ్నల్ సిబ్బందిపై రైలు దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణం
ముంబై : సిగ్నల్ సిస్టమ్ మరమ్మతు చేస్తున్న సమయంలో లోకల్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పాల్ఘర్ జిల్లా వసాయి పట్టణం సమీపాన వసాయి రోడ్, నయిగావ్ స్టేషన్ల...
విశ్రాంత రైల్వే ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్
మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పెన్షన్ అదాలత్ - 2023ను సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో శుక్రవారం నాడు నిర్వహించింది. ఈ కార్యక్రమములో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్...
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ
హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే సదావకాశాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు...
రైల్వే పరిశ్రమలపై రాజకీయాలు వద్దు
కాజీపేట: రైల్వే పరిశ్రమలను రాజకీయాలకు వాడుకోవద్దని తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జెఏసి కన్వీనర్ దేవుల్లపల్లి రాఘవేందర్ పెర్కొన్నారు. మంగళవారం కాజీపేట రైల్వే మిక్స్డ్ హైస్కూల్ అవరణలో ఏర్పాటు చేసిన విలెకరుల సమావేశంలో తెలంగాణ...
రైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: బోయినపల్లి వినోద్కుమార్
హైదరాబాద్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర...
ప్రమాదకరంగా నాంపల్లి రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి
నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ ఇనుప బ్రిడ్జి బలహీనమై... అటు ఇటు, కిందకి కదులుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనంటూ ఒక్కసారిగా ప్రజల్లో తీవ్ర...
రైల్వే స్టేషన్లో ఓ మహిళపై ఉద్యోగుల గ్యాంగ్ రేప్
ఢిల్లీ: రైల్వే స్టేషన్లో ఓ మహిళపై రైల్వే ఉద్యోగులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రైల్వే స్టేషన్లోని 8-9 ఫ్లాట్ ఫామ్ మధ్య ఉన్న...
గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్లో ఇకపై అంతా మహిళా ఉద్యోగులే
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో, మహిళా సిబ్బందిని ప్రోత్సహించడంలో దక్షిణమధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. మహిళా శ్రామిక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో...
లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటు
ఆక్సిజన్ అత్యవసరాలను తీర్చడానికి 500 ఎల్పిఎమ్ ఆక్సిజన్ ప్లాంట్
ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్ : లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో 500 ఎల్పిఎమ్ (లీటర్స్ పర్...
కరోనాతో 1952 మంది రైల్వే ఉద్యోగుల మృతి
రోజూ వెయ్యిమంది వరకు బాధితులు
న్యూఢిల్లీ : గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు రైల్వే ఉద్యోగులు 1952 మంది కరోనాతో మృతి చెందారని, రోజూ వెయ్యిమంది కరోనా బారిన పడుతున్నారని రైల్వేబోర్డు ఛైర్మన్...
రైల్వే యార్డ్లో మహిళపై రైల్వే ఉద్యోగుల అత్యాచారం….
చెన్నై: ఇద్దరు రైల్వే ఉద్యోగులు పండ్ల అమ్మే మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన తమిళనాడులోని తంబారామ్ యార్డ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పరనూర్లో పండ్ల అమ్ముకునే ఓ...
రైల్వే ప్రైవేటు పేరుతో ప్రజలకు ఇక్కట్లు
అమెరికా, కెనడా సహా పలు దేశాల్లో ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వే వ్యవస్థ
అర్జెంటీనా సహా పలు దేశాల్లో రైల్వే ప్రవేటీకరణతో చేదు అనుభవాలు
ఐక్య పోరాటంలో కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలి
రాష్ట్ర...
వికారాబాద్ లో రైలు ఢీకొని ముగ్గురు ఉద్యోగులు మృతి..
వికారాబాద్ః జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మూసినది బ్రిడ్జిపై 12మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్న...
సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స
29 నుంచి అధికారికంగా ప్రారంభం
కేవలం రైల్వే ఉద్యోగులకు మాత్రమే చికిత్సలు
9 మంది స్పెషలిస్టు వైద్యులు, 34 జిడిఎంఓలు, 77 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు,
ఏడుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్ అటెండెంట్ల నియామకం...
క్వారంటైన్లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య…. కానీ కరోనా నెగిటివ్
లక్నో: క్వారంటైన్లో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజ్బాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు అతడికి కరోనా టెస్టు నెగిటివ్ వచ్చిందని ఆస్పత్రి...
పిఎం కేర్స్ నిధికి రైల్వే శాఖ రూ.151 కోట్ల విరాళం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు రైల్వే మంత్రిత్వశాఖ రూ.151 కోట్లు పిఎంకేర్స్కు విరాళంగా అందిస్తుందని కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ ఆదివారం ప్రకటించారు. ప్రధాని పిలుపుపై తాను, సురేష్ అంగాడి...
రైల్వే ప్రైవేటు బాట
న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి...
ఇంటింటి ప్రచారానికి శ్రీకారం
లక్ష్మిదేవిపల్లి : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్లోని భద్రాచలం సెక్షన్లో ఏడవ తేదీన జరగనున్న రైల్వే ఇనిస్టూట్ ఎన్నికల్లో భాగంగా మజ్దుర్ యూనియన్ రైల్వే ఉద్యోగులు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది....