Saturday, April 27, 2024
Home Search

లెఫ్టినెంట్ గవర్నర్ - search results

If you're not happy with the results, please do another search

ఢిల్లీలో మహిళా పోలీస్‌స్టేషన్ల ప్రారంభం

న్యూఢిల్లీ : ఢిల్లీ సెంట్రల్ ఏరియా లోని ఖాన్ మార్కెట్ వద్ద రెండు మహిళా పోలీస్టేషన్లను లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ పోలీస్‌లు...
Food quality control system in India

కేజ్రీవాల్ విశాస పరీక్ష

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం మరోసారి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. నిజానికి ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. 70 స్థానాలున్న రాష్ట్ర...

బల పరీక్షకు ఆప్ సర్కార్ సిద్ధం

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనున్నది. తమకు రూ. 25 కోట్లను ముట్టచెబుతామని ప్రలోభ...
Will Build As Many Schools As You Send Summons

కేంద్రానికి కేజ్రీవాల్ సవాలు

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపితే అన్ని ప్రభుత్వ పాఠశాలలను తాను నగరంలో నిర్మిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం మయూర్ విహార్...

అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం: రాజ్‌నాథ్ సింగ్

జమ్మూ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో క్రితం వారం విగత జీవులుగా కనిపించిన ముగ్గురు పౌరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం హామీ ఇచ్చారు....
can anyone buy land in Jammu and Kashmir

కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...

కశ్మీర్ ఎన్నికలకు బిజెపి వ్యూహం!

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు వచ్చే ఏడాది, 2024 సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత...

ఢిల్లీలో మరో 500 ఎలెక్ట్రిక్ బస్సులకు పచ్చజెండా

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలిసి గురువారం మరో 500 ఎలెక్ట్రిక్ బస్సులకు పచ్చజెండా ఊపారు. 2022 జనవరి నుంచి ఢిల్లీలో 800 ఎలెక్ట్రిక్...
Asaduddin Owaisi unhappy with Article 370 verdict

ఆర్టికల్ 370 తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

మన తెలంగాణ / హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం...
Indian govt refused permission for Arundhati Roy to go to Germany

అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!

ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...
bus fell into a valley in Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు: 30 మంది మృతి

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో బుధవారం ప్రయాణీకుల బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు గుర్తించారు....
Food quality control system in India

కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా?

వినూత్న పాలనా విధానాలతో సాధారణ ప్రజల జీవన వ్యయ భారాన్ని గణనీయంగా తగ్గించిన జనహిత వ్యూహాలతో చిరకాలంగా ఢిల్లీ రాష్ట్ర ప్రజానీకం ఆదరాభిమానాలను చూరగొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆయన పార్టీ ‘ఆప్’...

నిధుల మోసం కేసులో 10 మంది పోలీస్ అధికారులపై విచారణ

న్యూఢిల్లీ : రూ. 2.44 కోట్ల ప్రభుత్వ నిధులను మోసగించిన కేసులో 10 మంది ఢిల్లీ పోలీస్ అధికారులపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతించారు. ఈమేరకు రాజ్ నివాస్ ఆదివారం...
Case against Arundhati Roy

అరుంధతీరాయ్‌పై కేసు!

ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్‌తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
AAP MP Sanjay Singh Arrested

ఆప్ ఎంపి సంజయ్ సింగ్ అరెస్ట్

న్యూఢిల్లీ : ఆప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ వ్యవహరంలో...

పాతికేళ్ళ యానాం ఓల్డేజ్ హోమ్

యానాం భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది పాయ వృద్ధ గౌతమి చెంత వున్నప్పటికీ పాలనా పరంగా కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదిచ్చేరికి చెందింది. భారత దేశానికి 15 ఆగస్టు 1947న...

కేజ్రీవాల్ కొత్త ఇంటిపై సిబిఐ దర్యాప్తు

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నూతన గృహ నిర్మాణంపై దృష్టి సారించింది. స్థానిక సిటీ సివిల్ లైన్స్‌లో ఉన్న సిఎం నివాసం నిర్మాణంలో...

ఢిల్లీలో చెట్లకు బంతిపూల అలంకరణలు

ఢిల్లీలో చెట్లకు బంతిపూల అలంకరణలు గుజరాతీ పద్ధతిలో జి 20 స్వాగతం న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జి 20 సదస్సు దారి పొడవునా బంతిపూల దండలు అమర్చిన చెట్లు అతిధులకు ఆహ్వానం పలుకుతున్నాయి....

ఎప్పటికైనా గాంధేయ వాదంతోనే ప్రపంచ క్షేమం

న్యూఢిల్లీ : ఇప్పటి ఎప్పటి అత్యవసరమైన ప్రపంచ శాంతిని గాంధేయ మార్గంతో సాధించుకోవచ్చునని, తద్వారా శాంతిని పొందవచ్చునని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. ఇక్కడి జాతిపిత స్థారక స్థలి రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి సోమవారం...
Supreme Court dismisses Bilkis Bano case

ఆర్టికల్ 370పై వాదిస్తే… ఆ లెక్చరర్‌ను సస్పెండ్ చేశారా?: సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నేరుగా వాదించిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వ లెక్చరర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జమ్ముకశ్మీర్‌లో రద్ద యిన ఆర్టికల్ 370 ని సవాల్ చేస్తూ దాఖలైన...

Latest News

100% కుదరదు