Home Search
లెఫ్టినెంట్ గవర్నర్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో చెట్లకు బంతిపూల అలంకరణలు
ఢిల్లీలో చెట్లకు బంతిపూల అలంకరణలు
గుజరాతీ పద్ధతిలో జి 20 స్వాగతం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జి 20 సదస్సు దారి పొడవునా బంతిపూల దండలు అమర్చిన చెట్లు అతిధులకు ఆహ్వానం పలుకుతున్నాయి....
ఎప్పటికైనా గాంధేయ వాదంతోనే ప్రపంచ క్షేమం
న్యూఢిల్లీ : ఇప్పటి ఎప్పటి అత్యవసరమైన ప్రపంచ శాంతిని గాంధేయ మార్గంతో సాధించుకోవచ్చునని, తద్వారా శాంతిని పొందవచ్చునని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. ఇక్కడి జాతిపిత స్థారక స్థలి రాజ్ఘాట్లో రాష్ట్రపతి సోమవారం...
ఆర్టికల్ 370పై వాదిస్తే… ఆ లెక్చరర్ను సస్పెండ్ చేశారా?: సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నేరుగా వాదించిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వ లెక్చరర్పై సస్పెన్షన్ వేటు పడింది. జమ్ముకశ్మీర్లో రద్ద యిన ఆర్టికల్ 370 ని సవాల్ చేస్తూ దాఖలైన...
జి 20 సదస్సు.. 6.75 లక్షల పూలకుండీలతో ఢిల్లీ రోడ్ల అలంకరణ
న్యూఢిల్లీ : జి 20 సదస్సు సందర్భంగా దాదాపు 6.75 లక్షల పూలకుండీలు, దళాలతో ఢిల్లీ నగరం లోని 61 రోడ్లను వేదికలను అందంగా అలంకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్దార్ పటేల్ మార్గ్,...
రాజ్యాంగ నియమాలకు చెల్లు
కేంద్ర ప్రభుత్వ పరిపాలనా వైఖరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన అంగాలు మూడు. అవి 1. పార్లమెంటు, 2. కార్యనిర్వహక శాఖ, 3. న్యాయ శాఖలుగా ఉన్నాయి....
స్థానికులకు లీజుపై భూమి పథకం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో భూమిలేని వారికి భూమి పథకం అమలులోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతపు నివాసితులే అర్హులుగా వీలు కల్పిస్తూ భూమిలేని వారికి భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించడం ఈ పథకం...
వారం ముందే అమర్నాథ్ యాత్రముగింపు
శ్రీనగర్ : వార్షిక అమర్నాథ్ యాత్రను వచ్చే బుధవారం నుంచి నిలిపివేస్తున్నారు. సాధారణంగా ముగిసే వార్షిక యాత్రను వారం రోజుల ముందుగానే నిలిపివేయనున్నారు. తక్కువ సంఖ్యలోనే యాత్రికులు రావడంతో యాత్ర నిలిపివేత నిర్ణయం...
మరో బుల్డోజర్ బిల్లు!
భారతీయ జనతా పార్టీ బుల్డోజర్ పాలన ఒక చోట సాగి మరొక చోట ఆగడం అనేదానికి అవకాశమే లేదు. మత మైనారిటీల ఇళ్ళను చట్ట విరుద్ధంగా కూల్చడమే కాకుండా దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ...
ఢిల్లీలో సుప్రీం తీర్పుకి విఘాతం!
కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమాఖ్య సంబంధాలుగా పరిగణించాలనడం ఎన్డిఎకి సారథ్యం వహిస్తున్న బిజెపి పాలకులకు బొత్తిగా నచ్చదనేది అందరికీ తెలిసిన కఠోర వాస్తవం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా తన చెప్పుచేతల్లో...
ఢిల్లీ బిల్లు ఆమోదం వేళ… మంత్రుల శాఖలు మార్చిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు చేసింది. మంత్రి సౌరభ్ భరద్వాజ్ను సేవలు, విజిలెన్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించి, ఆ రెండు శాఖలను అతిశీకి...
ఆర్టికల్ 370 రద్దు తరువాత స్వేచ్ఛగా జనజీవనం : ఎల్జి మనోజ్ సిన్హా
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు తరువాత వచ్చిన పెద్ద మార్పు జనం తమ అభిమతం ప్రకారం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం పేర్కొన్నారు. ఆర్టికల్ రద్దు చేసి...
నెహ్రూ, అంబేద్కర్ ఢిల్లీకి రాష్ట్ర హోదా వ్యతిరేకించారు: అమిత్షా
న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా సూచించారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ...
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన “ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023” బిల్లును...
మళ్ళీ వాయిదాల పార్లమెంటు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే దేశం యావత్తు తలదించుకొనేలా చేసిన మణిపూర్ సోదరీమణుల నగ్న ఊరేగింపు దారుణ ఘటన ఉభయ సభలనూ దద్దరిల్లజేసింది. రెండో రోజూ అదే పరిస్థితి చోటు చేసుకొని...
కేంద్ర ప్రభుత్వ ఢిల్లీ ఆర్డినెన్స్ రాజ్యాంగ ధర్మాసనానికి పెండింగ్తో జటిలమన్న ఆప్
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ ధర్మాసనం...
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఢిల్లీ ఆర్డినెన్సు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సివిల్ సర్వీసెస్ అధికారులపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సును సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ...
మొదటిసారి సమావేశం కానున్న “ఇండియా” పార్లమెంటరీ పార్టీ నాయకులు
న్యూఢిల్లీ: కొత్తగా ఆవిర్భవించిన ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూసివ్ అలయన్స్(ఇండియా)లోని భాగస్వామ్య పక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకులు గురువారం మొట్టమొదటిసారి సమావేశం కానున్నారు.
గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్...
జాతీయ రాజకీయ వేడి
ఢిల్లీ ఆర్డినెన్స్ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దానికి మధ్య ఇంత వరకు కొనసాగిన అఖాతం పూడిపోయింది. బెంగళూరులో సోమవారం మొదలైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి...
వైషమ్యాలను వీడి, కూర్చొని చర్చించండి..
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , ఆప్ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్తీ...
ముగ్గురు కశ్మీరు ప్రభుత్వ ఉద్యోగుల బర్తరఫ్
శ్రీనగర్: జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముగ్గురు జమ్మూ కశ్మీరు ప్రభుత్వ ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని పాలనా యంత్రాంగం సోమవారం విధుల నుంచి బర్తరఫ్ చేసింది.
ఈ ముగ్గురు ఉద్యోగులలో కశ్మీరు...