Home Search
లెఫ్టినెంట్ గవర్నర్ - search results
If you're not happy with the results, please do another search
ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్కం టాక్స్ ఆఫీస్...
బిజెపి కుట్రతోనే ఢిల్లీలో భారీ వరదలు
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్రం హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దేశ రాజధానికి నీటిని విడుదల చేయడం వల్లే నగరంలో వరదలు సంభవించాయని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. విలేకరుల...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
ఢిల్లీ ఆర్డినెన్స్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారాల నియంత్రణ విషయంలో కేంద్రం...
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అధికారాల నియంత్రణ విషయంలో కేంద్రం...
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య బెదిరిస్తున్నారు: సుఖేష్ చంద్రశేఖర్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. మండోలి జైలులో తనకు భద్రత లేదన్నారు. జైల్లో తనకు రక్షణ లేదని, మరో జైలు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు, తన...
డిఇఆర్సి చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసిన సుప్రీం
న్యూఢిల్లీ : అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది....
ఎల్జి వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ధ్వజం
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రజలు ఉచితాలకు అలవాటు పడ్డారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలు మళ్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపెట్టాయి. బుధవారం “...
సినీ ఫక్కీలో కారును వెంబడించి రూ. 2 లక్షల దోపిడీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రగతి మైదాన్ టన్నెల్లో పట్టపగలే కారును వెంటాడి , బెదిరించి రూ. 2 లక్షలు దుండగులు దోపిడీ చేశారు. ఈ సంఘటన సిసి కెమెరాకు చిక్కింది. కారులో వెళ్తున్న...
ఢిల్లీలో ఇద్దరు అక్కా చెల్లెళ్ల దారుణ హత్య
న్యూఢిల్లీ : నైరుతి ఢిల్లీ ఆర్కెపురంలో ఆదివారం తెల్లవారు జామున ఆర్థిక వివాదంపై తలెత్తిన ఘర్షణ ఇద్దరి అక్కాచెల్లెళ్ల హత్యకు దారి తీసింది. మృతులు పింకీ ( 30), జ్యోతి (28)గా పోలీస్లు...
ఢిల్లీలో అక్కాచెల్లెళ్లను తుపాకీతో కాల్చి
ఢిల్లీ: డబ్బుల విషయంలో గొడవ జరగడంతో అక్కాచెల్లెళ్లను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని ఆర్కె పురం ప్రాంతం అంబేడ్కర్ బస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మేఖేల్,...
కుటుంబంతో పాటు సమాజంలోనూ మహిళల పాత్ర కీలకం
మాదాపూర్: మహిళల ఆరోగ్యంతోనే సమాజం ముందడుగు వేస్తుందని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్ అన్నారు. ఆదివారం మాదాపూర్లోని నోవాటెల్ హోట్లో కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన...
జమ్మూ శివార్లలో బాలాజీ వెంకన్న
మజీన్ (జమ్మూ) : జమ్మూ కశ్మీర్లో గురువారం తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తుల సందర్శనకు ఆధ్మాత్మిక వాతావరణంలో ఆవిష్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు....
స్టాలిన్తో కేజ్రీవాల్ భేటీ..
స్టాలిన్తో కేజ్రీవాల్ భేటీ
కేంద్రం ఆర్డినెన్స్పై ఆప్కు డిఎంకె మద్దతు
చెన్నై: ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీల అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన...
గోల్కొండలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు : కిషన్రెడ్డి
హైదరాబాద్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర...
ఢిల్లీలో బాలిక కిరాతక హత్య
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి అంతా చూస్తూ ఉండగానే ఓ 16 ఏండ్ల బాలికను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాడికి దిగిన యువకుడు కత్తితో...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ఎనిమిదో పాలక మండలి సమావేశానికి శనివారం ప్రధాని నరేంద్ర మోఢీ అధ్యక్షత వహించనున్నారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్ సమ్మిట్ మీటింగ్ రూమ్ లో సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో...
ఖర్గే, రాహుల్తో భేటీకి సమయం కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారుల నియామకాల అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్షాల మద్దతును కూడగడుతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసింది: ఆప్, టిఎంసి
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాధికారుల బదిలీల విషయంలో తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ‘నేషనల్ కెపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేసే ఆర్డినెన్స్....