Home Search
విద్యారంగం - search results
If you're not happy with the results, please do another search
సోనియాగాంధీ సభలో మైనార్టీ, బిసి, మహిళా డిక్లరేషన్లపై ప్రకటన
పలు అంశాలపై ప్రజలు, మేధావులు, కుల సంఘాలతో చర్చిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: మైనార్టీ, బిసి, మహిళా డిక్లరేషన్లను సోనియాగాంధీ సభలో ప్రకటించాలని టి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తుక్కుగూడలో ఈ నెల17వ...
నీట్ భారంతో మరో టీనేజర్ ఆత్మహత్య
కోటా (రాజస్థాన్) : చిన్ననాటనే తట్టుకోలేని పోటీ పరీక్షల విద్యారంగం మరో విద్యార్థిని బలిగొంది. రాజస్థాన్లోని కోటాలో ఆదివారం మహారాష్ట్రకు చెందిన 16 ఏండ్ల కుర్రాడు తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు...
6612 టీచర్ పోస్టులకు డిఎస్సి
మనతెలంగాణ/హైదరాబాద్:నిరుద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇ ప్పుడు మరో నోటిఫికేషన్తో తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెం...
విద్యా విధానం రాజకీయ పావు కాదు..
న్యూఢిల్లీ : విద్య ప్రగతి దిశలో ఓ కాంతిపుంజం అవుతుందని , విద్యారంగాన్ని రాజకీయ ఎత్తుగడలకు పావుగా మల్చుకోరాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం...
నీట్ తెచ్చిన చేటు.. గవర్నర్ రాజకీయ రగడ
చెన్నై : నీట్ పరీక్ష చెన్నైకు చెందిన ఓ కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. రెండుసార్లు నీట్ వైద్య శాస్త్ర పరీక్ష రాసి, ఫెయిల్ కావడంతో ఈ కుటుంబానికి చెందిన 19 సంవత్సరాల...
ఉస్మానియా అభివృద్ధికి సహకారం అందిస్తాం
తెలంగాణ ఏర్పాటులో ఓయూ కీలక భూమిక
నిజాం కళాశాలలో చదవడం తనకు గర్వంగా ఉంది
బాలుర నూతన హాస్టల్, తరగతి గదుల సమూహానికి శంకుస్థాపన
ఉస్మానియాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ :...
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
నాగర్కర్నూల్ : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉద్యమ జాగరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎస్ విధానం...
తెలంగాణ ఉద్యమ ‘జయ’కేతనం
త్యాగభరితమైన తన జీవనరాగంలో ‘కోటి రత్నాల వీణ’ ను శ్రుతి చేసి, వేయి గొంతుకలతో విముక్తి గీతాన్ని ఆలపించిన తెలంగాణ వైతాళికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఫజుల్ అలీ కమిషన్ నుండి శ్రీకృష్ణ...
ఆగస్టు 1న ఎస్ఎఫ్ఐ ‘ఛలో రాజ్ భవన్’ పిలుపు
నూతన జాతీయ విధానం కేంద్రం రద్దు చేయాలి
హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద వర్గాలకు చదువును దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 1...
శ్రీచైతన్య అధినేత డా. బి.ఎస్.రావుకు ఘన నివాళ్లు
దేశ వ్యాప్తంగా లక్షలామంది సంతాపం
విద్యారంగానికి ఆయన చేసిన సేవలను స్మరించిన ప్రముఖులు
హైదరాబాద్ : శ్రీచైతన్య విద్యాసంస్ధల అధినేత డా. బి.ఎస్.రావు కర్మ సంతాప సభలు దేశ వ్యాప్తంగా జరిగాయి. ఆదివారం మంగళగిరిలో డిజిపి...
బైజూస్ ట్యాబ్ల వ్యవహారంపై పవన్ సంచలన ట్వీట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మొదట్లో వాలంటీర్లపై దృష్టి సారించి, ఇప్పుడు విద్యారంగంలోని లోపాలపై దృష్టి సారిస్తున్నారు. ఈరోజు, ఆయన ఒక ట్వీట్లో, పాఠశాలలు...
పెరిగిన మెడికల్ సీట్లు
తెలంగాణ వైద్య విద్యారంగంలో శతాబ్ద కాలంలో జరగని ఒక అద్భుత పరిణామాన్ని ఇటీవల బిఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందనడానికి వైద్యవిద్యలో చోటు...
‘చంగతి’ మనకూ అవసరం
‘India’s education system, despite notable progress in recent years, continues to face significant inequalities. These dispari ties are rooted in various factors such as...
గల్ఫ్లో త్వరలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్
న్యూఢిల్లీ : గల్ఫ్లో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్ను ఆరంభించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అబూధాబి చేరారు. ఈ దశలో...
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా. బిఎస్. రావు కన్నుమూత
ఉదయం ఇంట్లోనే అస్వస్థతకు గురైన బిఎస్ రావు
జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స,కొద్ది సేపటికి కానరాని లోకాలకు
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కూతురు సీమ...
నేడు విజయవాడలోని తాడిగడప క్యాంపస్లో అంత్యక్రియలు
హైదరాబాద్ : శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత...
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
మధిర : ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయుల పైన కూడా ఉందని, ఆ దిశగా ఉపాధ్యాయులందరు కృషి చేయాలని టీఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్...
విద్యావ్యవస్థలో ఎఐని భాగం చేయాలి: సిఎం జగన్
అమరావతి: విద్యావ్యవస్థలో ఎఐని భాగం చేయాల్సిన అవసరం ఉందని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులు, విసిలతో సిఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. విద్యారంగంలో కీలక...
తెలంగాణలో 1019 గురుకులాలు.. ఎపిలో 308 గురుకులాలు… సిగ్గుతో తలదించుకోవాలి
హైదరాబాద్: విద్యారంగంలో ఎపికి ఒక్క అవార్డైన వచ్చిందా అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఎపి మంత్రి బొత్స సత్యనారాయణకు తెలంగాణ విద్య వ్యవస్థపై విమర్శలు చేయడంతో మంత్రి గంగుల కమలాకర్ రీ...
జనరేషన్ గ్యాప్: కొన్ని పరిష్కారాలు
‘Each generation has its own idiosyn crasies, preferences, management styles and personal goals, which can lead to misunderstandings and even conflict at work’ Worldwide...
విద్యాసంస్థల బంద్ విజయవంతం
మధిర : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బందులో భాగంగా మధిర పట్టణ మండల వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ, పాఠశాలల, కళాశాలల విద్యా సంస్థల బంద్ విజయవంతం...