Home Search
విద్యారంగం - search results
If you're not happy with the results, please do another search
మన పివి భారత ‘రత్నం’
న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
కుల గణన ఆవశ్యకత
భారతీయ సమాజంలో కులం అంతర్భాగం. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలి ద్వారా, సాధించే...
దార్శనికుడు డా. జాకీర్ హుస్సేన్
రెండు వందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరుచుటకై స్వాతంత్య్ర ఉద్యమంలో తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ...
రాజ్యసభ సభ్యుడిగా సత్నామ్ సింగ్ సంధూ నియామకం
న్యూఢిల్లీ : ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నామినేట్ చేశారు. ఈమేరకు కేంద్రహోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది....
జననాయక్
‘నీ చుట్టూ సమాజం పూర్తిగా కలుషితం అయినపుడు, భావ దారిద్య్రంలోకి నెట్టబడుతున్నపుడు కూడా స్పందించకపోతే నువ్వు సామాజిక ద్రోహివే’ అంబేడ్కర్ మాటలు సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడినీ హెచ్చరిస్తూ ఉంటాయి. అజ్ఞానం,...
కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతాం
ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త ఏడాది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, వారి జీవితంలో...
అమర వీరుల స్ఫూర్తితో విద్యావిధానంపై పోరాడుతాం: ఎస్ఎఫ్ఐ
మన తెలంగాణ/హైదరాబాద్ : అమరుల స్ఫూర్తితో నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పేర్కొన్నారు. భారత దేశ విద్యార్ధి ఉద్యమంలో అనేక విద్యార్ధి ఉద్యమాలు నడిపిన ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ...
కేరళ గవర్నర్ సంఘీయ పోకడలు
దేశంలో ఆర్ఎస్ఎస్ అజెండాను పక్కాగా అమలు చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రధానంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా రంగాన్ని పాఠ్యాంశాలను పూర్తిగా కాషాయమయంగా మార్చారు. రాష్ట్రాలలోనే కాదు దేశంలోను సిబిఎస్ఇ...
డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కన పెట్టాలి
ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవొచ్చు
అది కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తా
కళాశాల సమయంలోనే విద్యార్థులు భవిష్యత్కు బంగారు పునాదులు వేసుకోవాలి
బిఆర్ అంబేద్కర్ లా...
విద్యారంగానికి సిఎం అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం
టిఎస్ యుటిఎఫ్ సమావేశంలో ఎంఎల్సి నర్సిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా విద్యారంగంలో కూడా మార్పులు రావాలని, విద్యా రంగాన్ని సమీక్షించాలని ఉపాధ్యాయులందరూ ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ...
అంబేద్కర్ వర్ధంతి… ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ : సమాజంలో దోపిడీకి, అన్యాయాలకు బలైపోతున్న అట్టడుగువర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ...
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులు:.సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ/మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో మహిళల కో సం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక మహిళలకు యువతులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాలు కల్పిస్తామని విద్యాశాఖమంత్రి మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి...
కోచింగ్ సెంటర్లను కట్టడి చేయలేం
విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రుల ఒత్తిడే కారణం
విద్యా వ్యవస్థ నియంత్రణ న్యాయ వ్యవస్థది కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరమే, అయితే దీనికి సంబంధించి కో చింగ్ సెంటర్ల కట్టడికి...
మోసపోతే గోస పడుతం
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022 --23 నాటికి 15.7% వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి...
విపక్షాలకు అజెండా లేదు
మన తెలంగాణ : తెలంగాణ బిడ్డను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రె స్, బిజెపి పార్టీలు ఒకటయ్యాయని బిఆర్ఎస్ పా ర్టీ అగ్రనాయకులు, మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్...
గవర్నర్లూ నిప్పుతో చెలగాటాలొద్దు..
న్యూఢిల్లీ : ‘ గవర్నర్లుగా ఉన్న మీరు నిప్పుతో చెలగాటమాడుకుంటున్నారు. బిల్లుల ఆమోదంలో జాప్యం ఎందుకు? పంజాబ్, తమిళనాడులలో జరుగుతున్న ఈ తంతు మాకు బాగా అన్పించడం లేదు’ అని శుక్రవారం సుప్రీంకోర్టు...
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్పై ఎంఎల్సి కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్
అభినవ చాణక్య సిఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సిఎం కెసిఆర్
మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం కెసిఆర్కు రెండు కళ్ల లాంటివి
ఒకనాడు బీడు భూముల తెలంగాణ..నేడు...
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. కెసిఆర్ అభినవ చాణక్య: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత..
దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్.. అభినవ చాణక్య సీఎం కెసిఆర్
అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సీఎం కేసీఆర్
తెలంగాణ కోటి రతనాల వీణ, నేడు కోటి ఎకరాల మాగాణి
మూడోసారి ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం...
అరుంధతీరాయ్పై కేసు!
ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
బలమైన ప్రభుత్వం వల్లే సాధ్యమైంది
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది సాధారణ చట్టం కాదని..నవ భారత...