Home Search
విద్యాసంవత్సరం - search results
If you're not happy with the results, please do another search
కొత్తగా బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు..
హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ఈసారి కొత్తగా బిఎస్సి ఆనర్స్ కోర్సును అందుబాటులోకి రానుంది. 2023 -24 విద్యాసంవత్సరం నుంచే 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ డిగ్రీ...
సల్మాన్ ఖాన్ను బెదిరిస్తున్న విద్యార్థికి “లుక్ అవుట్ ” జారీ
ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ను ఈ మెయిల్ ద్వారా బెదిరిస్తున్నాడన్న నేరారోపణపై బ్రిటన్ లోని భారతీయ విద్యార్థికి ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. నిందితుడు హర్యానాకు చెందిన...
జాతీయ రాజకీయాలను శాసిస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పురుడుపోసుకున్న ఒక జాతీయ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి కూడా రావచ్చు. ఈ దేశంలో ప్రజల దయ ఉంటే ఏదైనా సాధ్యమే అని...
జనగాం మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అనుమతి
100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసి) అనుమతి మం జూరు చేసింది. జనగాం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023 -24...
ఎంసెట్తోనే నర్సింగ్ ప్రవేశాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2023 - 24) నుంచి ఎంసెట్ ద్వారా బిఎస్సి నర్సింగ్ కోర్సుకు ప్రవేశాలు జరగనున్నాయి. ఎంసెట్లో బైపిసి విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు...
జిల్లాల్లోనే కీమోథెరపీ
మన క్యా న్సర్ రోగులకు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సదుపా యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 8...
రెండు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసి) అనుమతి మంజూరు చేసింది. కామారెడ్డి, కొమురంభీం అసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023 -24 విద్యాసంవత్సరం నుంచి...
ఆరేళ్ల నిబంధన అమలవుతుందా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాల కనీస వయసుపై స్పష్టత కరువైంది. ఇప్పటివరకు 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, తాజాగా పిల్లలకు ఆరేళ్ల వయసు నిండిన...
జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు 2023 24 విద్యా...
ఆరేళ్ల నిబంధన అమలవుతుందా..?
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాల కనీస వయసు పై స్పష్టత కరువైంది. ఇప్పటి వరకు 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, తాజాగా పిల్లలకు ఆరేళ్ల...
టీచర్ పోస్టుల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం..
టీచర్ పోస్టుల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం
పూర్తి కాని ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ
టెట్ నోటిఫికేషన్ వెలువడి ఏడాది పూర్తి
నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల ఎదురుచూపులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఆలస్యం అయ్యే అవకాశం...
ప్రభుత్వ బడుల్లో నాణ్యతలేని మధ్యాహ్న భోజనం
సిటీబ్యూరో ః నగరంలోని ప్రభుత్వం పాఠశాలతో విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం నాణ్యత లేకపోవడంతో చిన్నారులు తినడానికి విముఖత చూపుతున్నారు. గత రెండు రోజుల నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కావడంతో విద్యార్థులకు...
ప్రణాళికబద్దంగా వేదవిద్య అమలు చేయాలి
మనతెలంగాణ, హైదరాబాద్ : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి వేద విద్యను ప్రణాళికబద్దంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు....
ఆన్లైన్ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన హిందుస్తాన్
హైదరాబాద్: హిందుస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైస్స్(HITS) తమ ఆన్లైన్ ఇంజినీరింగ్ పరీక్ష HITSEEE 2023, లిబరల్ ఆర్ట్స్ అండ్ అప్లయ్డ్ సైన్స్, స్కూల్ ఆఫ్ లా, ఇతర ప్రోగ్రామ్ల కోసం...
రేపటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అల్పహారం
మన తెలంగాణ, హైదరాబాద్: నగరంలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేసేందుకు రేపటి నుంచి సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో వారికి అల్పాహారం అందజేయనున్నట్లు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు....
మెడికల్ కాలేజీలకు 313 పోస్టులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు...
మెడికల్ కాలేజీలకు 313 పోస్టులు మంజూరు..
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు...
ర్యాగింగ్ పేరిట విద్యార్థిని చావబాదిన బండి సంజయ్ కుమారుడు
హైదరాబాద్ ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్ధిని తీవ్రంగా కొట్టి గాయపరిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్...
పది ఫలితాలపై ఉపాధ్యాయులు కుస్తీ….
ప్రత్యేక శ్రద్ద తీసుకుని పాఠాలు బోధిస్తున్న ప్రభుత్వ బడులు
మార్కులు తక్కువచ్చే విద్యార్థులకు రోజు వారీ పరీక్షలు
సాయంత్రం వరకు తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు
ఈసారి 90 శాతం ఉత్తీర్ణతకు ప్రణాళికలు సిద్దం చేసిన టీచర్లు
మన తెలంగాణ,సిటీబ్యూరో:...
పదో తరగతి పరీక్షలో ఇక ఆరు పేపర్లే
మన తెలంగాణ / హైదరాబాద్ : తొమ్మిది, పదోతరగతి పరీక్షా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఇది అమలులోకి వచ్చింది. తొమ్మిది, పదోతరగతి పరీక్షలను ఇక ఆరు...