Home Search
విద్యాసంవత్సరం - search results
If you're not happy with the results, please do another search
టీచర్ పోస్టుల భర్తీలో ఆలస్యమయ్యే అవకాశం?
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం...
పాలేరు, మహబూబాబాద్లో జెఎన్టియు కాలేజీల ఏర్పాటుకు అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్లో జెఎన్టియు కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బి.టెక్లో ఐదు కోర్సులతో జెఎన్టియు కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్ఇ, డేటా...
విద్యార్థి సంఘాలపై విద్యాశాఖ ఆంక్షలు సరికాదు
సమస్యలపై ఉద్యమిస్తుంటే అడ్డుకోవడం మానుకోవాలి : ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కెజీబివిలో,మోడల్ స్కూల్స్లోకి డిఇఓ అనుమతి లేకుండా లోపలికి రావడానికి అనుమతి లేదని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను...
పెరిగిన ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు, ఇతర జూనియర్ కాలేజీల్లో మొత్తం 3,80,286 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు అధికారులు వెల్లడించారు. అందులో రాష్ట్రంలోని...
జూ. కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరరు
ఇంటర్ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1654గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు ప్ర భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియేట్ విద్యాశాఖ గెస్ట్...
యుద్ద ప్రాతిపదికన ఇంటర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలి
అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు
నిధులు మంజూరు చేసినా పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి అసంతృప్తి
ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని కమిషనర్ నవీన్ మిట్టల్కు సూచన
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్...
70,665 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడతలో 85.48 శాతం సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మొత్తం 82,666 సీట్లు అందుబాటులోకి ఉండగా, 70,665...
ఆదరణ తగ్గడంతో ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఉపసంహరణ
హైదరాబాద్ : నిజాం కళాశాలలో 5 ఏళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ఉపసంహరించడంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం మరింత స్పష్టతనిచ్చింది. అప్పటి అవసరాలకు అనుగుణంగా 2008లో ఐదేళ్ల సమీకృత స్నాతకోత్తర...
విద్యాసంస్థల బంద్ విజయవంతం
మధిర : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బందులో భాగంగా మధిర పట్టణ మండల వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ, పాఠశాలల, కళాశాలల విద్యా సంస్థల బంద్ విజయవంతం...
ఈ నెల 12న విద్యా సంస్ధల బంద్కు పిలుపు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్ధి సంఘాలు పేర్కొన్నాయి. ఆదివారం సుందరయ్య...
మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో చేపట్టిన అభివృద్ది పనులను మాసంతంలోగా 100 శాతం పూర్తి చేసే విధంగా ఆధికారులు చర్యలు...
ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
మేడ్చల్ జిల్లా: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సోమవారం భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ముట్టడించేందుకు ర్యాలీగా వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులను, విద్యార్ధులను పోలీసులు ప్రధాన గేటు...
విద్యార్థుల తలరాతలు మార్చేది చదువు ఒక్కటే : మాధవరం
కంటోన్మెంట్ : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభోధన జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో విద్యా దినోత్సవంలో భాగంగా ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేట్ ప్రభుత్వ...
సిఎం కెసిఆర్తోనే సర్కార్ బడులకు మహర్దశ
ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలోని సర్కార్ బడులకు సిఎం కెసిఆర్ నేతృత్వంలో మహర్దశ వచ్చిందని ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం విద్యాదినోత్సవంలో భాగంగా సిద్దిపేట జిల్లా...
విద్యా దినోత్సవం సంబరాల్లో విషాదం
కమలాపూర్: మండలంలోని మర్రిపల్లి గూడేం గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి ప్రాథమిక...
అఫిలియషన్లు పూర్తి కాని ఇంటర్ కాలేజీలకు నెలాఖరు వరకు అవకాశం
హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల జాబితాను ముందుగా ప్రకటించినప్పటికీ...
టిఎస్ లాసెట్, పిజి ఎల్సెట్లో 80.21 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్ లాసెట్, పిజిఎల్ సెట్ లో 80.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొపెసర్ ఆర్. లింబాద్రి టిఎస్...
కెనడాలోని భారతీయ స్టూడెంట్లకు రిలీఫ్
టొరంటో: కెనడాలోని 700 మంది భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం తాత్కాలిక ఊరటను కల్పించింది. అక్రమ వీసాలు, పత్రాల కారణంగా ముందు వీరిని భారత్కు పంపించివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కెనడా అధికార యంత్రాంగం...
అవి కేంద్రమిచ్చిన మెడికల్ కాలేజీలు కావు
అవి కేంద్రమిచ్చిన మెడికల్ కాలేజీలు కావు
నిబంధనల ప్రకారం అర్హతలను బట్టి ఎన్ఎంసి మంజూరు చేసినవి
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు
వైద్యారోగ్య శాఖ స్పష్టీకరణ
తెలంగాణలో మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోద ముద్ర అని సోషల్...
సర్కార్ బడి పిల్లలకు అల్పాహారం..
హైదరాబాద్ ః తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు....