Home Search
వెంకటేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా ఘన విజయం
ఫిల్ సాల్ట్(63) విధ్వంసం ముందు ఢిల్లీ నిర్ధేశించిన లక్షం చిన్నదైంది. అతనికి తోడు శ్రేయాస్ అయ్యర్(), వెంకటేశ్ అయ్యర్()లు బ్యాట్ ఝలిపించడంతో మరో 4 ఓవర్లు మిగిలుండగానే లక్షాన్ని చేరుకుంది కోల్కతా నైట్...
శ్రీశ్రీ మహాప్రస్థానం నాడు నేడు..!
నెత్తురు కన్నీళ్ళు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని మంటలుగా మార్చడం...
తిరుమల సమాచారం: భక్తులతో 31 కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం సెలవు రోజు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల వెంకన్నను...
తమ్ముడిని చంపిన అన్న
ప్రతి రోజు మద్యం, గంజాయి సేవించి ఇంట్లో గొడవ చేస్తున్న సొంత తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల కథనం...
తిరుమలలో భక్తుల రద్దీ.. వెంకన్న దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏప్రిల్ 27వ తేదీ శనివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18...
ఆరు హామీల అమలేదీ?
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని బిఆర్ఎస్ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ...
రేవంత్.. ఇదిగో రాజీనామా లేఖ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్పార్క్ వద్దకు వచ్చానని బిఆర్ఎస్ అగ్రనాయకులు, సిద్ధిపేట ఎంఎల్ఎ హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలకు సిఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి...
దేవుని పేరుతో ఓట్లు దేవునిపై ఒట్లు
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణ ఆగమైంది. బీజేపీ తప్ప కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ బ్రహ్మాండంగా ఉండేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంట్...
పెండింగ్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
మనతెలంగాణ /హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలపై అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి వలిఉల్లా సమీర్లను అభ్యర్థులుగా బుధవారం రాత్రి కాంగ్రెస్...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 4 గంటలే
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం వెంకన్నను దర్శించుకునేందుకు కేవలం 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 4...
మూడు స్థానాలపై అదే ఉత్కంఠ
మన తెలంగాణ/హైదరాబాద్: మూడుస్థానాలకు (ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్) పార్లమెంట్ నియోజకవర్గాలకు కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 25వ తేదీన నామినేషన్ల గడువు...
‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. హైదరాబాద్లో వారం రోజులపాటు షూటింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ బిగ్ మూవీలో అందాల తార కియారా అద్వానీ కథానాయికగా...
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి...
కోట్లు మింగిన కోదాడ మిల్లు
మన తెలంగాణ/కోదాడ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి సిఎంఆర్ కోసం ఇచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొందరు మిల్లర్లు ప క్కదారి పట్టించినట్లు వచ్చిన సమాచారంతో సూ ర్యాపేట...
ఘనంగా చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలు
ఏపిలోని రాయదుర్గం నియోజవకర్గం కనేకల్లులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి పార్టీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు ఈ...
ఐదు సీట్లపై చీకటి ఒప్పందం
మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...
తొలిరోజు నామినేషన్ల జోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తొలి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. 42 మం ది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎ న్నికకు...
ఇందూరులో అతిథులకే అందలం
విలక్షణ తీర్పునకు ఆద్యులు ఇక్కడి ఓటర్లు
17సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 11సార్లు స్థానికేతరులకే పట్టం, అందుబాటులో ఉండని అతిధి ఎంపిలు
1952 నుంచి మొదలైన సార్వత్రిక ఎన్నిక ప్రస్థ్థానంలో నిజామాబాద్ లోక్సభ...
రేపటి తరాలకు దిక్సూచి..
తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోనూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వికాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరన్న...
పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3,800 కిలోల...