Home Search
సెల్ ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
సెల్ టవర్ బ్యాటరీలను చోరి చేసిన ఇద్దరి అరెస్టు
యాదాద్రిభువనగిరి : ఇటీవలి కాలంలో సెల్ఫోన్ టవర్ల దగ్గర చార్జింగ్ బ్యాటరీలను దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపారు. బుధవారం నేరస్తులను అరెస్ట్చేసిన సీఐ కేసు...
ఐఫోన్ ఎగుమతుల్లో కొత్త రికార్డు
మేలో భారతదేశం నుండి రూ.10,000 కోట్ల ఐఫోన్ ఎగుమతులు
న్యూఢిల్లీ : మే నెలలో భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతిలో యాపిల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)...
ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
బెజ్జంకి: ఫోన్ చార్జింగ్పెడుతూ విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గాగ్గిల్లాపూర్ గ్రామ శివారులో కావేరి సీడ్స్ కంపెనీలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ రాజ్ తెలిపిన వివరాల...
ఫోన్ లాక్… వికారాబాద్ శిరీష మృతి కేసులో సంచలన విషయాలు
వికారాబాద్: జిల్లాలో సంచలనం సృష్టించిన శిరీష మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్పీ కోటిరెడ్డి పరిగి మండలం కాడ్లాపూర్ కు వెళ్లారు. శిరీష ఇల్లు, చనిపోయిన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. శిరీష మృతికి...
స్మార్ట్ఫోన్ కోసం రిజర్వాయర్లో నీటిని తోడేసిన అధికారి..
రాయ్పూర్: రిజర్వాయర్లో పడిన ఖరీదైన తన స్మార్ట్ఫోన్ కోసం చత్తీస్గఢ్కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని తోడించేసిన విషయం తెలిసిందే. చత్తీస్గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లాలో...
ఐఫోన్ కోసం రిజర్వాయర్ ఖాళీ: ఓ ప్రభుత్వాధికారి నిర్వాకం (వైరల్ వీడియో)
రాయపూర్: నీటిలో పడిపోయిన తన ఐఫోన్ను వెలికితీసేందుకు ఛత్తీస్గఢ్కు చెందిన ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక రిజర్వాయర్ను ఏకంగా లో ఖాళీ చేయించాడు. రిజర్వాయర్లో నిల్వ ఉన్న 21 లక్షల లీటర్ల నీటిని...
సెల్ కోసం చెరువు ఖాళీ
కంకెర్ : తన రూ లక్షాపాతికవేల ఐ ఫోన్ కోసం ఛత్తీస్గఢ్లో ఓ ప్రభుత్వ అధికారి జలాశయంలో ఖాళీ చేయించాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే రాజేశ్ విశ్వాస్ చర్యతో రిజర్వాయర్లోని 21 లక్షలీటర్ల...
సీఐఈఆర్ పోర్టల్తో పోగొట్టుకున్న ఫోన్ని తిరిగి పొందే అవకాశం
దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గోపాల్పూర్ గ్రామానికి చెందిన గాజుల గట్టయ్య ఫోన్ పడిపోవడంతో దండేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. సీఐఈఆర్ పోర్టల్లో ద్వారా వివరాలను నమోదు చేసి...
మన ఫోన్లే మనపై గూఢచార్లు!
‘భారత దేశంలో బడా వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒక దానితో ఒకటి ఎంత చక్కగా కుమ్మక్కై ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్...
భారత్ నుంచి రూ.85వేల కోట్ల మొబైల్ ఫోన్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: దేశంలో తయారై ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న మొబైల్ ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇండియా సెల్యూలర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)శనివారం వెల్లడించిన డేటా ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రూ.85వేల...
సోదరుడితో గొడవ.. చైనా ఫోన్ మింగేసిన యువతి
భోపాల్: సోదరుడితో గొడవపడి ఓ 18ఏళ్ల యువతి ఫోన్ మింగేసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. కీప్యాడ్ ఉన్న చైనా సెల్ఫోన్ను మింగిన తర్వాత ఆ యువతికి విపరీతంగా వాంతులు...
ఆత్మహత్య చేసుకుంటామని దంపతుల సెల్ఫీ వీడియో
వైజాగ్: ఓ దంపతులు ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో పంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వర ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో...
సెల్ఫీ కోసం క్రికెటర్ పృథ్వీషాపై బేస్బాల్ బ్యాట్తో దాడి (వైరల్ వీడియో)
అగర్తల: సెల్ఫీల కోసం జరిగిన స్వల్ప వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారి క్రికెటర్ పృథ్వీ షాపై బేస్బాల్ బ్యాట్తో దాడికి దారితీసింది. పృథ్వీతోపాటు అతని స్నేహితుడిపై దాడి చేసి, వారి కారు...
ఫోన్ చూస్తున్నందుకు పెద్దమ్మ మందలించిందని యువతి ఆత్మహత్య
తరచూ సెల్ ఫోన్ చూస్తున్నందుకు పెద్దమ్మ మందలించిందని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా...
అద్బుతమైన ఫీచర్స్ తో ఇన్ఫీనిక్స్ నుంచి మరో 5జి ఫోన్
హైదరాబాద్ : మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ మిడ్ రేంజ్లో 5జీ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్సి జీరో అల్ట్రా 5జీ మోడల్ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్,...
ఫోన్ కొట్టేసిన దొంగను వెంటాడిన వనిత
న్యూఢిల్లీ: తన మొబైల్ ఫోన్ కొట్టేసిన దొంగలను వెంటాడి పట్టుకుంది ఒక 31 ఏళ్ల మహిళ. ఒక దొంగ పారిపోగా మరో మైనర్ దొంగ ఆమె చేతికి చిక్కాడు. ఈ సంఘటన పశ్చిమ...
అద్భుతమైన ఫీచర్లతో వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్..
హైదరాబాద్ : ఆకట్టుకునే ఫీచర్లతో వన్ప్లస్ సిరీస్ నుంచి మరో ప్రీమియం ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి రానుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ3 పేరుతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
ఫీచర్లు: ఈ ఫోన్లో 108 మెగా...
మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం (బిసిడి) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి)తెలిపింది. మొబైల్ ఫోన్ల డిస్ప్లేలపై 10శాతం కస్టమ్స్ సుంకం ఉండగా,...
ఇంటి ఓనర్ను చంపి.. సెల్ఫీ తీసుకుని పరారీ
ఢిల్లీలో దారుణం
న్యూఢిల్లీ: ఇంటి యజమానితో ఘర్షణపడిన ఒక కిరాయిదారుడు అతడిని చంపి, శవం పక్కన నిలబడ సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. ఈ దారుణ సంఘటన వాయువ్య ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో సంభవించింది. బీహార్లోని...
మోటో జి52 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన మోటోరోలా..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిపొందిన, నమ్మకమైన బ్రాండ్గా పేరుతెచ్చుకున్న మోటోరోలా తన g-సిరీస్ ఫ్రాంచైజీకి మరో పవర్-ప్యాక్డ్ స్మార్ట్ఫోన్ను జోడించింది. మోటో g52 అని పేరు పెట్టిన ఈ స్మార్ట్ఫోన్లో ప్రీమియం ఫీచర్లు...