Home Search
సెల్ ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
చోరికి గురైన రోజా ఫోన్ లభ్యం!
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్సయింది. ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుపతిలో నేడు విస్తృతంగా పర్యటించారు. అయితే ఆమె ఎస్వీ యూనివర్శిటీలో ‘స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...
ఇన్ ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్..
హైదరాబాద్ : చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. హాట్ 11 2022 పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ ను...
భారత్లో ఐఫోన్ 13 ఉత్పత్తి షురూ..
చెన్నైలో ఫాక్స్కాన్ కేంద్రంలో ప్రారంభించిన యాపిల్
ముంబై : టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలో యాపిల్ తయారీ భాగస్వామ్య సంస్థ ఫాక్స్కాన్కు చెందిన కేంద్రంలో ఈ...
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
ఆవిష్కరించిన సామ్సంగ్
మన తెలంగాణ/ హైదరాబాద్ : స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ తన గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధర శ్రేణి...
ఆఫీసులో సెల్ నిషేధం
ప్రభుత్వ సిబ్బంది పనివేళలో సొంత అవసరాలకు సెల్ఫోన్ వాడరాదు : మద్రాస్ హైకోర్టు తీర్పు
చెన్నై : ప్రభుత్వ సిబ్బంది ఆఫీస్ పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు...
సైబరాబాద్లో గ్రీవెన్స్ సెల్ సమీక్షా సమావేశం
నిర్వహించన సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరోః గ్రీవెన్స్ సెల్కు వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్లో డిసిపిలతో కలిసి గురువారం సమీక్ష...
ప్రేమ పెళ్లి… గర్భంతో ఉన్న చెల్లి మెడ కోసి… సెల్ఫీలు…
ముంబయి: ప్రేమ పెళ్లి చేసుకుందని గర్భంతో ఉన్న చెల్లి మెడ కోసి సోదరుడు సెల్ఫీలు దిగిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కృతి(19), అవినాశ్ (21) యువతి...
అభిమాని ఫోన్ లాక్కొని జాన్ అబ్రాహం ఏంచేశాడు?…
ముంబయి: నటుడు జాన్ అబ్రాహం వీధిలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు బైక్ మీద వెళుతున్న ఇద్దరు అభిమానులు వారి ఫోన్తో రికార్డింగ్ చేయసాగారు. కానీ అంతలోనే ఆయన వారి ఫోన్ గబుక్కున లాక్కున్నారు. ఆ...
దీపావళికల్లా జియోఫోన్ నెక్ట్స్ విడుదల
న్యూఢిల్లీ: జియో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదల కానున్నదని సమాచారం. ఇది 7 ప్రత్యేకతలు(ఫీచర్స్) కలిగి ఉంటుంది. ప్రధానంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టంతో రానున్నది. ఈ...
సెల్ వినియోగదారులకు సెల్ బే బంపర్ ఆఫర్
హైదరాబాద్: సెల్ బే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సెల్ ఫోన్ వినియోగదారులు జరిపే విక్రయాలకు బహుమతులను ప్రకటించింది. సెల్బేలో అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయని, ఏ కంపెనీ మొబైల్ కొనుగోలు...
ఇన్ల్యాండ్ వెసెల్స్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనున్న బిల్లు
న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలోనూ వాయిదాలపర్వం కొనసాగింది. పలుమార్లు వాయిదా పడిన రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైంది. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రెండు...
మొబైల్ ఫోన్లు మిస్సింగ్పై ఫిర్యాదు చేయాలి
66 సెల్ ఫోన్లు బాధితులకు అందజేత
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు....
రియల్మీ డిజో ఫీచర్ ఫోన్.. అతితక్కువ ధరకే
న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సబ్ బ్రాండ్ డిజో తొలి ఫీచర్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేర్లతో రిలీజైన ఈ...
పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్ కన్నుమూత
చెన్నై: అన్నాడిఎంకె నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్(55) అనారోగ్యంతో చనిపోయాడు. బాలమురుగన్ వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు, మూడు శస్త్ర చికిత్సలు కూడా చేసినా ఆరోగ్య పరిస్థితులలో...
సెల్ ధరలకు ఇక రెక్కలు ?
రెండున్నర శాతం దిగుమతి సుంకం
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 202122 బడ్జెట్లో ఏవేవి భారం అవుతాయి? ఏవి చౌక అవుతాయనేది స్పష్టం అయింది.
ధరల పెరిగేవి ఇవే
ఎలక్ట్రానిక్ వస్తువులు....మొబైల్ ,...
మిస్సైల్ కన్నా సెల్ మహాముదురు
మిలిటరీ లిటరరీ సభలో రక్షణ మంత్రి
చండీగఢ్ : మనిషి చేతుల్లోని సెల్ఫోన్ ఇప్పుడు మిస్సైల్ కన్నా అత్యంత సమర్థవంతం అయి కూర్చుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశాల మధ్య ప్రచ్ఛన్న...
కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ హత్య
చెన్నై: కోలీవుడ్ బుల్లితెర నటుడు సెల్వర్ తినమ్ గుర్తు తెలియని దుండగలు హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఎంజిఆర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెల్వర్...
ఫోన్ వాడొద్దన్నందుకు పిల్లలను చంపి, ఆత్మహత్య
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మైసూర్ నగరంలో ఆదివారం దారుణం చోటుచేసుంది. సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఓ భార్య తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే ముజిమిల్, సుఫియా దంపతులకు...
సెల్ కాల్ కాల చరిత్ర
పాతికేళ్ల కిందట ఇదేరోజు
సుఖ్రామ్ జ్యోతిబసు మొబైల్ టాక్
న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి చేతుల్లో అత్యవసర సరుకుగా మారిన సెల్ఫోన్కు జూలై 31వ తేదీకి సంబంధం ఉంది. శుక్రవారం జులై 31వ తేదీ. సరిగ్గా...
కరోనా సోకిన వ్యక్తి నుంచి ఫోన్ ను దొంగలించి… దొంగకు కరోనా పరీక్షలు
భువనేశ్వర్: ఓ దొంగ ఐసోలేషన్ వార్డులో కరోనా సోకిన వ్యక్తి దగ్గర సెల్ఫోన్ దొంగతనం చేసిన సంఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లా జెఎస్ఎస్బి సివిల్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......