Home Search
సౌరవ్ గంగూలీ - search results
If you're not happy with the results, please do another search
మోగిన బిసిసిఐ ఎన్నికల నగారా
ముంబయి : ఎన్నికల నోటిఫికేషన్ సుప్రీంకోర్టు కార్యవర్గం రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఆమోదం తెలిపింది. మేరకు బిసిసిఐ రాజ్యాంగ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. నేపథ్యంలో బోర్డు క్రికెట్ ఇన్ శనివారం...
క్రికెట్లో కొత్త నిబంధనలు
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్లో కొత్త నియమ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. క్రికెట్లో అమలు చేసే కొత్త నియమాల గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సౌరవ్ గంగూలీ...
హార్దిక్పై ప్రశంసల వర్షం
ముంబై: ఆసియాకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తీవ్ర...
లెజెండరీ క్రికెటర్ ప్రయాణం
దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రం 'శభాష్ మిథు'. ఈ సినిమాలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషించింది. అంతర్జాతీయ క్రికెట్లో 23 ఏళ్ల సుదీర్ఘ...
‘ధరేం’ద్ర మోడీ!
బిజెపి అంటేనే బేచో జనతాకీ ప్రాపర్టీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేటర్ సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశ సంపదను లూటీ చేసే వారే మోడీకి అత్యంత సన్నిహితులు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్...
మహిళల ఐపిఎల్పై బిసిసిఐ నిర్ణయం..
ముంబై: వచ్చే ఏడాది పూర్తి స్థాయి మహిళల ఐపిఎల్ను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఆరు జట్లతో మహిళల ఐపిఎల్ కోసం బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని బోర్డు అధ్యక్షుడు సౌరవ్...
రంజీ బరిలోకి పుజారా, రహానె.. హార్దిక్ దూరం
ముంబై: టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు రంజీ సీజన్ బరిలోకి దిగనున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు పేలవమైన బ్యాటింగ్తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా సిరీస్లో ఇటు పుజారా...
టీమిండియా అరుదైన రికార్డు..
అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్లోనే అత్యంత అరుదైన రికార్డుకు టీమిండియా చేరువైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం వెస్టిండీస్తో జరిగే తొలి వన్డే భారత్కు ప్రత్యేకంగా మారనుంది. టీమిడియా క్రికెట్ చరిత్రలో...
విరాట్ కోరడం వల్లే..
కోల్కతా: విరాట్ కోహ్లి కోరడం వల్లే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ట్వంటీ20 ప్రపంచకప్లో చోటు కల్పించామని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. యుఎఇ వేదికగా జరిగిన వరల్డ్కప్లో...
తప్పిస్తున్నట్టు గంటన్నర ముందు చెప్పారు: విరాట్ కోహ్లి
ముంబై: వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తున్న విషయాన్ని సెలెక్టర్లు కేవలం గంటన్నర ముందే చెప్పారని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. అది కూడా టెస్టు జట్టును ప్రకటించడానికి కాల్ చేసినప్పుడూ త్నతో చెప్పారన్నాడు....
అందుకే రోహిత్కు పగ్గాలు..
బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ
కోల్కతా: టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను నియమించడంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి స్పందించాడు. కోహ్లి స్థానంలో రోహిత్ను ఎంపిక చేయడానికి గల కారణాలను వెల్లడించాడు. వన్డేలు,...
పొమ్మనలేక పొగపెట్టారా?
ముంబై: టీమిండియాలో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లికి భారత క్రికెట్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు...
క్రికెట్ అకాడమీ చీఫ్గా లక్ష్మణ్..
ముంబై: ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సిఎ) డైరెక్టర్గా భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ను నియమించ నున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధ్రువీకరించాడు. త్వరలోనే...
టీమిండియా కోచ్ పదవి కోసం రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న...
టి20 కెప్టెన్సీకి గుడ్బై చెప్పనున్న విరాట్ కోహ్లి
టి20 వరల్డ్ కప్ అక్టోబర్ 17న ప్రారంభం
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో జరుగనున్న టి20 వరల్డ్ కప్ తరువాత తాను భారత్ టి20 కెప్టెన్సీ నుండి తప్పుకోనున్నానని కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం...
చివరి టెస్టు రద్దుపై కోహ్లీ వివరణ ఇవ్వాలి
లండన్: ఇంగ్లాండ్తో జరగాల్సిన అయిదో టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కోరాడు. లేకపోతే అది...
ధోనీని మెంటార్గా అందుకే ఎంపిక చేశాం
న్యూఢిల్లీ: టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం టీ20 ప్రపంచకప్లో జట్టుకు ఉపయోగపడుతుందనే అతన్ని టీమిండియా మెంటార్గా ఎంపిక చేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)...
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు చేసిన ఐసిసి
యుఎఇ, ఒమన్ వేదికలుగా టి20 వరల్డ్కప్
అక్టోబర్ 17 నుంచి మెగా టోర్నీ, నవంబర్ 14న ఫైనల్
అధికారికంగా ప్రకటించిన ఐసిసి
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్లో జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,...
ఐపిఎల్ కోసం బిసిసిఐ ‘భారీ కసరత్తు’!
ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండో దశ మ్యాచ్ల కోసం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తన దూకుడును మరింత పెంచింది....
ఐపీఎల్ 2021 మిగితా మ్యాచ్లు అక్కడే.. స్పష్టం చేసిన బిసిసిఐ
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14కు సంబంధించి మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)...