Saturday, May 18, 2024
Home Search

స్వచ్ఛ భారత్ మిషన్ - search results

If you're not happy with the results, please do another search

చెత్త కొండలు కనిపించరాదు

నగరాల్లో నూటికి నూరు శాతం చెత్తను ప్రాసెసింగ్ చేయాలి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్2.0టలను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: మన దేశంలో రోజువారీ వ్యర్థాల్లో దాదాపు 70శాతం వరకు ప్రాసెసింగ్ అవుతోందని,...
Bio toilets in South Central Railway

దక్షిణ మధ్య రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు

ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు 5064 రైల్ కోచ్‌లలో బయో టాయిలెట్ల ఏర్పాటు మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న...
5892 New Corona Cases Registered In Telangana

కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్లు

  ఆరోగ్య రంగానికి కేటాయింపులు 137% పెంపు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని...
Nirmala sitharaman addressed in Budget 2021

రూ. 2.87 లక్షల కోట్లతో జల్‌జీవన్ పథకం: నిర్మలా

ఢిల్లీ: 2021 బడ్జెట్‌లో వైద్యరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా నిర్మలా మాట్లాడారు. వైద్య రంగంలో రూ. 64,...
Central Govt Review on Welfare Schemes in TS and AP

తెలంగాణ, ఎపిలో కేంద్ర పథకాలపై సమీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ ప్రతిష్టాత్మక పథకాల అమలు తీరుతెన్నులను కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. పిఎంఎవై(యు), అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్, పిఎం స్వానిధి పథకాల పురోగతి...

‘విషం’ తాగుతున్న పల్లె జనం

భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం. ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు...
India has nearly 97 crore voters now says EC

దేశంలో ఓటర్ల సంఖ్య సుమారు 97 కోట్లు

ఎన్నికల కమిషన్ వెల్లడి 2019లో కన్నా 6 శాతం పెరుగుదల న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలలో వోటు వేయడానికి సుమారు 97 కోట్ల మంది అర్హులని ఎన్నికల కమిషన్ (ఇసి) శుక్రవారం వెల్లడించింది....

మానవ హక్కులకు 75 ఏళ్లు

భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. ఇవీ కులం, మతం, జాతి, లింగం, జాతీయత, భాషతో సంబం ధం లేకుండా అందరికీ సమానంగా కల్పించబడేటివి. పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని...
What is the assurance of childhood

బాల్యానికి భరోసా ఏది?

మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలక దశ. ఇది ఓ మధుర జ్ఞాపకం. జాతికి నిజమైన సంపద బాలలే. కావున వీరి భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వున్నది. అందుకు...

ప్రతి ఒక్కరికీ టీకా అందజేయలేమా!

వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్ -19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు...
Bhagat Singh's exhortation to the youth

యువతకు భగత్‌సింగ్ ఉద్బోధ

దయానంద్, మాలవ్య వంటి సంస్కర్తలు ఉద్యమాలు నడిపినప్పటికీ అస్పృశ్యతను దూరం చేయలేకపోవడానికి మనువాద మనస్తత్వం నుంచి వారు బయట పడకపోవడమే ప్రధాన కారణం అని భగత్ అన్నారు. బ్రాహ్మణవాద ఫ్యూడల్, బూర్జువా భూస్వామ్య...
Women's Era

నారీ శకం

మహిళా బిల్లును ఆమోదించిన రాజ్యసభ ఇక చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ న్యూఢిల్లీ: చట్టసభలలో మహిళలకు 33శాతం కోటా కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం దక్కడంతో...

రాజ్యసభలో మహిళా బిల్లు..

న్యూఢిల్లీ : చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్ధేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఎగువ సభ రాజ్యసభలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక్కరోజు క్రితం బుధవారం ఈ...
Delhi Lieutenant Governor inaugurates 400 E-Buses

400 ఈ-బస్సులను ప్రారంభించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్..

న్యూదిల్లీ: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థ TML CV మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా దిల్లీ ట్రాన్స్‌ పోర్ట్ కార్పొరేషన్ (DTC)కి 400...
Criminal politics should be stopped

నేర రాజకీయాలను అడ్డుకోవాలి

భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...
PM Modi Warning To Pakistan

మోడీ పాలన వైఫల్యాల పుట్ట!

గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
Caste Census

కులగణనతోనే జన క్షేమం

జన గణన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు దిక్సూచిగా పని చేస్తుంది. ప్రజాస్వా మ్య దేశాల్లో సామాన్యుని సాధికారిత, యువజన సాధికారిత, మహిళా సాధికారిత సాధనకు జనగణన సమాచారాన్ని సమకూరుస్తుంది. భారత...
Our's is Bahujan Team

మాది ‘బహుజన’ టీమ్

బిజెపి, కాంగ్రెస్ ఎంత బద్నాం చేసినా బిఆర్‌ఎస్‌ను విస్తరించి తీరుతాం రెండో రోజూ కెసిఆర్‌కు బ్రహ్మరథం మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
Telangana schemes will be implemented in Maharashtra: CM KCR

మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు అమలుచేస్తం

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్‌ఎస్ ఏ పార్టీకి ఎ టీమ్, బి టీమ్ కాదని.. పేద,...

మోడీకి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు ప్రదానం

కైరో : ఈజిప్టులో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం “ ఆర్డర్ ఆఫ్ ది నైల్ ” లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సిసి దీనిని...

Latest News